HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Karnataka Gov Sends Police Teams To Andhras Srisailam Over Pilgrim Assault Case

Srisailam Temple Issue: శ్రీశైలం హింసాత్మ‌క ఘ‌ట‌న‌.. రంగంలోకి దిగిన క‌న్న‌డ పోలీసులు..!

  • Author : hashtagu Date : 02-04-2022 - 2:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Karnataka Sends Police Team To Ap Srisailam
Karnataka Sends Police Team To Ap Srisailam

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఇటీవ‌ల‌ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న సంగ‌తి తెలిసిందే. శ్రీశైలం పురవీధుల్లో వీరంగం చేసిన కన్నడ యువకులు, ఓ సత్రం ముందు ఉన్న టీ దుకాణం వద్ద క‌న్న‌డ భ‌క్తుల‌కు, స్థానిక భ‌క్తుల‌కు మ‌ధ్య ప్రారంభ‌మైన గొడ‌వ, హింసాత్మ‌క ఘ‌ర్ష‌ణ‌ల‌కు దారి తీసిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌ధ్యంలో శ్రీశైలంలో యాత్రికుల మధ్య జ‌రిగిన హింసాత్మక ఘర్షణకు సంబంధించి వివ‌రాలు తెలుసుకునేందుకు శనివారం కర్ణాటక పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్ర‌మంలో క‌ర్నాట‌క రాష్ట్ర ప్రభుత్వం 14 మంది పోలీసులు, ఇద్దరు పీఎస్‌ఐలు, ఇద్దరు ఏఎస్‌ఐలు, 10 మంది కానిస్టేబుళ్ల బృందాన్ని పంపించింది. దీంతో ఈరోజు క‌ర్నాట‌క పోలీసులు శ్రీశైలం చేరుకుని, అక్క‌డ శ్రీశైలం పురవీధుల్లో జ‌రిగిన హింసాత్మ‌క ఘ‌ట‌న పై విచార‌ణ చేప‌ట్టి వివ‌రాలు సేక‌రిస్తున్నారు.

ఇక ఆత‌ర్వాత క‌న్న‌డ పోలీసుల బృందం ఆదివారం కర్నాట‌క‌కు చేరుకుని గ‌త నెల‌ మార్చి 30 న జరిగిన హింసాత్మ‌క ఘ‌ట‌న పై వివరణాత్మక నివేదికను క‌ర్నాట‌క ప్ర‌భుత్వానికి సమర్పించనున్నారు. ఇక‌పోతే శ్రీశైలంలో క‌న్న‌డ భ‌క్తుడికి, అక్క‌డి స్థానిక దుకాణ యజమాని మధ్య మొద‌లైన చిన్న గొడ‌వ‌, ఆ త‌ర్వాత హింసాత్మ‌క ఘ‌ర్ష‌నకు దారి తీయ‌గా, ఆ ఘ‌ట‌న‌లో కర్నాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.

బాగల్‌కోట్ జిల్లా జానమట్టి గ్రామానికి చెందిన శ్రీశైల వరిమఠం తలకు బలమైన గాయం కావడంతో చికిత్స నిమిత్తం బెంగుళూరుకు తరలించ‌గా, గాయపడిన మ‌రో వ్యక్తి గోపాల్‌ను అంబులెన్స్‌లో కర్నాటకలోని తన స్వ‌గ్రామానికి పంపించారు. ఉగాది పండుగ సందర్భంగా కర్నాటక రాష్ట్రం నుంచి లక్షలాది మంది భ‌క్తులు శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ క్ర‌మంలో ఉగాది రోజును జ‌రిగే మ‌తపరమైన ఉత్సవాల అనంతరం తిరిగి ఇంటికి చేరుకుంటారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Kannada devotees
  • Karnataka Police
  • srisailam
  • Ugadi celebrations

Related News

    Latest News

    • IND vs SA: తిల‌క్ ఒంట‌రి పోరాటం.. రెండో టీ20లో ఓడిన టీమిండియా!

    • Sarpanch Salary: తెలంగాణలో సర్పంచుల వేతనం ఎంతో తెలుసా?!

    • Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్ చెత్త‌ రికార్డు.. T20I చరిత్రలో అత్యంత పొడవైన ఓవర్!

    • Konda Surekha : మంత్రి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

    • Ration Card : తెలంగాణ రేషన్‌ కార్డుదారులకు బిగ్‌షాక్..కేంద్రం ఇలా చేస్తుందని ఊహించరు

    Trending News

      • Indigo Flight: ఇండిగో ప్రయాణికులకు రూ. 10,000 ట్రావెల్ వోచర్!!

      • Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి కారణం ఏమిటి?

      • IPL Mini Auction: ఐపీఎల్ 2026 మినీ వేలం.. అత్యధిక ధర పలికేది ఎవరికి?

      • Shreyas Iyer: ఐపీఎల్ వేలం టేబుల్‌పైకి శ్రేయ‌స్ అయ్య‌ర్‌!

      • IPL 2026 Purse: ఐపీఎల్ 2026 వేలం.. ఏ జట్టు దగ్గర ఎంత డబ్బుంది?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd