India
-
Presidential polls : రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన యశ్వంత్ సిన్హా
రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. సిన్హా నామినేషన్ దాఖలుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, సీపీఎం నేత సీతారాం ఏచూరి, టీఆర్ఎస్ నుంచి మంత్రి కేటీఆర్, ఇతర ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. నామినే
Published Date - 01:26 PM, Mon - 27 June 22 -
Ragging: జార్ఖండ్ లో ర్యాగింగ్ కలకలం.. బట్టలు విప్పి, దాడి చేసి!
ర్యాగింగ్ నివారణకు ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్నా అక్కడక్కడ ర్యాగింగ్ కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి.
Published Date - 12:44 PM, Mon - 27 June 22 -
COVID-19 : దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో 17,073 పాజిటివ్ కేసులు నమోదు
భారతదేశంలో కరోనా ఫోర్త్ వేవ్ అలజడి సృష్టిస్తుంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే ఎక్కువ గానే ఈ రోజు కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 17,073 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,34,06,046 కు చేర
Published Date - 11:15 AM, Mon - 27 June 22 -
Minister KTR : యశ్వంత్ సిన్హా నామినేషన్కు హాజరుకానున్న మంత్రి కేటీఆర్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ గడువుకు రెండు రోజుల ముందు ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు పలికింది. పార్టీ నిర్ణయాన్ని ప్రకటించిన తెలంగాణ మంత్రి కెటి రామారావు.. తాను టిఆర్ఎస్ తరపున నామినేషన్ కార్యక్రమానికి వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. బీజేపీని ఓడించాలన్న ఉమ్మడి లక్ష్యంపై మమతా బెనర్జీతో బంధం పెంచుకున్న తెలంగాణ
Published Date - 10:56 AM, Mon - 27 June 22 -
Railways engineering marvel: తమిళనాడులోని లిప్ట్ ద్వారా పైకి లేచే వంతెన.. లేటెస్ట్ టెక్నాలజీతో పంబన్ బ్రిడ్జ్ నిర్మాణం
మన దేశంలో ఎక్కువమందిని ఆకర్షించే సీ బ్రిడ్జ్ లు ఏమైనా ఉన్నాయా అంటే.. అది తమిళనాడులోని పంబన్ బ్రిడ్జే అని చెప్పాలి. దాని టెక్నాలజీ అలాంటిది.
Published Date - 07:30 AM, Mon - 27 June 22 -
Shiv Sena rebels: మహారాష్ట్రలో ఆ 15 మంది ఎమ్మెల్యేలకు ‘వై ప్లస్’ భద్రత కల్పించిన కేంద్రం
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఇంకా ముగిసిపోలేదు. కానీ శివసేన రెబల్ ఎమ్మెల్యేల తీరుపై ఆ పార్టీ కార్యకర్తలే మండిపడుతున్నారు. అందుకే ఆందోళనలకు దిగుతున్నారు.
Published Date - 04:27 PM, Sun - 26 June 22 -
Mrs Thackeray: రంగంలోకి సీఎం ఉద్ధవ్ భార్య.. రెబల్ ఎమ్మెల్యేల భార్యలతో చర్చలు
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ముదురుతోంది. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు పట్టు వీడటం లేదు. అస్సాంలోని గౌహతి క్యాంప్ నుంచి బయటికి అడుగుపెట్టడం లేదు.
Published Date - 11:54 AM, Sun - 26 June 22 -
BJP New States: 2024 తర్వాత రాష్ట్రాలు 50కి.. యూపీలో 4, మహారాష్ట్రలో 3, కర్ణాటక లో 2 స్టేట్స్ : కర్ణాటక మంత్రి
దేశంలో ప్రస్తుతం 29 రాష్ట్రాలు ఉన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచాక .. రాష్ట్రాల సంఖ్య 50కి చేరుతుందని అంటున్నారు కర్ణాటక క్యాబినెట్ మంత్రి, బీజేపీ నేత ఉమేష్ కత్తి.
Published Date - 11:06 AM, Sun - 26 June 22 -
SBI : ఒకే టోల్ ఫ్రీ నెంబర్ తో ఎస్బీఐ సేవలు
ఇంటి నుంచే ఖాతాదారులు సేవలను పొందడానికి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా సరికొత్త టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రకటించింది.
Published Date - 09:00 PM, Sat - 25 June 22 -
Maharashtra Politics : శివసేనకు షాక్, షిండే కొత్త పార్టీ
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం అనూహ్య మలుపులు తిరుగుతోంది. పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవాలని ఏ పార్టీకి ఆ పార్టీ పావులు కదుపుతున్నాయి
Published Date - 05:00 PM, Sat - 25 June 22 -
CJI NV Ramana: తెలుగు భాష మాత్రమే కాదు.. జీవన విధానం!
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మన తెలుగువారే అనే విషయం అందరికీ తెలిసిందే.
Published Date - 04:42 PM, Sat - 25 June 22 -
Covid Report: ఇండియాపై కరోనా పంజా!
దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. ఫలితంగా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
Published Date - 11:56 AM, Sat - 25 June 22 -
Mumbai Attacks : 26/11 ప్రధాన సూత్రధారి సాజిద్ మీర్ కు పాక్ లో 15 ఏళ్ల జైలు!
26/11 ముంబై ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి సాజిద్ మీర్కు పాకిస్థాన్ లోని యాంటీ టెర్రరిజం కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
Published Date - 11:24 AM, Sat - 25 June 22 -
Covid Cases: కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? నిపుణుల మాటేంటి?
రెండేళ్ల కిందట కరోనా పేరు చెబితే చెమటలు పట్టేవి. ఆ మహమ్మారి ఎక్కడ సోకుతుందో.. ఎక్కడ తమ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందో, ఎక్కడ తమని బలిగొంటుందో అని చాలామంది భయపడేవారు.
Published Date - 11:01 AM, Sat - 25 June 22 -
World Recession : ఆర్థిక మాంద్యం దిశగా ప్రపంచం
మున్నెన్నడూ లేనివిధంగా ఆర్థిక మాంద్యాన్ని ప్రపంచం చూడబోతుంది. ఆ విషయాన్ని ఆర్థిక వేత్తలు సర్వేల రూపంలో అంచనా వేస్తున్నారు.
Published Date - 09:00 PM, Fri - 24 June 22 -
Shivasena : ఉద్ధవ్ ఠాక్రేను కలిసిన శరద్ పవార్.. సంక్షోభంపై చర్చ
ముంబై: శివసేనలో తిరుగుబాటు కారణంగా మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య, ఎన్సిపి అధినేత శరద్ పవార్, డిప్యూటీ సిఎం అజిత్ పవార్ ముంబైలోని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీకి చేరుకున్నారు. నేతల వెంట రాష్ట్ర మంత్రి జయంత్ పాటిల్, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ ఉన్నారు. కాంగ్రెస్ను కూడా కలిగి ఉన్న MVA ప్రభుత్వ పతనాన్ని నిరోధించే మార్గాలను నాయకులు చర్చించాలని
Published Date - 08:46 PM, Fri - 24 June 22 -
Agnipath Scheme : అగ్నిపథ్ పై `పరమవీర చక్ర` ట్వీట్ దుమారం
పరమవీర చక్ర అవార్డు గ్రహీత కెప్టెన్ బానా సింగ్ చేసిన ట్వీట్ను కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యూహాత్మకంగా ప్రధాని మోడీపై ఎక్కుపెట్టారు
Published Date - 07:00 PM, Fri - 24 June 22 -
UP Polls : యూపీ ఎన్నికల్లో బీజేపీకి `ఈసీ` సహకారం?
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.
Published Date - 04:00 PM, Fri - 24 June 22 -
Rgv Tweet On Draupadi: ద్రౌపదిపై ‘ఆర్జీవీ’ రాజకీయం!
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై చేసిన ట్వీట్పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బీజేపీ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Published Date - 03:09 PM, Fri - 24 June 22 -
Gujarat Riots : గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోడీకి సుప్రీం క్లీన్ చిట్
2002 సంవత్సరంలో గుజరాత్లో జరిగిన అల్లర్ల కేసులో సిట్ గతంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి క్లీన్ చిట్ ఇచ్చింది.
Published Date - 11:47 AM, Fri - 24 June 22