India
-
Cabs Surcharge : క్యాబ్ ల `సర్జ్` దోపిడీ
క్యాబ్ డ్రైవర్లు అల్గారిథమ్ ను మార్చేస్తూ సాధారణ చార్జీల కంటే మూడు నుంచి నాలుగు రెట్లు అధిక ఛార్జీలను కస్టమర్ల నుంచి వసూలు చేయడం ఎక్కువ అయింది.
Published Date - 05:00 PM, Tue - 21 June 22 -
Yashwant Sinha: విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా
విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి, టీఎంసీ ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా ఎన్నికల బరిలోకి దిగనున్నారు.
Published Date - 03:58 PM, Tue - 21 June 22 -
M Venkaiah Naidu: రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య?
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో బీజేపీ అగ్రనేతలు భేటీ అయ్యారు.
Published Date - 03:44 PM, Tue - 21 June 22 -
President Elections : విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా !?
మొన్న శరద్ పవార్.. నిన్న గోపాల కృష్ణ గాంధీ.. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ఉండలేమని స్పష్టం చేశారు.
Published Date - 02:01 PM, Tue - 21 June 22 -
Asaduddin Owaisi: మైనార్టీ ఓటుబ్యాంక్ పై ‘ఎంఐఎం’ గురి
ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వివిధ రాష్ట్రాల్లో ముస్లిం ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
Published Date - 12:38 PM, Tue - 21 June 22 -
Agniveers : రిటైర్ అయ్యే అగ్నివీర్లకు పోలీస్ జాబ్స్ : హర్యానా సీఎం
సైన్యంలో నాలుగేళ్ళ సర్వీసు తర్వాత పదవీ విరమణ పొందే అగ్నివీర్ల కు ఉద్యోగాలిస్తామని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు.
Published Date - 11:23 AM, Tue - 21 June 22 -
Yoga Day : యోగాసనాలు వేసిన ప్రధాని మోడీ
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆయన కూడా అందరితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేస్తే మనం ఉత్సాహంగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. యోగా దినోత్సవం ఆరోగ్యం, సంతోషం, శాంతికి సూచన అని ఆయన తెలిపారు. యోగా అనేది ఏ ఒక్కరికో చెందినది కాదని.. ఇది అందరిదని తెలి
Published Date - 08:48 AM, Tue - 21 June 22 -
Presidential Polls : నేడు రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించనున్న బీజేపీ..?
నేడు రాష్ట్రపతి అభ్యర్థిని బీజేపీ ప్రకటించనుంది. పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహించి అభ్యర్థి ఎంపికపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో వర్చువల్గా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు ఇంకా తమ అభ్యర్థిని ఎన్నుకోలేదు. ఇప్పటికే ముగ్గురు పేర్లు సూచించినప్పటికీ వారు పోటీ చేయడానికి సుముఖంగా లేరని తెలుస్తుంది. ఎన్నికలను పర్యవేక్
Published Date - 08:37 AM, Tue - 21 June 22 -
Yoga Day : యోగా డే సందర్భంగా తాజ్ మహాల్ చూసేవారికి బంపర్ ఆఫర్..!
నేడు (జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తాజ్ మహల్, ఆగ్రా కోట, ఇతర స్మారక చిహ్నాల వద్ద భారత పురావస్తు శాఖ (ASI) ఎటువంటి ప్రవేశ రుసుమును వసూలు చేయదని అధికారులు తెలిపారు. ASI (ఆగ్రా సర్కిల్) సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ రాజ్కుమార్ పటేల్ మాట్లాడుతూ. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్, ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా సర్కిల్, అంతటా ఉన్న ఇతర ASI-రక్షిత స్మారక
Published Date - 08:26 AM, Tue - 21 June 22 -
Hijab : హిజాబ్తో పరీక్షకు అనుమతించని కాలేజీ యాజమాన్యం
జంషెడ్పూర్లోని మహిళా కళాశాలలో కొందరు విద్యార్థినులను హిజాబ్ ధరించి పరీక్షకు అనుమతించకపోవడంతో వివాదం చెలరేగింది. హిజాబ్ను తొలగించాలని కళాశాల అధ్యాపకులు కోరడంతో దాదాపు గంటపాటు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయంపై ఆల్ ఇండియా మైనారిటీ సోషల్ వెల్ఫేర్ ఫ్రంట్ (AIMSWF) నిరసన తెలిపింది. ఈ సమస్యపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ AIMSWF ప్రతినిధి బృందం సోమవారం జ
Published Date - 07:01 AM, Tue - 21 June 22 -
Covid Cases: దేశంలో పెరిగిన కరోనా కొత్త కేసులివే!
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. భారతదేశం సోమవారం 12,781 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి.
Published Date - 05:10 PM, Mon - 20 June 22 -
Agnipath : `అగ్నిపథ్ `నియమకానికి `విధ్వంస` కండిషన్
అగ్నిపథ్ స్కీమ్ లో జాయిన్ అయ్యేందుకు మరో కండిషన్ కేంద్రం పెట్టింది. విధ్వంసంలో భాగం కాదని సర్టిఫికేట్ ఇస్తేనే అగ్నివీర్ అర్హత పొందుతారని తేల్చేసింది.
Published Date - 05:00 PM, Mon - 20 June 22 -
Agniveer Recruitment: ఆర్మీ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల!
గత కొన్ని రోజుల నుండి దేశవ్యాప్తంగా అగ్నిపత్ పతాకంపై జరుగుతున్న ఘర్షణ చూస్తూనే ఉన్నాం. పలు చోట్ల కూడా తీవ్రమైన సంఘటన కూడా చోటు చేసుకుంది. ఆ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపత్ పథకంపై బాగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయినా కూడా అగ్నిపత్ పై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని త్రివిధ దళాల ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇక తాజాగా సైన్యంలో సరాసరి వయస్సు తగ
Published Date - 04:48 PM, Mon - 20 June 22 -
Agnipath Protests: అగ్నిపథ్ ఆందోళనలతో రైళ్ల రాకపోకలకు అంతరాయం.. ఏకంగా 529 రైళ్లు రద్దు!
దేశ సంరక్షణలో భాగంగా పెద్ద ఎత్తున యువతను ఆర్మీలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ పథకం ద్వారా 17.5 నుంచి 21సంవత్సరాల వయస్సు గల యువకులను ఆర్మీలో కి ఆహ్వానించి వారికి ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చిన అనంతరం మూడున్నర సంవత్సరాల పాటు విధులు నిర్వహించి వీరిలో ఎవరికైతే నైపుణ్యం ఉంటుందో అలాంటి వారిని 25 శాతం పాటు రెగ్యు
Published Date - 03:09 PM, Mon - 20 June 22 -
BJD MLA Cheating: ప్రియురాలిని మోసం చేసిన ఎమ్మెల్యే! రాసలీలల ఫోటోలు వైరల్
పేరుకు ఎమ్మెల్యే.. కానీ ప్రియురాలిని మోసం చేసిన ఘటనలో ఇప్పుడు ఆయనపై వ్యతిరేకత పెరుగుతోంది.
Published Date - 01:25 PM, Mon - 20 June 22 -
Modi in Karnataka: కర్ణాటక లో మోడీ పర్యటన.. కాన్వాయ్ వెళ్లే రూట్ లో 75 విద్యా సంస్థలకు సెలవు
ప్రధాని మోడీ రెండు రోజుల కర్ణాటక పర్యటన సోమవారం మొదలైంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం, మైసూరు బహిరంగసభతో పాటు అనేక కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. మైసూరు లోని సుత్తూరు మఠంలో వేదపాఠశాలను జాతికి అంకితం చేస్తారు.
Published Date - 12:55 PM, Mon - 20 June 22 -
Anand Mahindra: అగ్ని వీరులకు ఆనంద్ మహీంద్రా ఆఫర్
కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం నిరసనల మధ్య ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆఫర్ ఇచ్చారు.
Published Date - 11:44 AM, Mon - 20 June 22 -
Covid : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ: కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఢిల్లీలోని రాజేంద్ర నగర్లో జూన్ 23న జరగనున్న అసెంబ్లీ ఉపఎన్నికలకు ముందు బీజేపీ నిర్వహించిన కార్యక్రమానికి హాజరుకానందుకు అక్కడి ప్రజలను ఉద్దేశించి ఆమె ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఆమె ప్రకటన చేశారు. ” కోవిడ్ టెస్ట్ పాజిటివ్గా
Published Date - 07:06 AM, Mon - 20 June 22 -
Agnipath Effect: పోలీసులు అలెర్ట్.. అల్లర్లను, విధ్వంసాన్ని సృష్టించారో అంతే సంగతులు!
అగ్నిపథ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతి చోటా ప్రస్తుతం అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే.. అయితే గత రెండు రోజులుగా భారత్ బంద్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయ్. ఇక ఈ నేపథ్యంలోనే తిరువంతపురంలో కూడా అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం భారత్ బంద్ కు కొన్ని సంస్దలు పిలుపునిచ్చాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయ్. దీంతో కేరళ డీజీపీ మొత్తం పోలీ
Published Date - 10:11 PM, Sun - 19 June 22 -
Rajnath Singh: అగ్నిపథ్ స్కీమ్పై సర్వీస్ చీఫ్లతో రాజ్నాథ్ సింగ్ సమావేశం!
ప్రస్తుతం అగ్నిపథ్ పతాకంపై దేశంలో యువత తీవ్ర ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని చోట్లలో పెద్ద పెద్ద ఘర్షణలు కూడా జరగగా.. తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైళ్లకు నిప్పు అంటించి భారీ నిరసన చేపట్టారు. అంతేకాకుండా ఆ ఘటనలో చాలా మందికి గాయాలు కాగా.. ఒకరు మరణించారు. దీంతో వెంటనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం కాగా.. ప్రస్తుతం ఈ పథకంపై పలు చర్చలు జరుగుతున్నాయ
Published Date - 08:11 PM, Sun - 19 June 22