South
-
Rajinikanth:సూపర్ స్టార్ పొంగల్ గిఫ్ట్
సంక్రాంతి పండుగ నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఫాన్స్ కి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు.
Date : 14-01-2022 - 11:20 IST -
Covid: కర్ణాటకలో ఒక్కరోజే 28,723 కేసులు!
దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కరోనా నేపధ్యంలో ఇప్పటికే అనేకరాష్ట్రాలు కట్టడి చర్యలు మొదలుపెట్టాయి. పలు రాష్ట్రాల్లో వీకెండ్ లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ అమలుచేస్తోన్న కేసులు మాత్రం తగ్గడం లేదు.
Date : 14-01-2022 - 10:57 IST -
Karnataka: కాంగ్రెస్ పాదయాత్రపై కర్ణాటక హైకోర్టు సీరియస్!
మేకేదాటు ప్రాజెక్టుపై కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పాదయాత్రను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిలుపుదల చేయడం లేదని కర్ణాటక హైకోర్టు ప్రశ్నించింది.
Date : 12-01-2022 - 5:21 IST -
Mekedatu Padayatra : మేకేదాటు పాదయాత్రపై ‘కోవిడ్’ పాలిటిక్స్
కర్ణాటక కాంగ్రెస్ చేస్తోన్న మేకేదాటు పాదయాత్ర అక్కడి కాంగ్రెస్, అధికారంలోని బీజేపీ మధ్య రాజకీయ యుద్ధాన్ని రాజేసింది. కోవిడ్ కారణంగా పాదయాత్రను బెంగుళూరు నగరంలోకి ప్రవేశించకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ, భారీ ర్యాలీని నిర్వహించడం ద్వారా బెంగుళూరు నగర పరిధిలోనే పాదయాత్రను ముగించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది.
Date : 12-01-2022 - 4:35 IST -
Kerala School:నో మేడమ్.. నో సార్… ఓన్లీ టీచర్..!
ఉపాధ్యాయులను 'మేడమ్' లేదా 'సర్' అని సంబోధించవద్దని కేరళ పాఠశాల విద్యార్థులను కోరింది. కేరళలోని ఒక పాఠశాల ఉపాధ్యాయులను ఉద్దేశించి లింగ తటస్థతను ప్రవేశపెట్టింది.
Date : 10-01-2022 - 9:33 IST -
Tamil Nadu: జల్లికట్టుకు అనుమతి
సంక్రాంతి పండుగకు నిర్వహించే ప్రముఖ క్రీడ జల్లికట్టు నిర్వహణకు తమిళ నాడు ప్రభుత్వం అనుమతించింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అనుమతులు జారీ చేస్తూనే ఆంక్షలు విధించింది. నిర్వాహకులతో సహా, వీక్షించే వారికీ కూడా కోవిడ్ రెండు డోసుల సెటిఫికేట్ ఉండాలని స్పష్టం చేసింది. 50 శాతం ప్రేక్షలకు మాత్రమే అనుమతిస్తున్నటు, మొత్తం ప్రేక్షకుల సంఖ్య 150 కు మించకూడదని ప్రభుత్వం ప్
Date : 10-01-2022 - 5:35 IST -
Twitter: సిద్ధార్థ్ ఖాతాను నిలిపివేయండి: జాతీయ మహిళా కమిషన్
నటుడు సిద్ధార్థ్ సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వెల్లడించిన అభిప్రాయాలు వివాదాస్పదం అయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్ ను పంజాబ్ లో అడ్డగించడాన్ని భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఖండించింది.
Date : 10-01-2022 - 3:34 IST -
Sankranthi: రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫాం టికెట్ ధరల పెంపు
సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైల్వే స్టేషన్లలో రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడి అనే సాకుతో రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫాం టికెట్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్లో ప్లాట్ఫాం టికెట్ ధర ఏకంగా రూ.10 నుంచి రూ.50కి పెంచుతున్నట్లు ప్రకటించింది. మిగతా అన్ని పెద్ద రైల్వే స్టేషన్లలో రూ.10 నుంచి రూ.20కి ప
Date : 10-01-2022 - 2:06 IST -
Coolie to IAS: కూలీ నెంబర్ వన్.. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్
కేవలం ఒక సిమ్ కార్డు, స్మార్ట్ ఫోన్, రైల్వేస్టేషన్లో దొరికే ఫ్రీ వైఫై సహాయంతో కేరళ సివిల్ సర్వీసెస్ పరీక్షలో టాపర్ గా నిలిచిన కె. శ్రీనాథ్ సివిల్స్ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నేటి పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాళ్లు సాధించాలనే దాని కోసం ఎంతో శ్రమిస్తుంటారు.
Date : 10-01-2022 - 7:00 IST -
Bengaluru: బెంగుళూరులో పెరుగుతున్న కరోనా కేసులు.. ఐసీయూలో అడ్మిట్ అవుతుంది అంతా వారే…?
కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. జనవరి 8వ తేదీన కర్ణాటకలో 8,906 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి, వాటిలో 7,113 కేసులు బెంగళూరులోనే నమోదయ్యాయి.
Date : 09-01-2022 - 8:22 IST -
TN Corona:తమిళనాడులో సన్ డే లాక్ డౌన్.. ఆహ్వానం చూపిస్తే ప్రయాణానికి అనుమతి
మిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆదివారం పూర్తి లాక్ డౌన్ ని విధించింది. అయితే ఆదివారం వివాహాలు, కుటుంబ కార్యక్రమాలకు వెళ్లే వారి ప్రయాణాలకు అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.
Date : 09-01-2022 - 4:00 IST -
Tamil Nadu:తమిళనాట లాక్ డౌన్
తమిళనాడు ప్రభుత్వ పరిధిలోని మధురై అరుణాచలం, మరికొన్ని ప్రాంతాలు పూర్తిగా లాక్డౌన్ విధిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 07-01-2022 - 10:01 IST -
Kerala Park: ఇది యూరోప్ కాదు.. కేరళలోని ఓ పార్కు!
కేరళ గ్రామంలో కొత్తగా నిర్మించిన పార్క్ ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోలు విపరీతంగా షేర్ అవుతుండటంతో చాలామంది దీనిని యూరోపియన్ నగరంతో పోల్చారు. కోజికోడ్ జిల్లాలోని వడకర సమీపంలోని కరక్కాడ్ వద్ద ఉన్న కొత్త వాగ్భటానంద పార్క్ ఫొటోలను ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ సోషల్ మీడియా లో షేర్ చేశారు.
Date : 07-01-2022 - 3:01 IST -
Tamil Nadu: రాష్ట్రాల పై కేంద్రం పెత్తనం ఏంటి- స్టాలిన్
తమిళనాడులో నీట్ (నేషనల్ ఎల్జిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్) ను రద్దు చేస్తూ అసెంబ్లీ లో తీర్మానించిన బిల్లుకు ఆమోదముద్ర వేయకపోవడం పై ముఖ్యమంత్రి స్టాలిన్ అసహనం వ్యక్తం చేశారు. గత సంవత్సరం సెప్టెంబరు లో అసెంబ్లీ లో తీర్మానం చేసి బిల్లును గవర్నర్ కు పంపుతే.. ఇప్పటివరకు అది రాష్ట్రపతికి చేరలేదని ఎద్దెవా చేశారు. బిల్లును చాలా కాలంగా కేంద్రం పెండింగులో ఉంచిన నేపథ్యంలో గురు
Date : 06-01-2022 - 5:26 IST -
Chilika Lake : 15శాతం తగ్గిన వలస పక్షులు
ఒడిశా ప్రాంతంలోని చిలకా సరస్సుకు వచ్చే వలస పక్షుల సంఖ్య ఈ ఏడాది అనూహ్యంగా 15 తగ్గింది. గత ఏడాదితో పోల్చితే సుమారు 2 లక్షల పక్షులు తక్కువగా కనిపించడం గమనార్హం.
Date : 06-01-2022 - 3:38 IST -
Karnataka: హిజాబ్ కు నిరసనగా కాషాయ కండువా
కర్ణాటకలోని కొప్పా జిల్లా లో ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు కాషాయ కండువాలతో నిరసనలు తెలిపారు. ముస్లిం మహిళా విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని నిరసిస్తూ కాషాయ కండువాలతో వివాదం సృష్టించారు. ఎవరు ఏ వస్త్రాలు ధరించాలనేది వ్యక్తిగత నిర్ణయం.. కలిసిమెలసి చదువుకోవాల్సిన విద్యార్థులు ఇలా రాజకీయ నాయకుల వ్యాఖ్యలతో రెచ్చిపోయి మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నారు. ఇలాంటి ఘటన మూడు సం
Date : 05-01-2022 - 11:41 IST -
Karnataka: ఆదివాసీలపై రోజురోజుకు పెరుగుతున్న పోలీసుల దాడులు
కర్ణాటకలో స్మగ్గ్లింగ్ చేస్తున్నారనే నెపంతో తమపై కాల్పులు జరుపుతున్నారని ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలే కర్ణాటకలోని పెరియపట్నా అటవీప్రాంతం లో బసవ అనే ఓ అధివాసి వ్యక్తిని పోలీసులు కాల్చారు. నెల రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బసవ ఓ మీడియా సంస్థకు ఘటనను వివరించారు. పోలీసులు తనపై పాత కక్షతో అతనిని కాల్చారని ఆ తర్వాత గంథం చెక్కల స్మగ్గ్లింగ్ కేస
Date : 04-01-2022 - 2:28 IST -
Tamil Nadu: తీవ్ర విషాదం.. వెల్లువెత్తుతున్న నిరసనలు
తమిళనాడు లోని పుదుకోట్టై జిల్లా లో విషాదం చోటు చేసుకుంది. సెంట్రల్ ఇండస్ట్రియాల్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి గాల్లోకి కాల్చిన బుల్లెట్టు రెండు కిలోమీటరు దూరంలో ఆడుకుంటున్న పదకొండు సంవత్సరాల చిన్నారి తలకు తాకి మరణించాడు. బుల్లెట్టు తాకిన బాలుడిని తంజావూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి స్టాలిన్ ఘటన పై దర్యాప్తు చేపట్టి ని
Date : 04-01-2022 - 11:38 IST -
Gitamritham: రాజమహేంద్రవరంలో ‘‘శ్రీ లహరికృష్ణుని గీతామృతం’’ పాటల సీడీ విడుదల
తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లాకు చెందిన మనుజ్యోతి ఆశ్రమ ఆధ్వర్యంలో, భగవాన్ శ్రీమన్నారాయణ శ్రీలహరికృష్ణగారి దివ్య సముఖమున 02, జనవరి 2022 ఆదివారం సాయంత్రం 5 గంటలకు ‘‘శ్రీ లహరికృష్ణుని గీతామృతం’’
Date : 03-01-2022 - 4:50 IST -
Success Story:నాడు పశువుల కాపరి.. నేడు జిల్లా కలెక్టర్ గా
కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించింది ఓ మహిళ. పేదరికంలో పుట్టిన ఆమె .. తన కుటుంబానికి జీవనాధారమైన పశువులను కాస్తూ ఉన్నత చదువులు చదివింది. తన తండ్రి ట్రక్ డ్రైవర్ గా.. తల్లి పశుపోషణ చేసుకుంటే ఆమెను చదవించారు.
Date : 01-01-2022 - 12:00 IST