India
-
ISRO: రేపు సింగపూర్ ఉపగ్రహాలు ప్రయోగించనున్న ఇస్రో.. “న్యూ స్పేస్ ఇండియా” కమర్షియల్ మిషన్!
అంతరిక్ష రంగంలో ఇస్రో కొత్త పుంతలు తొక్కుతోంది. ఇతర దేశాల ఉపగ్రహాలను ప్రయోగించే వారధిగానూ మారి ప్రభుత్వానికి కాసులు పండిస్తోంది. సింగపూర్ కు చెందిన మూడు ఉపగ్రహాలను గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు. “న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్” అనే భారత సంస్థ తో సింగపూర్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఈ ఉపగ
Published Date - 09:00 PM, Wed - 29 June 22 -
Telangana Politics: తెలంగాణపై బీజేపీ ఆపరేషన్ షురూ!
ఇతర పార్టీల లీడర్లు త్వరలో బీజేపీలో చేరబోతున్నారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తిగా, నిరుత్సాహంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా బుధవారం హైద్రాబాద్ వచ్చిన ఆయన టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. దక్షిణాదిన ఉన్న తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్ట
Published Date - 08:45 PM, Wed - 29 June 22 -
Eknath Shinde: గురువారం ముంబై రానున్న శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే.. ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైందా?
మహారాష్ట్ర రాజకీయం క్షణక్షణానికి మారుతోంది. శివసేన రెబల్ నేత..
Published Date - 11:07 AM, Wed - 29 June 22 -
GST: ప్యాక్ చేసి లేబుల్ వేసిన మాంసం, పన్నీర్, చేపలు, తేనె, పెరుగుపై జీఎస్టీ, రూ.1000లోపు హోటల్ రూములపైనా…
అసలే ధరలు పెరిగి పూట గడవడమే కష్టంగా మారుతున్న రోజులివి. అలాంటిది ఇప్పుడు మధ్యతరగతిపై మళ్లీ భారాన్ని మోపింది కేంద్రం.
Published Date - 10:09 AM, Wed - 29 June 22 -
Agastya Jaiswal : ఇంటర్ రెండు విభాగాల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించిన హైదరాబాద్ కుర్రాడు
హైదరాబాద్: బైపీసీ, సీఈసీ రెండు విభాగాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన భారతదేశంలో మొదటి విద్యార్థిగా హైదరాబాద్ కుర్రాడు అగస్త్య జైస్వాల్ నిలిచాడు. మంగళవారం తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో అగస్త్య జైస్వాల్ బైపిసిలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలో శ్రీ చంద్ర కళాశాల నుండి 81 శాతంతో ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రకటించింది. అగస్
Published Date - 08:52 AM, Wed - 29 June 22 -
Cars Safety: 2023 ఏప్రిల్ 1 నుంచి కార్లకు సేఫ్టీ రేటింగ్.. ఎందుకు.. ఎలా ?
కార్లకు కూడా త్వరలో స్టార్ రేటింగ్ ఇవ్వబోతున్నారు. ఈ రేటింగ్ పూర్తిగా " సేఫ్టీ" ని ప్రామాణికంగా తీసుకొని ఇచ్చేది.
Published Date - 05:40 AM, Wed - 29 June 22 -
Cylinder Price : వినియోగదారులకు గ్యాస్ మంట…నేటి నుంచి పెరిగిన సిలిండర్ ధరలు…!!
దేశంలో ఏర్పడిన ద్రవ్యోల్బణం, ఆర్థికపరిస్థితుల కారణంగా ప్రధాన వస్తువలపై ధరలు ఆకాశన్నంటుతున్నాయి. పెట్రోలు, డీజీల్ ధరలతోపాటు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా భారీగా పెరుగుతూ వినియోగదారులకు షాకిస్తున్నాయి.
Published Date - 08:47 PM, Tue - 28 June 22 -
Udaipur Beheading : సోషల్ మీడియాలో నుపుర్ శర్మకు మద్దతు పలికాడని తల నరికివేత..!!
మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన కామెంట్స్ తాలూకు ప్రకంపనలు ఇంకా ముగిసిపోలేదు. ఈ క్రమంలో రాజస్థాన్ లో దారుణ సంఘటన జరిగింది.
Published Date - 08:29 PM, Tue - 28 June 22 -
PM Modi: జర్మనీ పర్యటన ముగించుకున్న నరేంద్ర మోదీ!
జర్మనీ పర్యటన ముగించుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు బయలు దేరి వెళ్లారు.
Published Date - 07:18 PM, Tue - 28 June 22 -
Pallonji Mistry : బిజినెస్ `టైకూన్` పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ చైర్మన్, బిలియనీర్ పారిశ్రామికవేత్త పల్లోంజీ మిస్త్రీ ముంబైలో కన్నుమూసినట్లు కంపెనీ అధికారులు తెలిపారు. దక్షిణ ముంబై నివాసంలో నిద్రపోతున్నాడని అధికారులు తెలిపారు. అతని వయసు 93. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మిస్త్రీ దాదాపు $29 బిలియన్ల నికర విలువను సంపాదించాడు.
Published Date - 03:30 PM, Tue - 28 June 22 -
Sonia Gandhi: సోనియాగాంధీ పర్సనల్ సెక్రటరీపై రేప్ కేసు!
దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి పిపి మాధవన్పై కేసు నమోదు
Published Date - 03:03 PM, Tue - 28 June 22 -
Maharashtra Crisis : శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు `సుప్రీం` రిలీఫ్
అనర్హత వేధింపుల బెదిరింపులకు గురైన 39 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు పెద్ద రిలీఫ్ ఇస్తూ, మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ వారికి జారీ చేసిన అనర్హత నోటీసులకు సమాధానం ఇవ్వడానికి సుప్రీంకోర్టు జూలై 11 వరకు గడువును పొడిగించింది
Published Date - 03:00 PM, Tue - 28 June 22 -
Sasnkrit : స్కూళ్లలో సంస్కృతాన్ని తప్పనిసరి చేయాలి.. గుజరాత్ విద్యాశాఖ మంత్రికి ఆర్ఎస్ఎస్ విజ్ఞప్తి
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కీలక నిర్ణయం తీసుకోవాలంటూ గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోందట.
Published Date - 12:10 PM, Tue - 28 June 22 -
Modi Hyderabad Tour : 2,3 తేదీల్లో హైదరాబాద్ లో మోడీ.. మూడంచెల భద్రతకు ఏర్పాట్లు
జూలై 2, 3 తేదీల్లో హైదరాబాద్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించనున్నారు.
Published Date - 07:30 PM, Mon - 27 June 22 -
Tamil Nadu Politics : అన్నాడీఎంకేలో పట్టుకోసం మళ్లీ శశికళ
మాజీ సీఎం జయలలిత ప్రాణ స్నేహితురాలు మరోసారి అన్నాడీఎంకే పార్టీపై పట్టు సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో భారీ రోడ్ షోలను నిర్వహించడం ద్వారా బలప్రదర్శన చేస్తున్నారు. ప్రస్తుతం పన్నీర్, ఫళనీ మధ్య ఉన్న గ్యాప్ ను అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నారు.
Published Date - 06:30 PM, Mon - 27 June 22 -
Andhra Pradesh : ఏపీలో శ్రీలంక తరహా సంక్షోభంపై ఆర్బీఐ రిపోర్ట్
ఏపీతో సహా 10 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ ఆందోళన చెందుతోంది. రాబోవు రోజుల్లో మరింత ఆర్థిక కష్టాలు ఉంటాయని అంచనా వేసింది. శ్రీలంకలో వినాశకరమైన ఆర్థిక పరిణామాలకు దగ్గరగా ఆ రాష్ట్రాల ఉన్నాయని సంకేతం ఇచ్చింది.
Published Date - 06:00 PM, Mon - 27 June 22 -
US recession : ఐటీ సెక్టార్ వృద్ధికి బ్రేక్
ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభం అయిన ఆర్థిక మాంద్యం కారణంగా ఇండియన్ ఐటీ రంగంపై తిరోగమన ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. గ్లోబల్ బ్రోకరేజ్ మరియు రీసెర్చ్ సంస్థ JP మోర్గాన్ సంయుక్తంగా ఇటీవలి CIOల సర్వే, దాని US టెక్ బృందంచే నిర్వహించబడింది.
Published Date - 04:00 PM, Mon - 27 June 22 -
Maharashtra Crisis : రాష్ట్రపతి పాలన దిశగా `మహా` పాలి`ట్రిక్స్`
రెబల్ ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తోన్న ఏక్ నాథ్ షిండేతో పాటు ఎనిమిది మంది మంత్రులపై శివసేన వేటు వేసింది.
Published Date - 03:30 PM, Mon - 27 June 22 -
Paneer Selvam : పన్నీర్ సెల్వానికి మద్దతుగా సీన్ లోకి ఆయన కుమారులు.. తమిళనాడులో మారిన పాలిటిక్స్
అన్నాడీఎంకేలో రాజకీయాలు తారస్థాయికి చేరాయి. పన్నీర్ సెల్వాన్ని దూరం పెట్టడంతో ఆయన కొత్త స్కె్చ వేశారు
Published Date - 02:30 PM, Mon - 27 June 22 -
Shiv Sena Allegations: ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లా? శివసేన సామ్నా ఎడిటోరియల్ లో ఆరోపణలు!
మహారాష్ట్ర రాజకీయం రంజుగా మారింది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా తలా రూ.50 కోట్లకు అమ్ముడుబోయారంటూ ఆ పార్టీ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.
Published Date - 01:44 PM, Mon - 27 June 22