India
-
భారతదేశంలో శాఖాహార జనాభా శాతం 29%, హర్యానా,రాజస్ధాన్లో అత్యధికం
భారతదేశంలో శాఖాహార జనాభా శాతం 29%, హర్యానా,రాజస్ధాన్లో అత్యధికం
Published Date - 05:29 PM, Mon - 8 November 21 -
Ramayana Circuit: ఈ ట్రైన్తో కనులారా శ్రీరాముడి జీవిత యాత్ర..
ఎంతో లగ్జరీగా సాగే ఈ రైలు ప్రయాణం నవంబర్7న కోవిడ్ ప్రోటోకాల్కు అనుగుణంగా అన్ని భద్రతా చర్యలతో మొదలైంది.
Published Date - 03:25 PM, Mon - 8 November 21 -
94 ఏళ్ల వయసులోనూ ఫుల్ ఫామ్లో అద్వానీ
లాల్ కృష్ణ అద్వానీ. 1984లో ఉందో లేదో తెలియని స్ధితి నుంచి భారత దేశ రాజకీయాల్లో గేమ్ఛేంజర్గా భారతీయ జనతా పార్టీని మార్చిన రాజకీయ కురువృద్ధుడు.
Published Date - 11:51 AM, Mon - 8 November 21 -
BJP’s National Executive Meeting : టార్గెట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలే
వివిధ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో వచ్చిన రిజల్ట్ తో బీజేపీ అంతర్మథనంలో పడింది.
Published Date - 11:21 PM, Sun - 7 November 21 -
Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రధాని అయితే చేసే మొదటి పని?
దశాబ్దాలుగా పెండింగులో ఉన్న మహిళా బిల్లు అమలుపై ప్రధాని అయిన వెంటనే తొలి సంతకం చేస్తానని రాహుల్ గాంధీ వెల్లడించారు.
Published Date - 02:38 PM, Sun - 7 November 21 -
Statue of Shankaracharya : ఆదిశంకరాచార్యుడిని చెక్కిన యువకుడు – అరుణ్ యోగిరాజ్
యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసిన ఆ యువకుడు... ఓ ప్రవేట్ కంపెనీలో హెచ్ ఆర్ మేనేజర్గా ఉద్యోగం సాధించాడు.
Published Date - 02:32 PM, Sun - 7 November 21 -
Special Report: విప్లవం నీడన `గోండుల` వ్యధ
చత్తీస్ గడ్ లోని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లోని నివసించే గోండుల కథ విచిత్రంగా ఉంటుంది. పోలీసులు, మవోయిస్టుల మధ్య నలిగిపోతున్న జీవితాలు ఎన్నో ఉంటాయి అక్కడ.
Published Date - 10:00 AM, Sun - 7 November 21 -
Hospital Fire: అహ్మద్నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదంలో 11 మంది మృతి చెందారు
అహ్మద్నగర్ జిల్లా ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే విచారణకు ఆదేశించారు.
Published Date - 12:01 AM, Sun - 7 November 21 -
India-China: మోడీ అబద్ధాలను సాక్ష్యాలతో బయటపెట్టిన అమెరికా
భారత్, చైనా సరిహద్దులు వద్ద జరిగిన ఆక్రమణ గురించి మోడీ ప్రభుత్వం నిజాలను చెప్పలేకపోతోంది. కొన్ని వేల కిలోమీటర్లు చైనా సైన్యం వాస్తవాధీన రేఖను దాటుకుని వచ్చాయని కాంగ్రెస్ చెబుతోంది.
Published Date - 01:56 PM, Sat - 6 November 21 -
Travel : అమెరికా వెళ్లొద్దామా.. కోవాగ్జిన్ తీసుకున్నా ఓకే!
కరోనా రాకతో ఒక్కసారిగా పరిస్థితులు చాలావరకు మారాయి. కేసులు భారీగా తగ్గుతున్నా.. జనాలు మాస్కులు ధరించడం, వ్యక్తిగత శుభ్రత పాటించడం మరిచిపోవడం లేదు.
Published Date - 12:53 PM, Sat - 6 November 21 -
నోట్ల రద్దై ఐదేళ్లు…ప్రజల దగ్గర పెరుగుతన్న డబ్బులు
నవంబర్ 8, 2016న కేంద్ర ప్రభుత్వం డీమోనిటైజేషన్ను ప్రకటించి ఇప్పటికి ఐదేళ్లు అవుతున్నా కూడా ప్రజల వద్ద ఉన్న డబ్బు క్రమంగా పెరుగుతూనే ఉందని ఆర్బీఐ లెక్కలు చెప్తున్నాయి.
Published Date - 12:44 PM, Sat - 6 November 21 -
షారుక్ కొడుకు ఆర్యన్ కేసుని డీల్ చేసే కొత్త ఆఫీసర్ ఈయనే
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కొడుకు కఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసు విచారణను పర్యవేక్షిస్తున్న సమీర్ వాంఖడేను తొలగించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆయన స్థానంలో ఐపీఎస్ అధికారి సంజయ్ కుమార్ సింగ్ను ప్రభుత్వం నియమించింది.
Published Date - 11:02 AM, Sat - 6 November 21 -
యూరప్ కోవిడ్ మరణాలపై WHO ఆందోళన.. ఫిబ్రవరి నాటికి?
కరోనాతో ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీకుదేలైయ్యాయి.మొదటి,రెండవ దశలో కరోనా వల్ల చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు
Published Date - 10:22 PM, Fri - 5 November 21 -
MK Stalin : పొలిటికల్ హీరో “స్టాలిన్”..తమిళనాట రాజకీయ విప్లవం
కాకి కలకాలం బతికినా..కోయిల కొద్దికాలం బతికినా ఒకటే అంటారు పెద్దలు. అలాగే, ప్రధాన మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఎంత కాలం పరిపాలన చేసామని కాదు..ఎంత బాగా చేశారు అనేది ముఖ్యం.
Published Date - 03:23 PM, Fri - 5 November 21 -
Kedarnath : కేథార్ నాథ్ లో ఆదిశంకరాచార్య విగ్రహం.. విశేషాలు!
ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న కేదార్నాథ్ ఆలయంలో పునర్నిర్మించిన ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
Published Date - 02:44 PM, Fri - 5 November 21 -
PM Modi: జవాన్లతో మోదీ దీపావళి వేడుకలు.. దేశానికి సైన్యం సురక్షా కవచం
దేశానికి సైన్యం సురక్షా కవచమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Published Date - 01:40 PM, Thu - 4 November 21 -
Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గించిన మోదీ, కారణాలివే
అసోం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, గోవా రాష్ట్రాలు లీటర్ పెట్రోల్పై రూ. 7 తగ్గించాయి.
Published Date - 12:48 PM, Thu - 4 November 21 -
RG to SRK: షారుక్ కి రాహుల్ గాంధీ లేఖ, లెటర్ లో ఏం రాశారంటే
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కి కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లేఖ రాశారు.
Published Date - 12:42 PM, Thu - 4 November 21 -
దేశంలో మసకబారుతోన్న బీజేపీ ప్రభ..ఉప ఫలితాల్లో కమలనాథుల ఢీలా
దేశ వ్యాప్తంగా నవంబర్ 2న ప్రకటించిన 30 అసెంబ్లీ స్థానాల ఫలితాలను గమనిస్తే రాబోయే రోజుల్లో బీజేపీ కేంద్రంలో చతికిలపడేలా కనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీల హవా ఉందని చెప్పడానికి అనుకూలంగా ఫలితాలు కనిపిస్తున్నాయి. మొత్తం 30 స్థానాల్లో 15 చోట్ల ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కైవసం చేసుకోవడం గమనిస్తే, ప్రాంతీయ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం
Published Date - 10:05 AM, Thu - 4 November 21 -
PM Modi: మోడీ కోవిడ్ మూడో వేవ్ అలర్ట్..వ్యాక్సినేషన్ కు మత పెద్దల భాగస్వామ్యం
రాజకీయాలకు ఏదీ అతీతం కాదు..నరేంద్ర మోడీ ఏ చిన్న విషయాన్నైనా అనుకూలంగా మలుచుకుంటాడు.
Published Date - 11:40 PM, Wed - 3 November 21