South
-
Humanity: కోటి రూపాయల ఆస్తిని రిక్షా పుల్లర్ కి ఇచ్చేసిన మహిళ…!
తన కుటుంబానికి రెండు దశాబ్దాలుగా సేవ చేస్తున్న వ్యక్తికి ఓ మహిళ తన ఆస్తుల్ని విరాళంగా రాసి ఇచ్చింది. ఈ సంఘటన ఒడిశాలోని కటక్ లో జరిగింది.
Date : 15-11-2021 - 3:24 IST -
Puneeth Rajkumar : హీరో పునీత్ దశదిన కర్మలో `జగమంత` కుటుంబం
కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ భౌతికంగా లేకపోయినప్పటికీ మానసికంగా కొన్ని లక్షల మంది గుండెల్లో గుడికట్టుకున్నాడు. దశదిన కర్మ సందర్భంగా పునీత్ కుటుంబం అభిమానులపై చూసిన ప్రేమ, అభిమానాన్ని కొలవలేం.
Date : 15-11-2021 - 12:36 IST -
Akhanda Roar : బాలయ్య డైలాగ్లకు అందరూ విజిల్స్ వేయాల్సిందే..!
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ అఖండ విడుదలకు సిద్దంగా ఉంది. ప్రస్తుతం ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమా ట్రైలర్ను నవంబర్ 14న విడుదల చేశారు.
Date : 15-11-2021 - 12:09 IST -
Chennai Rains:తమిళనాడులో వరదల్లో కొట్టుకొస్తున్న పాములను ఏం చేస్తున్నారో తెలుసా?
వారం రోజులుగా తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో వరదలు పారుతున్నాయి.
Date : 14-11-2021 - 4:29 IST -
Bus Rule: బస్సులో ప్రయాణిస్తూ ఫోన్ వాడుతున్నారా? మీ పని ఖతమే
బస్సు ఎక్కగానే అందరు చేసేపని ఏంటంటే మొబైల్ తీసి నొక్కడమో,వీడియోలు చూడడమో.
Date : 14-11-2021 - 8:00 IST -
Act of Duty: వరదల్లో లేడీ ఇన్పెక్టర్ రెస్య్కూ ఆపరేషన్ శభాష్ అనాల్సిందే…!
చెన్నై నగరం ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు,వరదలకు అతలాకుతలం అవుతోంది
Date : 14-11-2021 - 12:38 IST -
కావేరిపై `డీకే ` మార్క్ పాదయాత్ర
తెలంగాణ బీజేపీకి హుజురాబాద్ ఫలితం ఊత్సాహాన్ని నింపిన విధంగా కర్నాటకలోని హంగల్ నియోజకవర్గం ఉప ఎన్నికలో గెలుపు అక్కడి కాంగ్రెస్ పార్టీకి సమరోత్సాహాన్ని నింపింది.
Date : 13-11-2021 - 3:38 IST -
Puneeth : ఏనుగు పిల్లకు పునీత్ పేరు.. అప్పుకు అరుదైన నివాళి ఇదే!
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయి రోజులు గడుస్తున్నా కర్ణాటక ప్రజలు ఆయన్ను మరిచిపోలేకపోతున్నారు. ఇప్పటికీ పునీత్ ను గుర్తుకుతెచ్చుకుంటూ కన్నీరు పెడుతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అప్పు.. అప్పు అంటూ స్మరించూ దీనంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవల జరిగిన సంస్మరణ సభలోనూ ఆయన అభిమానులు రోదించడం సోషల్ మీడియాలో వైరల్ గామారింది. కర్ణాటక ప్రజలు పునీత్ ను మరిచి
Date : 13-11-2021 - 2:57 IST -
Deve Gowda : సీఎం పదవి ముద్దు..ప్రధాని కుర్చీ వద్దన్న గౌడ
సంకీర్ణ ప్రభుత్వానికి నడిపేందుకు ప్రాంతీయ పార్టీల నేతలు ధైర్యంచేసి ముందుకు వచ్చే వాళ్లు చాలా అరుదు.
Date : 12-11-2021 - 5:21 IST -
Cyclone : తమిళనాడులో అనూహ్య వాతావరణంకు కారణమిదే!
తమిళనాడులో అనూహ్య వాతావరణ మార్పులకు కారణం ఏమిటి? తరచూ అక్కడ వర్షాలు ఎక్కువగా ఎందుకు పడతాయి? వాతావరణ పరిణామాలు భయకరంగా ఉంటాయి?
Date : 11-11-2021 - 3:58 IST -
Crime: చిన్న పిల్లలను అడ్డుపెట్టుకోని చోరీలు…పుదుచ్చేరిలో అరెస్టైయిన ఇద్దరు తెలుగు మహిళలు
పుదుచ్చేరిలో చిన్నపిల్లలను ఎత్తుకోచ్చి చోరీలకు పాల్పడుతన్న పలువురిని పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు.
Date : 11-11-2021 - 11:53 IST -
Chennai Rains: తమిళనాడులో రెడ్ అలెర్ట్
తమిళనాడు, పాండిచేరి రెడ్ అలెర్ట్ ను ప్రకటించాయి. నవంబర్ 11, 12 తేదీల్లో సెలవును ప్రకటిచారు. ఇప్పటి వరకు 12 మంది భారీ వర్షాలకు మరణించారు.
Date : 10-11-2021 - 3:53 IST -
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యుల్ విడుదల
తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో 11 ఎమ్మెల్సీ స్ధానాలకు, తెలంగాణలో 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Date : 10-11-2021 - 10:59 IST -
Manjamma Jogathi : తన చీర కొంగుతో రాష్ట్రపతికి దిష్టి తీసిన ట్రాన్స్ మహిళ
సమాజంలో అత్యంత అంటరానివారిగా చూసే ఓక ట్రాన్స్ మహిళకు అరుదైన గౌరవం లభించింది. కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికై రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకుంది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో ఒకటైన పద్మశ్రీని అందుకున్న aa ట్రాన్స్ మహిళ మంగమ్మ జోగతి.
Date : 10-11-2021 - 10:55 IST -
పండ్లు అమ్ముకునే వ్యక్తికి పద్మశ్రీ
కేంద్రం తాజాగా అందించిన పద్మ అవార్డులతో ఎంతో మంది సామాన్య వ్యక్తులు బయటప్రపంచానికి పరిచయమయ్యారు. అందులో ఒకరే రోడ్లపై పండ్లు అమ్ముకునే హరేకల హజబ్బా. 68ఏండ్ల హజబ్బా మంగళూరు నగరంలో పండ్లు అమ్ముకుంటూ జీవితం గడుపుతున్నాడు.
Date : 09-11-2021 - 12:58 IST -
దక్షిణ కోస్తా, తమిళనాడుకు తుఫాన్ హెచ్చరిక
తమిళనాడు, కోస్తా ఆంధ్ర కు తుఫాన్ కూడిన భారీ వర్షాలు రాబోవు రెండు రోజుల్లో ఉంటాయని వాతావరణశాఖ తెలిపింది.రోడ్లు పై వరదలు, లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు నిలిచిపోవడం ఉంటుందని వివరించింది.
Date : 09-11-2021 - 11:22 IST -
కేరళలో అత్యధిక ఆత్మహత్యలు జరిగిన నగరం అదే…?
కేరళలో 2020 సంవత్సరంలో 8,500 మంది వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోయారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. ఈ మరణాలు అత్యధికంగా కొల్లాం నగరంలోనే ఎక్కువగా నమోదైనట్లు ఎన్సీఆర్బీ పేర్కొంది.
Date : 08-11-2021 - 4:16 IST -
ఆ రాష్ట్రాల్లో దీపావళి పండుగని ఎలా ముగిస్తారో తెలుసా…?
కర్నాటక, తమిళనాడు సరిహద్దులో ఉన్న గ్రామంలో దీపావళి ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.ఈ వేడుకల్లో ఆవు పేడతో యుద్ధం చేస్తారు.దీనిని గొరెహబ్బ పండుగ అని అక్కడి ప్రజలు పిలుచుకుంటారు. అసలు ఆవుపేడతో యుద్దం ఏంటి అని మీకు అనుమానం కలుగవచ్చు.ఈ యుద్ధం ఎలా జరుగుతుందో వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
Date : 08-11-2021 - 3:11 IST -
Tamil Nadu : జలవలయంలో చెన్నై.. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో స్టాలిన్ పర్యటన!
గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు చెన్నై చిగురుటాకులా వణికిపోతోంది. రోడ్డు, వీధులున్నీ జలమయంగా మారాయి. ప్రధాన రహదారులు సైతం దెబ్బతిన్నాయి. ఎయిర్ పోర్ట్స్ లోని రన్ వేస్ నీటితో నిండిపోయాయి.
Date : 08-11-2021 - 3:01 IST -
Chennai Rains:కేంద్రం మద్దతు ఉంటుందని స్టాలిన్కు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు
తమిళనాడు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు కేంద్రం సాయం చేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
Date : 08-11-2021 - 12:10 IST