South
-
Karnataka: హిందూ దేవాయాలకు స్వయంప్రతిపత్తి
హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిపిస్తూ ప్రభుత్వ పరిధి లోని ఎండోమెంట్ నుండి తిలగిస్తు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందగా, ఎగువ సభలో దాన్ని ఆమోదించాల్సి ఉంది. దేశ వ్యాప్తంగా హిందూ సంస్థలు దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణలను తీసివేయాలని డిమాండ్లు వస్తున్న విషయం విదితమే. ఆ డిమాండ్ ను తొలుత కర్ణాటక ప్ర
Date : 31-12-2021 - 5:24 IST -
బీజేపీ కంచుకోటలో కాంగ్రెస్ జెండా..ఎన్నికల్లో హవా
సాధారణంగా లోకల్ బాడీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీకి అధిక సీట్లు వస్తాయి కానీ కర్ణాటకలో మాత్రం ఇందుకు విరుధంగా ఫలితాలు వెలువడ్డాయి. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండగా లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా చాటింది. కర్ణాటక రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు గత సోమవారం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లలో పాగా వేసింది. 58 పట్టణాల్లో 1,184 వార్డులకు గాను 498 స్థానాలన
Date : 31-12-2021 - 12:37 IST -
Cheap Liquor: కర్ణాటక మద్యం పాలసీ ‘‘విచిత్రం’’
కర్ణాటక ప్రభుత్వ మద్యం పాలసీ ఆ రాష్టానికి రాబడిని తగ్గిస్తోంది. చీప్ లిక్కర్ ను భారీగా ప్రమోట్ చేస్తోన్న కర్నాటక బ్రాండెడ్ మద్యం ధరను అనూహ్యంగా పెంచింది. ఫలితంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పోల్చితే కర్నాటక మద్యం ఆదాయం తక్కువగా కనిపిస్తోంది.
Date : 30-12-2021 - 4:46 IST -
Bommai: 31న బంద్ ను విరమించుకోవాలి- సీఎం
కర్ణాటక లో మహారాష్ట్ర ఎక్కికారన్ సమితి (MES)ని శాశ్వతంగా బ్యాన్ చేయాలనీ డిమాండ్ చేస్తూ పలు కన్నడ సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబరు 31న బందుకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇటీవలే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజా బొమ్మాయి బంద్ ను విరమించుకోవాలని కోరారు. మహారాష్ట్రలో కన్నడ జండాను తగలపెట్టి, కన్నడిగుల స్వాత్యంత్ర సమరయోధుడు సంగోళి రాయన్న విగ్రహాన్ని ధ్వంసం చేస
Date : 30-12-2021 - 12:20 IST -
CJI: ‘అబ్బాయ్ రమణ’ అనే పలకరింపు పులకరింపజేసింది!
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీరమణ భాద్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఆయన తన సొంత ఊరి పర్యటన విజయవంతంగా ముగిసింది.
Date : 28-12-2021 - 10:25 IST -
Dead Lizard: మధ్యాహ్న భోజనంలో బల్లి… 80 మంది విద్యార్థులకు అస్వస్థత
కర్ణాటకలోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. హవేరి జిల్లా రాణిబెన్నూరు సమీపంలోని వెంకటాపుర తండా లోని ప్రాథమిక పాఠశాలలో సాంబర్ లో బల్లి పండింది.
Date : 27-12-2021 - 8:40 IST -
Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం..డిసెంబర్ 28 రాత్రి నుంచి?
కోవిడ్ కేసులు, ఓమిక్రాన్ వేరియంట్ కేసుల పెరుగుతున్న దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం డిసెంబర్ 28 రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు 10 రోజుల పాటు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది.
Date : 26-12-2021 - 6:54 IST -
6 Must try: బెంగళూరు ‘స్ట్రీట్ ఫుడ్’ సో గుడ్!
తెలంగాణకు పక్కన ఉన్న బెంగళూరు పేరు చెప్పగానే మీకేం గుర్తుకువస్తుంది..? ఐటీ హబ్ లేదంటే అక్కడి హెవీ ట్రాఫిక్ అని బదులిస్తారు చాలామంది. కానీ ఈ రెండు పక్కన పెడితే.. అక్కడి స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్.
Date : 23-12-2021 - 5:18 IST -
MK Stalin : బాబు తరహాలో స్టాలిన్ డ్యాష్ బోర్డు
మాజీ సీఎం చంద్రబాబు నాయకుడు అనుసరించిన డ్యాష్ బోర్డు విధానానికి తమిళానాడు సీఎం స్టాలిన్ శ్రీకారం చుట్టాడు. పరిపాలనకు సాంకేతికతను జోడించి పరుగు పెట్టించడానికి స్టాలిన్ పూనుకున్నాడు. అందుకోసం డ్యాష్బోర్డ్ మానిటరింగ్ సిస్టమ్ను గురువారం తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించింది.
Date : 23-12-2021 - 4:50 IST -
యూపీ,గుజరాత్ ల కంటే కర్ణాటక మతమార్పిడి నిరోధక బిల్లే కఠినం
మతమార్పిడి నిరోధక బిల్లు మంగళవారం నాడు కర్ణాటక ప్రభుత్వ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆందోళన మధ్య ఈ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మత స్వేచ్ఛ హక్కు బిల్లు, 2021కి కర్ణాటక క్యాబినెట్ డిసెంబర్ 20 సోమవారం నాడు ఆమోదం తెలిపింది .
Date : 22-12-2021 - 12:47 IST -
Omicron: ఒమిక్రాన్పై కేంద్రం కీలక ఆదేశాలు
దేశంలో ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేస్తుంది. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆంక్షలు విధించాలని సూచించింది. ఈ క్రమంలో తాజాగా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖలు రాసింది. ఒమిక్రాన్ కట్టడికి తగిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. వెంటనే వార్ రూమ్ లు ఏర్పాటు చేసుకోవాలని, కఠిన నిర్ణ
Date : 22-12-2021 - 10:19 IST -
Telangana Model: తెలంగాణ అనాధ శరణాలపై కర్ణాటక అధ్యయనం
కర్నాటక రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జయప్రకాశ్ హెగ్డే తెలంగాణలోని అనాధ శరణాలయాలను సందర్శించి ఇక్కడి పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలను అధ్యయనం చేసిందని, తెలంగాణలో అనాధ శరణాలయాలు స్ఫూర్తివంతంగా ఉన్నాయని ఆయన కొనియాడారు.
Date : 22-12-2021 - 9:42 IST -
Night Curfew: ఆ రెండు రోజులు నైట్ కర్ఫ్యూ.. ?
కర్నాటకలో ఓమిక్రాన్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎనిమిది ఓమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. అయితే వీటిని నియంత్రించేందుకు బృహత్ బెంగుళూరు పాలికే(బీబీఎంపీ) ప్రయత్నిస్తుంది.
Date : 21-12-2021 - 9:24 IST -
Covid 19: తెలంగాణాలో నో కరోనా చావులు
తెలంగాణ రాష్ట్రంలో సోమవారం కొత్తగా 156 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 679720 చేరింది. అయితే చాల రోజుల తర్వాత సోమవారం రోజు కరోనాతో ఎవరు చనిపోలేదని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
Date : 21-12-2021 - 12:04 IST -
Pawan Kalyan:వైసీపీ ఎంపీలపై మరోసారి జనసేన అధినేత పవన్ ఫైర్
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ వ్యవహరిస్తున్న తీరుపై పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలపాలని వైసీపీ ఎంపీలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
Date : 20-12-2021 - 5:17 IST -
CM Bommai: కర్నాటక సీఎం బొమ్మైకి పదవీగండం?
కర్నాటక సీఎం బసవరాజు బొమ్మై కి పదవీ గండం ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయన మాట్లాడిన మాటలే అందుకు నిదర్శనంగా చెప్పుకుంటున్నారు. 19శతాబ్దంలో బ్రిటీష్ వాళ్లపై పోరాడిన కిట్టూర్ రాణి చెన్నమ్మ విగ్రహావిష్కరణకు వెళ్లిన ఆయన ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. ఈ పదవి శాశ్వతం కాదు..
Date : 20-12-2021 - 3:08 IST -
Kerala Murder: ఒకరినొకరు నరుకున్న రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ నేతలు
కేరళలో రాజకీయ పార్టీల గ్యాంగ్ వార్ జరిగింది. ఈ గొడవల్లో ఇరు పార్టీలకు చెందిన ఇద్దరు నాయకులు హత్యకు గురయ్యారు.
Date : 19-12-2021 - 11:27 IST -
Suicide Prevention: విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు సీలింగ్ ఫ్యాన్ల తొలగింపు
బెంగళూరులోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వినూత్న నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు వారు ఉంటున్న హాస్టల్ గదుల్లోని సీలింగ్ ఫ్యాన్లను తొలగించాలని నిర్ణయించారు. వాటి స్థానంలో వాల్ మౌంటెడ్ ఫ్యాన్లు ఉంటాయి.
Date : 19-12-2021 - 10:06 IST -
Telangana: యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవ్-కెసిఆర్
యాసంగిలో పంటల సాగు, ఉద్యోగ విభజన అంశాలపై నేడు ప్రగతిభావన్ లో కలెక్టర్లతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ భేటీలో మంత్రులు, సీనియర్ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
Date : 18-12-2021 - 5:08 IST -
South: కర్ణాటక అసెంబ్లీలో దారుణమైన, అసహ్యకరమైన వ్యాఖ్యలు
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో అత్యాచార ఘటనలపై కేఆర్ రమేష్ కుమార్ దారుణమైన, అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశారు.కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుడు రమేష్ కుమార్ మాట్లాడుతూ, ‘‘అత్యాచారం అనివార్యమైనప్పుడు పడుకుని ఆనందించండి’’ అని ఓ సామెత ఉందని వ్యాఖ్యానించారు.
Date : 17-12-2021 - 5:55 IST