Speed News
-
India vs West Indies: వెస్టిండీస్పై భారత్ ఘన విజయం!
శుభ్మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్లో వెస్టిండీస్ను ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఓడించి రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది.
Published Date - 02:15 PM, Sat - 4 October 25 -
Record Liquor Sales: రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు!
సెప్టెంబర్ 2025లో 29.92 లక్షల లిక్కర్ అమ్మకాలు జరగగా.. సెప్టెంబర్ 2024లో 28.81 లక్షల లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. లిక్కర్ అమ్మకాల పరంగా చూస్తే.. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.
Published Date - 09:02 PM, Fri - 3 October 25 -
CM Chandrababu: ఉత్తరాంధ్ర వరదలపై సీఎం సమీక్ష.. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం!
వరద కారణంగా పలు చోట్ల చెట్లు కూలిపోయి రోడ్లకు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు కూలిన చెట్లలో 90 శాతం మేర తొలగింపు పనులు పూర్తయినట్లు తెలిపారు.
Published Date - 03:44 PM, Fri - 3 October 25 -
Rains : అల్లకల్లోలంగా శ్రీకాకుళం
Rains : ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం భారీ వర్షాలు, ఈదురు గాలులు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో బలమైన గాలులు వీచి చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది
Published Date - 12:17 PM, Fri - 3 October 25 -
Gas Cylinder : పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర..
ఇప్పుడు అక్టోబర్ 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు సవరిస్తూ కీలక ప్రకటనను చేశాయి చమురు మార్కెటింగ్ కంపెనీలు. వాణిజ్య సిలిండర్ ధరలను పెంచుతూ వినియోగదారులకు షాకిచ్చాయి. దసరాకు ఒక రోజు ముందే కమెర్షియల్ సిలిండర్ వినియోగదారులకు ఊహించని షాక్ తగిలినట్లయింది. ఢిల్లీలో ఇప్పుడు 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 15.50 మేర పెరిగి రూ. 1595.50 వద్దకు చేరుకుంది. ఇది అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల
Published Date - 10:10 AM, Wed - 1 October 25 -
Chennai: చెన్నైలో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
ప్రాథమిక నివేదికల ప్రకారం.. సుమారు 30 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న ఆర్చ్ (arch) కూలిపోవడంతో కింద పనిచేస్తున్న అనేక మంది వలస కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఒక కార్మికుడికి తీవ్ర గాయాలు కాగా, పది మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది.
Published Date - 08:46 PM, Tue - 30 September 25 -
H1B : వీసా ఆంక్షలు భారతదేశ 283 బిలియన్ డాలర్ల ఐటీ పరిశ్రమపై ఒత్తిడి ?
ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. సంచలన నిర్ణయాలతో అమెరికన్లకే కాకుండా ప్రపంచ దేశాలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే టారిఫ్ల పెంపు, వాణిజ్య ఒప్పందాలు, వీసాలపై ఆంక్షలతో ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో భారత్పై అధిక ప్రభావం పడుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల హెచ్-1బీ వీసాల ఫీజును ల
Published Date - 04:10 PM, Tue - 30 September 25 -
Gaza : గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారం నాడు గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ఒక కొత్త శాంతి ప్రణాళికపై అంగీకారం కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. అయితే ఈ 20-పాయింట్ల ప్రణాళిక పూర్తి విజయం హమాస్ ఆమోదంపై ఆధారపడి ఉంటుంది. తెల్లవారుజామున వైట్హౌస్లో జరిగిన ఒక సంయుక్త విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుత
Published Date - 03:11 PM, Tue - 30 September 25 -
Chris Woakes: అంతర్జాతీయ క్రికెట్కు స్టార్ ప్లేయర్ గుడ్ బై!
అదే విధంగా వోక్స్ 2022లో జోస్ బట్లర్ సారథ్యంలో టీ20 ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లీష్ జట్టులో కూడా భాగమయ్యారు. ఈ సంవత్సరంలో భారత్పై జరిగిన టెస్ట్ సిరీస్లో వోక్స్ తీవ్రంగా గాయపడినప్పటికీ ఒక చేతితో బ్యాట్ పట్టుకుని బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి వచ్చారు.
Published Date - 06:23 PM, Mon - 29 September 25 -
Tilak Varma: ఫైనల్ పోరులో పాక్ను వణికించిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ!
భారత్ ఆసియా కప్ చరిత్రలో 9వ సారి టైటిల్ను గెలుచుకుని, తన ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఈ టోర్నమెంట్లో పాకిస్తాన్పై భారత్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి, చిరకాల ప్రత్యర్థిపై తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది.
Published Date - 12:26 AM, Mon - 29 September 25 -
Asia Cup 2025 Title: ఆసియా కప్ 2025 విజేతగా భారత్!
ఆసియా కప్ చరిత్రలో తొలిసారిగా భారత్, పాకిస్థాన్ల మధ్య జరిగిన ఈ ఫైనల్ పోరు చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు తమ అప్రతిహత విజయం పరంపరను కొనసాగించి మొత్తం టోర్నమెంట్లో అజేయంగా నిలిచింది.
Published Date - 12:08 AM, Mon - 29 September 25 -
BJP Mega Event: హైటెక్స్లో 15 వేల మందితో బీజేపీ మెగా ఈవెంట్!
సామాన్య కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి దేశానికి నాయకుడిగా ఎదిగిన ప్రధాని నరేంద్ర మోదీ జీవితంలో ఎవరికీ తెలియని కోణాలను, ఆయన అంకితభావాన్ని, నిస్వార్థ సేవను, పటిష్ట నాయకత్వ లక్షణాలను ఈ ప్రదర్శన ప్రజలకు తెలియజేయనుంది.
Published Date - 07:45 PM, Sun - 28 September 25 -
BCCI: బీసీసీఐలో కీలక మార్పులు.. కొత్త అధ్యక్షుడు, సెలెక్టర్లు వీరే!
సమావేశంలో BCCI కొత్త అధ్యక్షుడి ఎన్నిక కూడా జరిగింది. దేశవాళీ క్రికెట్లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించిన మిథున్ మన్హాస్కు ఈ కీలక బాధ్యత అప్పగించారు. ఆయన రాబోయే మూడు సంవత్సరాల పాటు BCCI అధ్యక్షుడిగా కొనసాగుతారు.
Published Date - 04:13 PM, Sun - 28 September 25 -
Election Commission: బీహార్ ఎన్నికలకు 470 మంది కేంద్ర పరిశీలకులను నియమించిన ఈసీ!
ఎన్నికల ఖర్చుపై పర్యవేక్షణ కోసం ఎన్నికల సంఘం ఈ పరిశీలకులను నియమించింది. వీరి ప్రధాన బాధ్యత ఎన్నికల తేదీలు ప్రకటించినప్పటి నుండి ఫలితాలు వచ్చే వరకు అభ్యర్థుల ప్రతి కార్యకలాపాన్ని పర్యవేక్షించడం, ఆ వివరాలను ఎన్నికల సంఘానికి నివేదించడం.
Published Date - 03:50 PM, Sun - 28 September 25 -
High Court: నవంబర్ లేదా డిసెంబర్లో ఎన్నికలు నిర్వహిస్తే నష్టమేంటి?: హైకోర్టు
ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఎన్నికల కమిషన్ను హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల నోటిఫికేషన్ను ఎప్పుడు ఇస్తారని ఆరా తీసింది. దీనికి సమాధానంగా ఎన్నికల కమిషన్ తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని, ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ విడుదల చేస్తామని కోర్టుకు తెలియజేసింది.
Published Date - 07:09 PM, Sat - 27 September 25 -
Telangana: టూరిజం కాంక్లేవ్లో తెలంగాణకు రూ. 15,279 కోట్ల పెట్టుబడులు.. 50 వేల ఉద్యోగాలు!
ఈ సదస్సులో మొత్తం 30 టూరిజం ప్రాజెక్టులకు సంబంధించి రూ. 15,279 కోట్ల భారీ పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 19,520 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనుండగా, మొత్తం 50,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి.
Published Date - 05:55 PM, Sat - 27 September 25 -
Sheetal Devi: చరిత్ర సృష్టించిన శీతల్ దేవి.. చేతులు లేకపోయినా!!
దక్షిణ కొరియాలోని గ్వాంగ్జూలో శనివారం జరిగిన పారా వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో తుర్కియేకు చెందిన ప్రపంచ నంబర్ 1 ఒజ్నూర్ క్యూర్ గిర్దిని 146-143 తేడాతో ఓడించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.
Published Date - 04:17 PM, Sat - 27 September 25 -
KhawajaAsif ఆర్మీతో కలిసే పని చేస్తున్నాం : ఖవాజా ఆసిఫ్
పాకిస్థాన్ పేరుకే ప్రజాస్వామ్య దేశం. కానీ పాలనంతా ఆర్మీ కనుసన్నల్లోనే నడుస్తుందన్న బహిరంగ రహస్యాన్ని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎట్టకేలకు బహిరంగంగా అంగీకరించారు. తమది హైబ్రిడ్ మోడల్ పాలన అని.. ఆర్మీ, ప్రభుత్వం కలిసే పాని చేస్తాయని వెల్లడించారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కుల ఉల్లంఘనలపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చకు దారి తీశాయి.
Published Date - 02:39 PM, Sat - 27 September 25 -
Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్
Jubilee Hills Bypoll: హైదరాబాద్లోని ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక(Jubilee Hills Bypoll )లో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దురదృష్టకర మరణం కారణంగా ఖాళీ అయిన ఈ స్థానానికి,
Published Date - 12:30 PM, Fri - 26 September 25 -
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో తొలి దశ ప్రభుత్వానికి.. ఎల్అండ్టీ నుంచి పూర్తిస్థాయి స్వాధీనం
ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం ప్రస్తుతానికి ఎల్అండ్టీకి రూ.2,100 కోట్లు నగదు రూపంలో చెల్లించేందుకు అంగీకరించింది.
Published Date - 10:37 PM, Thu - 25 September 25