India
-
Shock To Old Vehicles: పాత వాహనాలకు షాక్.. పెట్రోలు బంకుల్లో ఇక నో పెట్రోల్
దీనిలో భాగంగా ఫిట్నెస్ లేని వాహనాలకు(Shock To Old Vehicles) స్వస్తి పలకనున్నారు.
Published Date - 05:38 PM, Sat - 1 March 25 -
PM Modi : భారతదేశం ప్రపంచ శక్తిగా మార్పు చెందింది : ప్రధాని
ప్రపంచ కర్మాగారంగా భారత్ రూపొందుతోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. భారత్ గురించి చాలా సానుకూల వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోందని వ్యాఖ్యానించారు.
Published Date - 02:09 PM, Sat - 1 March 25 -
Architect Jobs : ఆర్కిటెక్ట్లకు మంచిరోజులు.. భారీగా శాలరీలు.. ఎందుకు ?
వ్యక్తిగత ఇళ్ల నిర్మాణానికి అవసరమైన వాస్తుశిల్పాన్ని(Architect Jobs) ఆర్కిటెక్ట్లు అందిస్తారు.
Published Date - 12:55 PM, Sat - 1 March 25 -
Delhi Rains : ఢిల్లీలో వర్షాలు.. ఉపశమనం పొందుతున్న దేశరాజధాని ప్రజలు
Delhi Rains : ఢిల్లీలో వాతావరణం వేగంగా మారుతోంది, రెండు రోజుల క్రితం వరకు ఢిల్లీలో మే నెల లాంటి వేడి ఉండేది. అదే సమయంలో, ఇప్పుడు ఈ వాతావరణం చాలా చల్లగా మారింది. వర్షం కారణంగా, ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియస్ తగ్గింది.
Published Date - 11:25 AM, Sat - 1 March 25 -
Super Billionaires : మరో కీలక మైలురాయి సొంతం చేసుకున్న ముఖేష్ అంబానీ, గౌతమ్ ఆదానీ
Super Billionaires : భారతీయ వ్యాపార దిగ్గజాలు ముఖేష్ అంబానీ , గౌతమ్ ఆదానీ, 2025 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా $500 బిలియన్ (₹4.35 లక్షల కోట్లు) పైగా సంపద కలిగిన 24 "సూపర్ బిలియనియర్ల" జాబితాలో స్థానం సాధించారు. ఈ జాబితాలో, టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ అత్యంత ధనవంతుడిగా ఉన్నారు.
Published Date - 10:20 AM, Sat - 1 March 25 -
TNPCB : ఫౌండేషన్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు : సుప్రీంకోర్టు
TNPCB : ఇషా ఫౌండేషన్కు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఇషా ఫౌండేషన్కు వ్యతిరేకంగా తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. కోయంబత్తూరులోని ఇషా యోగా కేంద్రం నిర్మాణానికి సంబంధించి ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని కోర్టు ఆదేశించింది. మద్రాస్ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్థించింది. భవిష్యత్తు నిర్మాణాలకు చట
Published Date - 06:00 PM, Fri - 28 February 25 -
UIDAI : ఆధార్ ఆప్డేట్స్ కోసం.. ఆధార్ గుడ్ గవర్నెన్స్ పోర్టల్ ప్రారంభించిన కేంద్రం
UIDAI : ప్రభుత్వం ఆదార్ గుడ్ గవర్నన్స్ పోర్టల్ను ప్రారంభించింది, దీని ద్వారా ఆథెంటికేషన్ అభ్యర్థనల అనుమతిని తేలికగా ప్రాసెస్ చేయవచ్చు. ఇది ఆదార్ను ప్రజలకు మరింత స్నేహపూర్వకంగా, సులభంగా సేవలు అందించేందుకు, , నివాసితులకు ఉత్తమ సేవలు అందించేందుకు చేసిన ప్రయత్నంలో భాగం.
Published Date - 01:18 PM, Fri - 28 February 25 -
Tragedy : భార్య వేధింపులు భరించలేక మరో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య
Tragedy : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో నివసిస్తున్న మానవ్ శర్మ (35) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు, ఆయన తన భార్యపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఒక భావోద్వేగ వీడియో రికార్డ్ చేశారు. వీడియోలో మానవ్, భార్య వేధింపుల కారణంగా మానసిక ఒత్తిడికి గురై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Published Date - 12:55 PM, Fri - 28 February 25 -
National Science Day : సివి రామన్ , జాతీయ సైన్స్ దినోత్సవం మధ్య సంబంధం ఏమిటి..?
National Science Day : భారతదేశపు గొప్ప శాస్త్రవేత్త డా. సి. వి. రామన్ రామన్ ప్రభావాన్ని కనుగొన్నందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ప్రధాన లక్ష్యం సామాన్య ప్రజలలో సైన్స్ గురించి అవగాహన కల్పించడం , దేశ అభివృద్ధికి శాస్త్రవేత్తలు చేసిన కృషిని స్మరించుకోవడం. మరి జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఎ
Published Date - 09:17 AM, Fri - 28 February 25 -
Bird flu Detected in Cats : వామ్మో.. పిల్లులకు కూడా బర్డ్ ఫ్లూ!
Bird flu Detected in Cats : మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా జిల్లా(Madhya Pradesh’s Chhindwara district)లో ఓ పెంపుడు పిల్లి(Cat )లో ఈ వైరస్ బయటపడటం
Published Date - 10:31 PM, Thu - 27 February 25 -
Mamata Banerjee : దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ఈసీ ముందు నిరవధిక దీక్ష చేస్తా: దీదీ
భారత ఎన్నికల ప్రధాన కమిషనర్గా జ్ఞానేశ్ కుమార్ను నియమించడంపైనా ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘాన్ని కూడా బీజేపీ ప్రభావితం చేస్తోందని ఆరోపించారు. 2006లో భూసేకరణ వ్యతిరేక ఆందోళనల క్రమంలో చేపట్టిన 26 రోజుల నిరాహార దీక్షను ఆమె గుర్తుచేశారు.
Published Date - 05:27 PM, Thu - 27 February 25 -
Forceful Layoffs : బలవంతపు ఉద్యోగ కోతలు.. ‘ఇన్ఫోసిస్’పై ప్రధాని ఆఫీసుకు ఫిర్యాదులు
‘‘ఈ విషయంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలి. మా ఉద్యోగాలను(Forceful Layoffs) తిరిగి ఇప్పించాలి.
Published Date - 03:38 PM, Thu - 27 February 25 -
Delhi Weather : ఆహ్లాదకరంగా ఢిల్లీ వాతావరణం.. ఎందుకంటే..?
Delhi Weather : ఢిల్లీ వాతావరణంలో గురువారం ఉదయం కురిసిన జల్లులతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఎన్సిఆర్లో వివిధ చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, ఈ వర్షాలు మూడు రోజులు కొనసాగవచ్చు, అలాగే ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది.
Published Date - 12:20 PM, Thu - 27 February 25 -
Chandra Shekhar Azad: తెల్లదొరలపై రివేంజ్ తీర్చుకున్న చంద్రశేఖర్ ఆజాద్.. జీవిత విశేషాలివీ
చంద్రశేఖర్ ఆజాద్(Chandra Shekhar Azad) మన దేశ స్వాతంత్య్ర పోరాటంలో అమరులయ్యారు.
Published Date - 12:07 PM, Thu - 27 February 25 -
Pune : పూణే లో ఢిల్లీ ‘నిర్భయ’ తరహా ఘటన
Pune : సతారా జిల్లా ఫల్తాన్ (Phaltan) ప్రాంతానికి చెందిన బాధిత యువతి పూణేలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కౌన్సిలర్గా పనిచేస్తోంది
Published Date - 11:20 AM, Thu - 27 February 25 -
Indians Purchasing Power: 100 కోట్ల మంది భారతీయుల ‘పవర్’పై సంచలన నివేదిక
భారతదేశ జనాభాలో కేవలం 14 కోట్ల మందికే సముచితమైన కొనుగోలు శక్తి(Indians Purchasing Power) ఉంది.
Published Date - 10:06 AM, Thu - 27 February 25 -
H. D. Kumaraswamy : కుమారస్వామికి అటు సుప్రీంలో షాక్.. ఇప్పుడు పోలీసులు ఇలా
H. D. Kumaraswamy : కర్ణాటక రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ వాతావరణం నెలకొంది. జేడీఎస్ సీనియర్ నేత, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామిపై అవినీతి ఆరోపణలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. తనపై ఉన్న కేసును కొట్టివేయాలని కోరిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో.. పోలీసులు గవర్నర్ అనుమతిని కోరుతూ చర్యలు వేగవంతం చేశారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతకు దారితీశాయి.
Published Date - 09:50 AM, Thu - 27 February 25 -
Earthquake : మనదేశంలో మరో భూకంపం.. రోడ్లపైకి జనం పరుగులు
అసోంలోని మోరిగావ్ ప్రాంతంలో గురువారం ఉదయం 2.25 గంటలకు భూమి(Earthquake) కంపించిందని పేర్కొంది.
Published Date - 07:20 AM, Thu - 27 February 25 -
Telugu Boards : ఉత్తరప్రదేశ్ లో తెలుగు బోర్డులు
Telugu Boards : ఉత్తరప్రదేశ్(UP)లో తెలుగు భాషలో సైన్బోర్డులు (Telugu Boards) ఏర్పాటు చేయడం ఈ ఐక్యతకు నిదర్శనంగా మారింది
Published Date - 08:35 PM, Wed - 26 February 25 -
AAP : రాజ్యసభకు అరవింద్ కేజ్రీవాల్..ఆప్ వివరణ !
అవన్నీ వదంతులేనని ఆప్ పంజాబ్ విభాగ అధికార ప్రతినిధి జగ్తర్సింగ్ వెల్లడించారు. కేజ్రీవాల్ను రాజ్యసభకు పంపించే అంశంపై ఏ చర్చ జరగలేదని స్పష్టంచేశారు.
Published Date - 02:01 PM, Wed - 26 February 25