Owaisi: కర్ణాటక హైకోర్టు తీర్పుపై ఒవైసీ రియాక్షన్!
హిజాబ్పై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు.
- By Balu J Published Date - 04:30 PM, Tue - 15 March 22
హిజాబ్పై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. మతం, సంస్కృతి, వాక్ స్వాతంత్ర్యం, భావవ్యక్తీకరణకు విఘాతం కలిచడంగా ఆయన అభివర్ణించారు. తన కట్టుబాట్లను పాటిస్తూనే ముస్లింలకు చదువు చెప్పాలన్నది అల్లా ఆజ్ఞ అని అసదుద్దీన్ వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. హిజాబ్పై కర్ణాటక హైకోర్టు తీర్పుతో తాను విభేదిస్తున్నానని.. తీర్పుతో విభేదించడం తన హక్కని.. దీనిపై పిటిషనర్లు సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తారని తాను ఆశిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. హిజాబ్ ధరించిన మహిళలపై వేధింపులను చట్టబద్ధం చేయడానికి కోర్టు తీర్పు ఉపయోగించబడదని కూడా అసద్ భావిస్తున్నారు.
#HijabVivad को लेकर कर्नाटक हाइ कोर्ट ने फैसला सुना दिया है। AIMIM चीफ असदुद्दीन ओवैसी ने कहा: मैं हाई कोर्ट के इस फैसले से असहमत हूं, मुझे उम्मीद है कि याचिकाकर्ता अब सुप्रीम कोर्ट का दरवाज़ा खटखटाएंगे।#KarnatakaHijabControversy #HijabVerdict | @asadowaisi | @Himanshu_Aajtak pic.twitter.com/KFeJsK19T9
— News Tak (@newstakofficial) March 15, 2022
Related News
Minister Roja: టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నీ కట్: మంత్రి రోజా
Minister Roja: వైసీపీ గెలుపే లక్ష్యంగా ఏపీ మంత్రి రోజా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఏపీలోని పుత్తూరు రురల్ మండలంలో తిరుమలకుప్పం, కృష్ణసముద్రం, అక్కేరి, వేపగుంట, నందిమంగళం,నెత్తం, కె,బి,ఆర్ పురం లో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పరిపాలన, నగరి నియోజకవర్గంలోని ప్రజల సం