HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > South
  • >Three Ips Officers Suspend In Tamilnadu

IPS Officers : కోయంబత్తూరు బాలిక కేసు ద‌ర్యాప్తులో ఐపీఎస్ అధికారుల వింత ప్ర‌వ‌ర్త‌న.. ముగ్గురు స‌స్పెండ్‌

  • Author : Prasad Date : 26-05-2026 - 10:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tn Ips Officers
Tn Ips Officers

కోయంబత్తూరు బాలికపై దాడి కేసులో మీడియా సమావేశం సందర్భంగా ఐపీఎస్ అధికారుల ప్రవర్తన తీరు వివాద‌స్ప‌ద‌మైంది. ఈ వివాదంలో విమర్శలు ఎదుర్కొన్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను తమిళనాడు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల‌తో ప్ర‌భుత్వం చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది కోయంబత్తూరు జిల్లాలో 10 ఏళ్ల బాలికను అపహరించి లైంగిక వేధింపులకు గురిచేసిన ఘ‌ట‌న రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేసు నమోదైన వెంటనే పోలీసులు విచారణ ప్రారంభించి, వేగంగా దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

అయితే కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముందు ముగ్గురు ఉన్నతాధికారులు నవ్వుతూ, సరదాగా మాట్లాడుకుంటున్నట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దృశ్యాలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇంతటి సున్నితమైన కేసులో అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. సున్నితమైన కేసుల విచారణలో పోలీసు అధికారులు వృత్తి నైపుణ్యం, బాధ్యతతో వ్యవహరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. కోయంబత్తూరు కేసులో దర్యాప్తు కొనసాగుతుండగా, ఇప్పటికే అరెస్టు చేసిన నిందితులపై తదుపరి న్యాయపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Vijay
  • IPS Officers suspend
  • Minior girl case
  • tamilnadu

Related News

The Madras High Court has approved the Tamil Nadu government's proposal to provide employment opportunities to the families of the Karur victims.

Cm Vijay: కరూర్ బాధితుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కల్పించేందుకు మద్రాస్ హైకోర్టు ఆమోదం తెలిపింది.

న్యాయ సమీక్షకు లోబడి, తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే ఈ నియామక ప్రక్రియను కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. కరూర్ తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలు జారీ చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని కొనసాగించడానికి మద్రాస్ హైకోర్టు అనుమతించింది. అయితే, ఈ నియామకాలు తాత్కాలికమైనవని, తదుపరి ఉత్తర్వులకు లోబడి ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది. “న్యాయ

    Latest News

    • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

    • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

    • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

    • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd