South
-
మంచి కాఫీ లాంటి మ్యూజిక్.. ఈ బాయ్స్ సొంతం!
డజనుకు పైగా దేశాల్లో లెక్కలేనన్ని ప్రదర్శనలు అనేక జాతీయ అవార్డులు, గుర్తింపులను గెలుచుకున్న మసాలా కాఫీ ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్ లవర్స్ హృదయాలను కొల్లగొడుతోంది.
Published Date - 03:07 PM, Mon - 25 October 21 -
అంతరించిపోతున్న అరుదైన కళను కాపాడుతున్న కేరళ యువతి
కేరళ అనగానే ఎన్నో సంప్రదాయాలు కనిపిస్తాయి. ఎన్నో కళలకు పుట్టినిల్లు కూడా. అలాంటి అంతరించిపోతున్న కళలలో ఒకటి నొక్కువిద్య పవక్కలీ. పై పెదవి మీద కర్రను నిలిపి, దాని మీద బొమ్మలను ఆడించే అతి క్లిష్టమైన ఆట ఇది. నొక్కు అంటే చూపు, విద్య అంటే తెలిసిందే, ఇక పవక్కలీ అంటే బొమ్మలాట అని అర్ధం. అంటే కేవలం ధ్యాసతో ఈ కళను ప్రదర్శించాల్సి ఉంటుంది. చూపు ఏ కాస్త ఏమారినా కథ, కళ మొత్తం చెదిరిపోత
Published Date - 01:00 PM, Sun - 24 October 21 -
2020 మాకు మాత్రం అద్భుతాన్నిచ్చింది!
కరోనా మహమ్మారి దేశాన్నే కాదు.. ప్రపంచాన్ని సైతం వణికిచింది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందర్నీ భయపెట్టింది. ఎంతోమందికి చేదు అనుభవాలను పంచింది.
Published Date - 10:00 AM, Sun - 24 October 21 -
రామేశ్వరం మహిళలు.. పర్యావరణ యోధులు..!
పర్యావరణ పరిరక్షణ లేదా బతుకుపోరాటమా అని అడిగితే.. ఎవరైనా తడుముకోకుండా చెప్పేది బతుకుపోరాటం గురించే. కాని, రామేశ్వరం మహిళలు అలా కాదు. ఇక్కడి మహిళలు జీవనోపాధితో పాటే పర్యావరణాన్ని రక్షిస్తున్న సైనికులుగా మారారు.
Published Date - 11:14 AM, Sat - 23 October 21 -
జయ ఎస్టేట్ రహస్యాలపై సీఎం స్టాలిన్ కన్ను..మరణం, మర్డర్లపై పునర్విచారణకు ఆదేశం
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చురుగ్గా ముందుకు కదులుతున్నారు. ఆ మేరకు మాజీ సీఎం జయలలిత మరణం..ఆమె ఎస్టేట్ రహస్యాలను తోడేందుకు పునర్విచరణకు ఆదేశించాడు. అందులో భాగంగా ఆమె డ్రైవర్ కనగరాజ్ రోడ్డు ప్రమాదంపై తొలుత విచారణను ముగించాలని డైరెక్షన్ ఇచ్చాడు. జయ మరణం వెనుకున్న నిజాలను బయటపెట్టాల
Published Date - 03:15 PM, Fri - 22 October 21 -
తమిళనాడు వైపు.. టీఆర్ఎస్ చీఫ్ చూపు!
తెలంగాణ రాష్ట్ర సమిత (టీఆర్ఎస్) 20ఏళ్లను పూర్తి చేసుకోబోతోంది. ఉప ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ రెండు దశాబ్దాలుగా తెలంగాణ అంతటా వ్యాపించింది. ఏడేళ్ల నుంచి అధికారంలో ఉంది.
Published Date - 11:13 AM, Fri - 22 October 21 -
దుమారం రేపుతోన్న మోడీ బొమ్మ..కేరళ హైకోర్టులో పిటిషన్
ప్రజా ధనంతో ప్రచారం చేసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం పోటీపడుతున్నాయి. వ్యక్తిగత ప్రచార ఆర్భాటం కోసం ప్రధాని మోడీ ముందు వరుసలో ఉన్నాడు. కోవిడ్ -19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ను కూడా ఆయన వదలలేదు. దాని మీద ఆయన ఫోటో ఉండేలా చూసుకున్నాడు. ప్రజాధనంతో వేసిన వ్యాక్సిన్లకు మోడీ బొమ్మ తో కూడిన సర్టిఫికేట్ జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉ
Published Date - 12:33 PM, Thu - 21 October 21 -
42 ఏళ్లుగా షోలెను ఆరాధిస్తూనే ఉన్న రామనగర
కర్నాటకలోని రామనగర ప్రాంతానికి వెళ్తే.. ఇప్పటికీ అక్కడ షోలే పోస్టర్లు కనిపిస్తాయి. అక్కడి రైల్వే స్టేషన్ గోడలపైనా షోలె సినిమాలోని సీన్లు పెయింట్ చేసి ఉంటాయి. షోలె సినిమా ప్రమోషన్ కోసం రైల్వే శాఖ పెద్ద ప్రయత్నమే చేసింది. ఇంతకీ రైల్వే శాఖనే ఈ సినిమా ప్రమోషన్ ఎందుకు చేయాల్సి వచ్చిందనే దాని వెనక పెద్ద స్టోరీనే ఉంది.
Published Date - 11:34 AM, Thu - 21 October 21 -
తుంగభద్రపై మూడు రాష్ట్రాల పోరు..రిజర్వాయర్ నిర్మాణానికి కర్ణాటక రెడీ
తుంగభద్రా నది మీద కర్నాటక ప్రభుత్వం రిజర్వాయర్ ను నిర్మించాలని తలపెట్టింది. దీని నిర్మాణం కోసం సరికొత్త లాజిక్ ను ఆ రాష్ట్రం వినిపిస్తోంది. ప్రస్తుతం తుంగభద్ర రిజర్వాయర్ సామర్థ్యం 31 టీఎంసీగా మేరకు తగ్గిందని చెబుతోంది.
Published Date - 11:00 AM, Thu - 21 October 21 -
గుగూల్ జాబ్ కు బై..పర్యావరణానికి జై.. ఆదర్శ మూర్తి..గురుమూర్తి.
గుగూల్ కంపెనీలో జాబ్ వస్తే వదులుకుంటారా? మంచి ప్యాకేజీ, టైం టూ టైం ఆఫీస్..ఇంకేం కావాలి. గుగూల్ కంపెనీలో జాబ్ రావడమే అదృష్టంగా భావిస్తుంటారు నేటి యువత.
Published Date - 10:00 PM, Wed - 20 October 21 -
ఫేక్ న్యూస్ పై టీటీడీ సీరియస్.. ఆ సందేశాలకు చెక్!
రెండు తెలుగు రాష్ట్రాలేకాక దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల భక్తులు తిరుమల వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుంటారు. కరోనా కంటే ముందు లక్షల సంఖ్యలో స్వామివారిని భక్తులు దర్శించుకునేవారు.
Published Date - 02:44 PM, Wed - 20 October 21 -
మాల్గుడి కథలు ఎక్కడ తీశారు? 80ల నాటి టెలివిజన్ స్టోరీలో తెలుసుకోవాల్సిన ఆసక్తికర అంశాలు
80లలో బాగా పాప్యులర్ అయిన టీవీ సీరియల్ మాల్గుడి కథలు. అప్పట్లో జనాలను టీవీల ముందు కట్టిపడేసిన టీవీ షోలలో ఇదీ ఒకటి. ఆర్.కె.నారాయణ్ రచించిన మాల్గుడి డేస్ ఆధారంగా దీన్ని చిత్రీకరించారు. చరిత్ర గురించి ఏ కాస్త తెలుసుకున్నా అది ఆసక్తికరంగానే ఉంటుంది. ఇందులో భాగంగానే మాల్గుడి కథలు సీరియల్ను ఎక్కడ షూట్ చేశారో తెలుసుకుందాం.
Published Date - 11:29 AM, Wed - 20 October 21 -
పేదల కోసం పెళ్లి బట్టలు.. డ్రెస్ బ్యాంక్ ప్రారంభించిన కేరళ వ్యక్తి
కేరళలోని మలప్పురం-పాలక్కడ్లో తూతా గ్రామంలో ఉంటున్న 44 ఏళ్ల నాజర్ ఓ డ్రెస్ బ్యాంక్ ప్రారంభించాడు. ఇప్పటి వరకు 155 మంది మహిళలకు పెళ్లి దుస్తులు అద్దెకు ఇచ్చాడు. అలాగని డబ్బులకేం కాదు. ఉచితంగా పెళ్లి దుస్తులు సమకూరుస్తాడు.
Published Date - 03:09 PM, Tue - 19 October 21 -
కాషాయం దుస్తులు ధరించిన ఖాకీలు.. కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు!
కర్ణాటక రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తిగా మారుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకుల పరస్పర ఆరోపణలు దిగుతుండటంతో కర్ణాటక రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి.
Published Date - 03:02 PM, Tue - 19 October 21 -
మత్తూర్, కర్నాటక- కేవలం సంస్కృతం మాత్రమే మాట్లాడే గ్రామం
ఈ కాలంలో సంస్కృత భాష ఎక్కడుంది ఒక్క పుస్తకాల్లో తప్ప అనుకునే వాళ్లకి.. నేనున్నాను అంటూ సవాల్ విసురుతోంది కర్నాటక షిమోగా జిల్లాల్లోని మత్తూర్ గ్రామం. ఇక్కడికి వెళ్లిన వాళ్లు స్థానికులతో మాట్లాడాలంటే కచ్చితంగా సంస్కృతం నేర్చుకుని ఉండాలి.
Published Date - 01:11 PM, Mon - 18 October 21 -
ముఖ్యమంత్రి ముందే.. కొవిడ్ రూల్స్ బ్రేక్!
దసరా.. హిందువులకు పెద్ద పండుగ. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ దసరా ఉత్సవాల్లో పాలుపంచుకుంటారు. కుటుంబమంతా ఒకే దగ్గర చేరి పండుగను ఘనంగా జరుపుకుంటారు.
Published Date - 03:38 PM, Sat - 16 October 21 -
రాహుల్ గాంధీయే పార్టీ పగ్గాలు చేపట్టాలి!
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని నడిపించే శక్తి రాహుల్ గాంధీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు.
Published Date - 02:25 PM, Sat - 16 October 21 -
శశికళ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి..?
అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతోందా? జయలలితకు ‘ఇష్టసఖి’గా పేరున్న శశికళ తమిళనాడులో చక్రం తిప్పాలని భావిస్తుందా? ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే.. అవుననే చెప్పక తప్పదేమో..!
Published Date - 01:03 PM, Sat - 16 October 21 -
దక్షిణాదిన అద్భుత గోపురాలున్న ఆలయాలు
ఆకాశహర్మ్యాల నిర్మాణం ఈ ఆధునిక కాలంలోనే జరిగిందనేది చాలా మంది అపోహ. ఒక్కసారి దక్షిణాదిన ఉన్న గుళ్లు చూస్తే.. బహుళ అంతస్తుల నిర్మాణాలు మనదేశంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచే ఉన్నాయని అర్ధమవుతుంది
Published Date - 05:07 PM, Thu - 14 October 21 -
తమిళనాడు ప్రభుత్వాస్పత్రిలో దారుణం.. ఎక్స్ రే రిపోర్ట్స్ A4 పేపర్ పై!
ప్రమాదవశాత్తు కాలుకో, చేతికో దెబ్బ తగిలితే.. నిర్ధారణ కోసం ఎక్స్ రే తీస్తుంటారు. ఎక్స్ రే రిపోర్ట్ ఆధారంగానే డాక్టర్ రోగులకు ఏయే మందులు ఇవ్వాలి? ఎలాంటి చికిత్స అందించాలి? అనే దిశగా ట్రీట్ మెంట్ ఇస్తాడు.
Published Date - 11:21 AM, Thu - 7 October 21