Speed News
-
బ్రేకింగ్.. భారత్పై పాక్ ఘనవిజయం!
348 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ మ్హత్రే కేవలం 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 26 పరుగులు చేసినప్పటికీ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు.
Date : 21-12-2025 - 6:06 IST -
రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. డిసెంబర్ 26 నుండి పెరగనున్న ఛార్జీలు!
సాధారణ ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే తెలిపింది. సుదూర, ప్రీమియం ప్రయాణాల్లో స్వల్ప పెంపుదల వల్ల వనరులను మెరుగుపరచవచ్చని, అదే సమయంలో స్వల్ప దూర ప్రయాణికులకు ఉపశమనం లభిస్తుందని పేర్కొంది.
Date : 21-12-2025 - 2:03 IST -
జోహన్నెస్బర్గ్లో మారణకాండ.. విచక్షణారహిత కాల్పుల్లో 11 మంది మృతి!
దక్షిణాఫ్రికాలో నెల రోజుల్లోనే ఇలాంటి కాల్పుల ఘటన జరగడం ఇది రెండోసారి. దీనికి ముందు డిసెంబర్ 6న ప్రిటోరియా సమీపంలోని ఒక హాస్టల్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయగా, మూడేళ్ల బాలుడితో సహా 12 మంది మరణించారు.
Date : 21-12-2025 - 11:58 IST -
వరల్డ్కప్ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. శుభ్మన్ గిల్ ఔట్?
టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు ఎంపికపై బీసీసీఐ కసరత్తు చేస్తోంది. స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ ఫామ్, వైస్ కెప్టెన్సీపై సెలెక్టర్లు ఏం చేయాలో అర్థంగాక సతమతమవుతున్నారు. మరోవైపు గిల్ను పక్కనబెట్టి ఆ స్థఆనంలో యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్లకు అవకాశం ఇవ్వాలా అనే చర్చ జరుగుతోంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. న్యూజిలాండ్ సిరీస్ ద్వారా ఆటగాళ్లపై ఒక
Date : 20-12-2025 - 2:26 IST -
సౌతాఫ్రికాను చిత్తు చేసి టీ20 సిరీస్ను కైవసం చేసుకున్న భారత్!
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి 35 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేశారు.
Date : 19-12-2025 - 11:05 IST -
బీహార్ సీఎం నితీష్ కుమార్పై ఎఫ్ఐఆర్.. కారణమిదే?!
ఆమె తన పోస్ట్లో ఇలా పేర్కొన్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్పై కోఠి బాగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. ఒక ముస్లిం మహిళా ముసుగును బలవంతంగా తొలగించడం ద్వారా ఆమె గౌరవానికి భంగం కలిగించారు.
Date : 19-12-2025 - 5:02 IST -
KPHB లులు మాల్లో నిధి అగర్వాల్కు చేదు అనుభవం
Nidhhi Agerwal : రాజాసాబ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ఈవెంట్ లో నటి నిధి అగర్వాల్ కు చేదు అనుభవం ఎదురైంది. అభిమానులు ఆమెను చుట్టుముట్టి, తాకే ప్రయత్నం చేయడంతో తీవ్ర ఇబ్బందికి గురైంది. ఈ సంఘటనపై నెటిజన్లు, గాయని చిన్మయి శ్రీపాద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ, అభిమానం పేరుతో సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రభాస్
Date : 18-12-2025 - 12:29 IST -
ప్రభుత్వ సేవలు, పథకాలకు.. ఏపీలో ఆధార్ను మించిన స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్ త్వరలో!
ప్రభుత్వ పాలనలో టెక్నాలజీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ఏపీ ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోటీ 40 లక్షల కుటుంబాలకు స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి చంద్రబాబు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సంద
Date : 18-12-2025 - 11:05 IST -
రెడ్ జోన్లో ఢిల్లీ.. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో అలర్ట్గా ఉండాల్సిందే!
రాబోయే కొద్దిరోజులు ఉత్తర భారతదేశంలోని విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలపై ప్రభావం ఉండవచ్చు. కాబట్టి ప్రయాణికులు విమానాశ్రయానికి వెళ్లేముందు వెబ్సైట్లో తమ ఫ్లైట్ స్టేటస్ను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి.
Date : 18-12-2025 - 9:36 IST -
AP లో సచివాలయాల పేరు మార్పు.. చంద్రబాబు సంచలన నిర్ణయం!
AP CM Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్లోని గ్రామ, వార్డు సచివాలయాల పేరు మారనుంది. కొత్త పేరు నామకరణం చేయనున్నారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ఒకట్రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేస్తామని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల పేరును స్వర్ణ గ్రామంగా మారుస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో అప
Date : 17-12-2025 - 5:47 IST -
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు
Telangana Speaker Dismissed Disqualification Petition On Brs Mlas : పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ స్పీకర్ తీర్పు వెలువరించారు. మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు ఎక్కడా పార్టీ మారినట్టు ఆధారాలు లేవని ఆయన తేల్చిచెప్పారు. కాగా, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి. కాంగ్రెస్ విజయం సాధించి అధికారం చేపట
Date : 17-12-2025 - 5:24 IST -
ANR కాలేజీకి అక్కినేని నాగార్జున 2 కోట్ల విరాళం
Akkineni Nagarjuna : టాలీవుడ్ హీరో నాగార్జున, కృష్ణా జిల్లా గుడివాడలోని ఏఎన్నార్ కళాశాల వజ్రోత్సవాల్లో పాల్గొని, విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం రూ.2 కోట్లు విరాళం ప్రకటించారు. తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు కళాశాల అభివృద్ధికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కళాశాల ఎంతో మందికి బంగారు భవిష్యత్తును అందించిందని, దేశానికి గొప్ప పౌరులను ఇచ్చిందని కొనియాడారు. గుడివాడ రావడం ఎంత
Date : 17-12-2025 - 1:08 IST -
సరికొత్త రికార్డు..85,000 కోట్ల మార్కెట్ క్యాప్ ని టచ్ చేసిన మీషో!
Meesho Shares: మీషో లిమిటెడ్ షేర్లు దుమ్మురేపుతున్నాయి. ఒక్క రోజే 13 శాతానికి పైగా పెరిగి సరికొత్త 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి. వారం రోజుల్లోనే 10 శాతానికిపైగా లాభ పడడంతో మొదటిసారిగా కంపెనీ మార్కెట్ విలువ రూ. 85,000 కోట్లు దాటింది. ఈ నెలలోనే ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ 55 శాతం ప్రీమియంతో లిస్టింగ్ గెయిన్స్ అందించిన సంగతి తెలిసిందే. ఈ స్టాక్ గురించిన వివరాలు తెలుసుకుందాం. మిడ్ క్యాప్ కేటగి
Date : 17-12-2025 - 11:10 IST -
కూటమి సర్కార్ గుడ్ న్యూస్ ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీగా స్టైఫండ్ పెంపు!
Andhra Pradesh : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు తీపికబురు వినిపించారు. ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైఫండ్ మూడు రెట్లు పెంచుతున్నట్లు ప్రకటించారు. మంగళగిరిలో జరిగిన కానిస్టేబుల్స్ నియామక పత్రాల ప్రదానం కార్యక్రమంలో పాల్గొ్న్న చంద్రబాబు.. ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైఫండ్ 4 వేల 500 రూపాయల నుంచి 12 వేల 500 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఈ కార్యక్రమంలో 5
Date : 17-12-2025 - 9:55 IST -
లోక్సభలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ బిల్లు!
విపక్షాల భారీ నిరసనలు, నినాదాల మధ్య లోక్సభ కార్యకలాపాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు మహాత్మా గాంధీ ఫోటోలు ఉన్న పోస్టర్లను పట్టుకుని నిరసన తెలిపారు.
Date : 16-12-2025 - 2:00 IST -
నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్ గాంధీలకు ఊరట!
నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన వివాదమే ఈ కేసు. 1938లో జవహర్లాల్ నెహ్రూ 5,000 మంది స్వాతంత్య్ర సమరయోధులతో కలిసి దీనిని ప్రారంభించారు.
Date : 16-12-2025 - 12:53 IST -
నేడే ‘విజయ్ దివస్’ ఎందుకు జరుపుకుంటారంటే !
కార్గిల్ విజయ దినోత్సవం ప్రతి ఏటా జూలై 26న దేశవ్యాప్తంగా జరుపబడుతుంది. 1999, జూలై 26న భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు
Date : 16-12-2025 - 8:42 IST -
పంజాబ్లో కబడ్డీ క్రీడాకారుడి దారుణ హత్య
డిసెంబర్ 15, 2025 సాయంత్రం 6:05 గంటలకు, 30 ఏళ్ల కబడ్డీ క్రీడాకారుడు కన్వర్ దిగ్విజయ్ సింగ్ను బుల్లెట్ గాయాలతో ఫోర్టిస్ హాస్పిటల్ మొహాలీకి తీసుకురావడం జరిగింది.
Date : 15-12-2025 - 10:18 IST -
టీమిండియా ఆటగాడికి అనారోగ్యం.. టీ20 సిరీస్ నుంచి ఔట్!
దక్షిణాఫ్రికాతో నాలుగో, ఐదో టీ20 మ్యాచ్ల నుంచి అక్షర్ పటేల్ను తప్పిస్తున్నట్లు బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పటేల్ అనారోగ్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Date : 15-12-2025 - 8:31 IST -
మెస్సీకి ప్రత్యేక బహుమతి ఇచ్చిన ఐసీసీ చైర్మన్!
దీనికి ముందు మెస్సీ అరుణ్ జైట్లీ స్టేడియంలో మినిర్వా అకాడమీకి చెందిన యువ ఫుట్బాల్ క్రీడాకారులను కలుసుకున్నారు. వారితో ఫోటోలు కూడా దిగారు.
Date : 15-12-2025 - 6:40 IST