India
-
PM Kisan: అన్నదాతలు అలర్ట్.. ఇవీ పూర్తిచేస్తేనే ‘పీఎం కిసాన్’
దేశానికి వెన్నెముక రైతు. ఆ రైతన్న ఆరుగాలం కష్టించి పనిచేస్తేనే.. మనం నాలుగు ముద్దలయినా తినగలుగుతున్నాం.
Date : 18-02-2022 - 1:25 IST -
Punjab Elections: పంజాబ్ సీఎంగా అమరీందర్ సింగ్ని అందుకే తొలిగించాం – రాహుల్ గాంధీ
పంజాబ్ సీఎంగా కెప్టెన్ అమరీందర్ సింగ్ ని తొలిగించడంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మౌనం వీడారు. పంజాబ్ విద్యుత్ సమస్యలను పరిష్కరించడంలో ఆయన విఫలమయ్యారని రాహుల్ గాంధీ మంగళవారం పేర్కొన్నారు.
Date : 18-02-2022 - 8:08 IST -
Drug Cases to NCB: ఎన్ సీబీకి ‘డ్రగ్స్’ చిట్టా.. దోషులు దొరికేనా!
గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడా చూసినా డ్రగ్స్ కేసులే వెలుగులు చూస్తున్నాయి. చాపకింద నీరులా దేశంలో అన్ని రాష్ట్రాల్లో భారీస్థాయిలో డ్రగ్స్ కేసులు వెలుగుచూస్తున్నాయి. అయితే రాష్ట్రాలు డ్రగ్స్ ను అరికట్టడంలో సఫలంకాకపోతున్నాయి.
Date : 17-02-2022 - 4:01 IST -
Ajit Doval: అజిత్ దోవల్ నివాసం వద్ద కలకలం..!
దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ నివాసం వద్ద కలకలం రేగింది. అజిత్ ధోవల్ ఇంట్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి చొరబడేందుకు ప్రయత్నించగా, అక్కడి ఉన్న సెక్యూరిటీ, ఆ అగంతకుడిని అడ్డుకుని అదులోకి తీసుకుంది. ఈ క్రమంలో తనను వదిలేయాలని, అజిత్ దోవల్తో పని ఉందని, ఎలాగైనా మాట్లాడాలని, సెక్యూరిటీతో గట్టిగా వాగ్వాదానికి దిగాడు. దీంతో అతన్న
Date : 16-02-2022 - 4:25 IST -
PM Viral: భక్తులతో కలిసి మోడీ భజనలు!
భారత ప్రధాని నరేంద్ర మోదీ తన వ్యవహరశైలితో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Date : 16-02-2022 - 12:24 IST -
BJP Sops: యూపీ రైతులకు బీజేపీ వరాల జల్లు.. రానున్న ఐదేళ్లు ఉచిత విద్యుత్తు
ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలిచిన వెంటనే రానున్న ఐదేళ్ళపాటు రైతులు విద్యుత్తు బిల్లులను చెల్లించవలసిన అవసరం ఉండదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.
Date : 16-02-2022 - 9:57 IST -
Chinese Apps: భారత్ లో 50 డ్రాగన్ కంట్రీ యాప్స్ పై నిషేధం
2020లో భారత ప్రభుత్వం చైనా యాప్స్ పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
Date : 15-02-2022 - 3:33 IST -
India Alerts: రష్యా, ఉక్రెయిన్ ల్లోని భారతీయులకు అలర్ట్!
రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్ని యుద్ధ వాతావరణం భారత్ కు తాకింది. ఆయా దేశాల్లో ఉండే భారతీయులు తిరిగి దేశానికి రావాలని తెలియచేసింది. భారతీయ విద్యార్థులు వెంటనే స్వదేశానికి వచ్చేయాలని సూచించింది.
Date : 15-02-2022 - 3:26 IST -
Odisha: ఒడిశాలో నిత్యపెళ్లికొడుకు.. ఏడు రాష్ట్రాల్లో 14 మంది మహిళలతో!
ఒడిశాలో ఓ నిత్యపెళ్లికొడుకు భాగోతం బయటపడింది. ఏడు రాష్ట్రాల్లో 14 మంది మహిళలను పెళ్లి చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తిని సోమవారం భువనేశ్వర్లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Date : 15-02-2022 - 11:41 IST -
BJP Shines: ‘జాతీయం’లో బీజేపీదే హవా!
బ్రిటిష్ వారు భారతదేశాన్ని 1757 నుండి 1947 వరకు...అంటే 190 సంవత్సరాలు పరిపాలించారు 1757లో బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్దౌలాతో జరిగిన ప్లాసీ యుద్ధం తర్వాత...
Date : 15-02-2022 - 11:34 IST -
Drugs: ముంబాయి ఎయిర్ పోర్డులో భారీగా డ్రగ్స్ స్వాధీనం
ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్ను కస్టమ్ అధికారులు సీజ్ చేశారు. జింబాబ్వే మహిళా ప్రయాణికురాలి
Date : 13-02-2022 - 4:56 IST -
Catering Services: రైళ్లలో ‘రెడీ టు మీల్స్’
రైలు ప్రయాణికులకు ఐఆర్సీటీసీ తీపి కబురు చెప్పింది. ప్రేమికుల దినోత్సవం అయిన ఫిబ్రవరి 14 నుంచి అన్ని రైళ్లలోనూ కేటరింగ్
Date : 13-02-2022 - 12:56 IST -
Rahul Bajaj: పారిశ్రామిక దిగ్గజం రాహుల్ బజాజ్ ఇకలేరు!
ప్రఖ్యాత పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ (బజాజ్ గ్రూప్ డోయెన్) దీర్ఘకాల అనారోగ్యంతో పూణెలో కన్నుమూశారు.
Date : 12-02-2022 - 10:41 IST -
Vijay Mallya : ఇదే లాస్ట్ ఛాన్స్.. విజయ్ మాల్యాను హెచ్చరించిన కోర్టు
భారత బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి యూకేలో ఎంజాయ్ చేస్తున్న విజయ్మాల్యాకు అత్యుతన్న న్యాయస్ధానం లాస్ట్ చాన్స్ ఇచ్చింది.
Date : 11-02-2022 - 12:43 IST -
UNICEF : చావు అంచుల్లో 10 లక్షల మంది పిల్లలు
ఆఫ్ఘనిస్తాన్లో 10 లక్షల మంది పిల్లలు చనిపోవడానికి దగ్గరగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్) అంచనా వేసింది.
Date : 11-02-2022 - 12:38 IST -
Journalist Fraud : జర్నలిస్ట్కు చెందిన 1.77 కోట్ల ఆస్తులు అటాచ్..
చారిటీ ముసుగులో ఓ జర్నలిస్ట్ చేసిన అక్రమాల పుట్ట కదులుతోంది.
Date : 11-02-2022 - 12:00 IST -
Sonia Gandhi House Rent : కాంగ్రెస్ అధినేత్రికి అద్దెల భారం!
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇంటితో పాటు కార్యాలయాల అద్దె బకాయిలు పడ్డారు.
Date : 10-02-2022 - 3:03 IST -
UP Election 2022: యూపీలో ప్రజాతీర్పు ఎలా ఉంటుందో.. టెన్షన్లో రాజకీయ పార్టీలు..!
ఇండియాలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో, నేడు తొలి దశ ఎన్నికలు జరుగనున్నాయి. మొదట దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్లో మొత్తం 11 జిల్లాల్లోని, 58 నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే పోలింగ్ ప్రారంభమైంది. యూపీ లోని తొలిదశ ఎన్నికల్లో దాదాపు 2.27 కోట్ల మంది ఓటర్లు పాల్గొననున్నారని సమాచారం. ఈ ఎన్ని
Date : 10-02-2022 - 10:58 IST -
UP Polls: ‘యూపీ’ ఎలక్షన్ ఫైట్… తొలి విడత పోలింగ్ ప్రారంభం!
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చలిని సైతం లెక్కచేయకుండా ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు తీరారు.
Date : 10-02-2022 - 9:54 IST -
Owaisi: హిజాబ్ విషయంలో పాకిస్తాన్ మంత్రికి కౌంటర్ ఇచ్చిన అసదుద్దీన్ ఓవైసీ
హిజాబ్ ఆందోళన దేశం దాటి ప్రపంచదేశాలకు పాకుతోంది. పాక్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషీ ట్విటర్ వేదికగా హిజాబ్ ఆందోళనలపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.
Date : 09-02-2022 - 8:11 IST