South
-
Rain Alert : ఆ రెండు రాష్ట్రాల్లో వచ్చే ఐదు రోజుల్లో భారీ వర్షాలు…!
తమిళనాడు, పుదుచ్చేరిలో రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
Date : 23-11-2021 - 11:37 IST -
Missing Baby: కేరళ చిన్నారి మిస్సింగ్ కేసు… ఏపీ నుంచి చిన్నారిని తీసుకొచ్చిన అధికారులు
కేరళలోని అనుపమ అనే మహిళ తన బిడ్డ కిడ్నాప్ గురైందంటూ ఆందోళన చేసిన విషయం తెలిసిందే.అయితే తన బిడ్డ ఏపీలోని ఓ కుటుంబానికి తన తల్లిదండ్రులు తన అనుమతి లేకుండా దత్తత ఇచ్చారని ఆమె ఆరోపించింది.
Date : 22-11-2021 - 5:30 IST -
Roshani Begum: బ్రిటిషర్లను ఎదురించి పోరాడిన టిప్పు సుల్తాన్ ఆస్థాన నర్తకి
1799లో ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం టిప్పు సుల్తాన్ను చంపేసింది. మైసూర్ రాజ్యం నుంచి టిప్పు సుల్తాన్ రాజవంశం మొత్తాన్ని ఖాళీ చేయించి, ఆ రాజ్యంలోని మహిళలందరినీ మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న వెల్లూరు కోటకు పంపించేశారు.
Date : 21-11-2021 - 8:28 IST -
Rain Fury: భారీ వరదలతో నెల్లూరుకు సంబంధాలు కట్
భారీగా కురుస్తున్న రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి.
Date : 21-11-2021 - 3:07 IST -
Kerala : కేరళలో అనూహ్యంగా పెరిగిన బ్యాంకు డిపాజిట్లు
కేరళ రాష్ట్ర బ్యాంకుల్లో డిపాజిట్ల వెల్లువ కనిపిస్తోంది. కోవిడ్ కారణంగా గత రెండేళ్ల నుంచి చాలా రాష్ట్రాల్లో డిపాజిట్లు ఖాతాలు ఖాళీ అవుతుంటే, కేరళ రాష్ట్రంలో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది.
Date : 20-11-2021 - 3:08 IST -
Vizag update
#Visakhapatnam City will High Intensity rains for next 2 hours. The rains will pouring heavily for 10 minutes, then will take a break and pour again. Dear Vizagites, It is advised to go out with an Umbrella for next 2 hours. pic.twitter.com/jCbnXVZcCn — Andhra Pradesh Weatherman (@APWeatherman96) November 20, 2021
Date : 20-11-2021 - 8:32 IST -
Karnataka: కర్ణాటకలో మరో 2 రోజులు భారీ వర్షాలు.. స్కూల్స్ మూసివేత
కర్ణాటకలో 48 గంటలపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్ జిల్లాలతో పాటు ఏడు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
Date : 19-11-2021 - 2:31 IST -
Covid:వాయుకాలుష్యంతో కోవిడ్ వ్యాప్తి అధికం – పరిశోధకుల అధ్యయనం
వైరస్ సోకకుండా ఎలాంటి ముందుజాగ్రత్త చర్యల్లో పిల్లులను కూడా చేర్చుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
Date : 19-11-2021 - 9:00 IST -
ఫలించిన తల్లి పోరాటం…ఐదు రోజుల్లో తల్లి చెంతకు చేరబోతున్న బాలుడు
వివాదాస్పద ‘బేబీ కిడ్నాప్’ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనిపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కీలక ఆదేశాలు ఇచ్చింది.
Date : 18-11-2021 - 4:43 IST -
Elephant :కరెంట్ షాక్ కి గురైన తన బిడ్డను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న ఏనుగు
రళలోని పాలక్కాడ్ జిల్లా సమీపంలోని మలంపుజ అడవుల్లో మంగళవారం ఉదయం మూడేళ్ల మగ ఏనుగు మృతి చెందింది
Date : 17-11-2021 - 11:13 IST -
Chennai Rains:చెన్నెలో మళ్ళీ భారీ వర్షాలు… అధికారుల యాక్షన్ ప్లాన్ రెడీ
వరదల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చెన్నైలో రానున్న రెండురోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Date : 17-11-2021 - 11:05 IST -
Coimbatore: కోయంబత్తూర్ మసీదుల్లో ఇంకుడు గుంతలు
భవిష్యత్ నీటి అవసరాల తీర్చుకోవడానికి ముందస్తుగా మసీదుల్లో వినూత్న పద్ధతులను పాటిస్తున్నారు.
Date : 17-11-2021 - 4:37 IST -
Jai Bhim : నటుడు సూర్యకి బెదిరింపులు…ఇంటికి భద్రత
తమిళ నటుడు సూర్య నటించిన జైభీమ్ చిత్రం మరో వివాదానికి దారి తీసింది.
Date : 17-11-2021 - 12:17 IST -
Karnataka Ratna: పునీత్ రాజ్కుమార్కు “కర్ణాటక రత్న” ప్రదానం: సీఎం బొమ్మై
ఇటీవల మరణించిన కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్కు 'కర్ణాటక రత్న' అవార్డును ప్రదానం చేయనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారం ప్రకటించారు.
Date : 16-11-2021 - 11:23 IST -
Ancient Art : 200 ఏళ్లుగా మృదంగాలే వారికి జీవనాధారం
కేరళలోని పెరువెంబ గ్రామంలోని ఓ కుటుంబం మృదంగాలను తయారుచేస్తోంది. నాలుగు తరాలుగా ఈ కుటుంబం మృదంగాల తయారీపైనే ఆధారపడి జీవిస్తున్నారు.
Date : 16-11-2021 - 8:33 IST -
Stalin : కులాంతర వివాహాలకు `స్టాలిన్` ప్రభుత్వ ఉద్యోగం
తమిళనాడు సీఎం స్టాలిన్ మరో సంచలన నిర్ణయానికి తెరలేపాడు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని భావించాడు.
Date : 16-11-2021 - 1:40 IST -
14 Years of Struggle : భర్త, కుటుంబం వదిలేసినా.. కష్టపడి పోలీస్ అయిన ఓ అమ్మ
కేరళకు చెందిన అన్నీ శివ, ఆమె పసిబిడ్డను రోడ్డు మీదకు ఈడ్చి పడేసింది ఆమె కుటుంబం. అప్పుడు శివ వయసు కేవలం 18 ఏళ్లు మాత్రమే. కాని, శివ జీవితం అక్కడితో ముగిసిపోలేదు.
Date : 16-11-2021 - 11:38 IST -
Old is Gold: 104 వయస్సులోనూ… తగ్గేదేలే…
కేరళ రాష్ట్రం ఇటీవలే అక్షరాస్యత మిషన్ పరీక్షను నిర్వహించింది. ఆ పరీక్షలో 104 ఏండ్ల వృద్ధురాలు కుట్టియయ్య వందకు 89 మార్కులు సాధించింది.
Date : 15-11-2021 - 10:39 IST -
Telugu States: విభజన ఆస్తులపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వండి – తెలంగాణకు అమిత్ షా ఆదేశం
విభజన ఆస్తులపై నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణను కోరారు.
Date : 15-11-2021 - 4:19 IST -
Padma Awards: పద్మ అవార్డుల విషయంలో అది మాత్రమే ముఖ్యం – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా
వివిధ వర్గాల ప్రజలు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా పద్మ అవార్డులను ప్రదానం చేసేందుకు యోగ్యత ఒక్కటే కొలమానం అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.
Date : 15-11-2021 - 3:46 IST