South
-
గుగూల్ జాబ్ కు బై..పర్యావరణానికి జై.. ఆదర్శ మూర్తి..గురుమూర్తి.
గుగూల్ కంపెనీలో జాబ్ వస్తే వదులుకుంటారా? మంచి ప్యాకేజీ, టైం టూ టైం ఆఫీస్..ఇంకేం కావాలి. గుగూల్ కంపెనీలో జాబ్ రావడమే అదృష్టంగా భావిస్తుంటారు నేటి యువత.
Date : 20-10-2021 - 10:00 IST -
ఫేక్ న్యూస్ పై టీటీడీ సీరియస్.. ఆ సందేశాలకు చెక్!
రెండు తెలుగు రాష్ట్రాలేకాక దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల భక్తులు తిరుమల వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుంటారు. కరోనా కంటే ముందు లక్షల సంఖ్యలో స్వామివారిని భక్తులు దర్శించుకునేవారు.
Date : 20-10-2021 - 2:44 IST -
మాల్గుడి కథలు ఎక్కడ తీశారు? 80ల నాటి టెలివిజన్ స్టోరీలో తెలుసుకోవాల్సిన ఆసక్తికర అంశాలు
80లలో బాగా పాప్యులర్ అయిన టీవీ సీరియల్ మాల్గుడి కథలు. అప్పట్లో జనాలను టీవీల ముందు కట్టిపడేసిన టీవీ షోలలో ఇదీ ఒకటి. ఆర్.కె.నారాయణ్ రచించిన మాల్గుడి డేస్ ఆధారంగా దీన్ని చిత్రీకరించారు. చరిత్ర గురించి ఏ కాస్త తెలుసుకున్నా అది ఆసక్తికరంగానే ఉంటుంది. ఇందులో భాగంగానే మాల్గుడి కథలు సీరియల్ను ఎక్కడ షూట్ చేశారో తెలుసుకుందాం.
Date : 20-10-2021 - 11:29 IST -
పేదల కోసం పెళ్లి బట్టలు.. డ్రెస్ బ్యాంక్ ప్రారంభించిన కేరళ వ్యక్తి
కేరళలోని మలప్పురం-పాలక్కడ్లో తూతా గ్రామంలో ఉంటున్న 44 ఏళ్ల నాజర్ ఓ డ్రెస్ బ్యాంక్ ప్రారంభించాడు. ఇప్పటి వరకు 155 మంది మహిళలకు పెళ్లి దుస్తులు అద్దెకు ఇచ్చాడు. అలాగని డబ్బులకేం కాదు. ఉచితంగా పెళ్లి దుస్తులు సమకూరుస్తాడు.
Date : 19-10-2021 - 3:09 IST -
కాషాయం దుస్తులు ధరించిన ఖాకీలు.. కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు!
కర్ణాటక రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తిగా మారుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకుల పరస్పర ఆరోపణలు దిగుతుండటంతో కర్ణాటక రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి.
Date : 19-10-2021 - 3:02 IST -
మత్తూర్, కర్నాటక- కేవలం సంస్కృతం మాత్రమే మాట్లాడే గ్రామం
ఈ కాలంలో సంస్కృత భాష ఎక్కడుంది ఒక్క పుస్తకాల్లో తప్ప అనుకునే వాళ్లకి.. నేనున్నాను అంటూ సవాల్ విసురుతోంది కర్నాటక షిమోగా జిల్లాల్లోని మత్తూర్ గ్రామం. ఇక్కడికి వెళ్లిన వాళ్లు స్థానికులతో మాట్లాడాలంటే కచ్చితంగా సంస్కృతం నేర్చుకుని ఉండాలి.
Date : 18-10-2021 - 1:11 IST -
ముఖ్యమంత్రి ముందే.. కొవిడ్ రూల్స్ బ్రేక్!
దసరా.. హిందువులకు పెద్ద పండుగ. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ దసరా ఉత్సవాల్లో పాలుపంచుకుంటారు. కుటుంబమంతా ఒకే దగ్గర చేరి పండుగను ఘనంగా జరుపుకుంటారు.
Date : 16-10-2021 - 3:38 IST -
రాహుల్ గాంధీయే పార్టీ పగ్గాలు చేపట్టాలి!
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని నడిపించే శక్తి రాహుల్ గాంధీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు.
Date : 16-10-2021 - 2:25 IST -
శశికళ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి..?
అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతోందా? జయలలితకు ‘ఇష్టసఖి’గా పేరున్న శశికళ తమిళనాడులో చక్రం తిప్పాలని భావిస్తుందా? ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే.. అవుననే చెప్పక తప్పదేమో..!
Date : 16-10-2021 - 1:03 IST -
దక్షిణాదిన అద్భుత గోపురాలున్న ఆలయాలు
ఆకాశహర్మ్యాల నిర్మాణం ఈ ఆధునిక కాలంలోనే జరిగిందనేది చాలా మంది అపోహ. ఒక్కసారి దక్షిణాదిన ఉన్న గుళ్లు చూస్తే.. బహుళ అంతస్తుల నిర్మాణాలు మనదేశంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచే ఉన్నాయని అర్ధమవుతుంది
Date : 14-10-2021 - 5:07 IST -
తమిళనాడు ప్రభుత్వాస్పత్రిలో దారుణం.. ఎక్స్ రే రిపోర్ట్స్ A4 పేపర్ పై!
ప్రమాదవశాత్తు కాలుకో, చేతికో దెబ్బ తగిలితే.. నిర్ధారణ కోసం ఎక్స్ రే తీస్తుంటారు. ఎక్స్ రే రిపోర్ట్ ఆధారంగానే డాక్టర్ రోగులకు ఏయే మందులు ఇవ్వాలి? ఎలాంటి చికిత్స అందించాలి? అనే దిశగా ట్రీట్ మెంట్ ఇస్తాడు.
Date : 07-10-2021 - 11:21 IST -
అక్కడ ఆటో ఎక్కాలంటే ఆలోచించాల్సిందే..
ఒకవైపు కరోనా.. మరోవైపు లాక్ డౌన్ కారణంగా ఆటో డ్రైవర్లు ఎంతో నష్టపోయారు. దీనికితోడు పెట్రోల్, డిజీల్ ధరలు కూడా భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు ఆటో డ్రైవర్లు చార్జీలను పెంచేశారు.
Date : 02-10-2021 - 2:44 IST -
తిరుమల లడ్డూపై ఏపీ సీఎం జగన్ కన్ను.. దేవాలయాలన్నీ ఇక తిరుమల మోడల్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో వివాదస్పమైన డైరెక్షన్ దేవాదాయ సమీక్షలో ఇచ్చాడు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం మాదిరిగా అన్ని దేవాయాల్లో ఉండాలని ఆదేశించడం సంచలనంగా మారింది.
Date : 30-09-2021 - 3:06 IST -
పెట్టుబడుల స్వర్గధామం తెలంగాణ.. జహీరాబాద్ లో మహీంద్ర కే2 ట్రాక్టర్ల కంపెనీ
పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు తెలంగాణ వైపు చూస్తున్నారు. ఆ విషయాన్ని మహీంద్ర కంపెనీ ఎండీ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. ప్రపంచంలో పెట్టుబడులకు తెలంగాణ మంచి కేంద్రమని ట్వీట్ చేశారు
Date : 30-09-2021 - 3:04 IST -
2031 నాటికి వరదల్లో హైదరాబాద్..స్కాలర్ స్వాతి చెప్పిన ప్రత్యామ్నాయ మార్గాలలు ఇవే
అసాధారణ వర్షపాతం కారణంగా హైద్రాబాద్ 2031 నాటికి మునిగిపోతుందా? ఇప్పుడున్న వరద నీటి ప్రవాహం నెట్ వర్క్, మూసి నదిని ప్రక్షాళన చేయకపోతే..వరద ముప్పు భాగ్యనగరానికి తప్పదని హైద్రాబాద్ బిట్స్ పిలానీ స్కాలర్ వేముల స్వాతి అధ్యయనం చెబుతోంది.
Date : 30-09-2021 - 2:59 IST -
స్టాలిన్ సారూ.. యూ ఆర్ గ్రేటూ..!
డీఎంకే అధినేత స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రజల కోసమే ప్రభుత్వం అన్నట్టుగా ఆయన పాలన సాగుతోంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ ఆయన తరచుగా పేదలను కలుస్తూ సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Date : 29-09-2021 - 5:30 IST -
శ్రీవారి భక్తులకు శుభవార్త .. అక్టోబర్ 1 నుంచి మెట్ల మార్గం ఓపెన్
తిరుమల శ్రీవారి దర్శనానికి మెట్ల మార్గం ద్వారా వెళ్లడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. రిలయెన్స్, టీటీడీ సంయుక్తంగా రూపొందించిన మెట్ల మార్గాన్ని భక్తులు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఉపయోగించుకోవచ్చు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఒకటో తేదీ నుంచి ఈ మార్గాన్ని అందుబాబులోకి తీసుకొస్తున్నారు.
Date : 28-09-2021 - 2:26 IST -
ఫోరెన్సిక్ షూటింగ్ క్లోజ్ ..బాలీవుడ్ లో ఆప్టేపై భారీ అంచనాలు
ప్రేక్షకులు ఎదురుచూస్తోన్న రాధికా అప్టే ఫోరెన్సిక్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఆ విషయాన్ని ఆప్టే మీడియాకు వెల్లడించింది. ఈ సినిమాను క్రిమినల్ జస్టిస్ చిత్రం ఫేమ్ విశాల్ ప్యూరియా డైరెక్ట్ చేస్తున్నాడు.
Date : 25-09-2021 - 4:13 IST -
భారత్ ను అమ్మడానికి మోడీ అమెరికా.. సీపీఎం నేత కారత్ సంచలన వ్యాఖ్యలు
భారత ప్రధాని మోడీ విదేశీ పర్యటనల వెనుక రహస్య ఎజెండా ఉందట. దేశాన్ని అమ్మేయడానికి విదేశాలకు వెళతాడని కమ్యూనిస్ట్ ల భావన. పలు సందర్భాల్లో విదేశాలకు వెళ్లిన మోడీ చేసుకున్న ఒప్పందాల గురించి సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శ ప్రకాష్ కారత్ గుర్తు చేశారు.
Date : 24-09-2021 - 10:51 IST -
కోమాలోకి వెళ్లిన డ్రగ్స్ కేసు.. సినీ హీరోలు,నటులు, డైరెక్టర్లకు క్లీన్ చిట్
డ్రగ్స్ కేసు వెనుక ఏం జరిగింది? నాలుగేళ్ల తరువాత సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇవ్వడంలో మతలబు ఏంటి? ఈడీ విచారణ జరుగుతున్న సమయంలోనే క్లీన్ చిట్ ఇవ్వడం దేనికి సంకేతం? సినీ హీరోలు, నటులకు విచారణ రూపంలో జరిగిన డామేజ్ ను ఎవరు తిరిగి ఇస్తారు? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి.
Date : 21-09-2021 - 3:40 IST