India
-
Gujarat Assembly Polls : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగో జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్
వచ్చే నెలలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్దమైంది. ఇప్పటికే మూడు జాబితాల్లో అభ్యర్థులను ఖరారు..
Date : 13-11-2022 - 9:15 IST -
Tripura : త్రిపురలో బీజేపీ ఎస్టీ జాతీయ అధ్యక్షుడిపై దాడి
త్రిపురలోని ఖోవాయి జిల్లాలో భారతీయ జనతా పార్టీ నాయకులపై శనివారం సాయంత్రం దాడి జరిగింది. ఈ ఘటన బరమురాలో....
Date : 13-11-2022 - 8:17 IST -
Earthquake in Delhi-NCR: డేంజర్ జోన్ లో ఢిల్లీ సహా 13 ప్రాంతాలు. 7.9 తీవ్రతతో భారీ భూకంపం వచ్చే ఛాన్స్..!!
దేశరాజధాని ఢిల్లీలో శనివారం సాయంత్రం భూకంపం సంభవించింది. రాత్రి 8గంటల ప్రాంతంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత 5.4గా నమోదు అయ్యింది. దీని కేంద్రం నేపాల్లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, పాకిస్తాన్ లేదా సమీప ప్రాంతాల్లో భూకంపాలు సంభవించినప్పుడుల్లా ఢిల్లీలో ప్రకంపనలు వస్తున్నాయి. దీని ప్రకంపనలు ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ తోపాటు ఉత్తరాఖండ్ లో కనిపించాయి. వారం రోజుల క్రితం కూడా ఢిల
Date : 13-11-2022 - 5:01 IST -
Rajiv Gandhi Assassination Convicts : జైలు నుంచి విడుదలైన రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులు..!!
భారతదేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న నిందితులు రిలీజ్ అయ్యారు. నళిని, ఆమె భర్త మురుగన్ సహా మిగిలిన దోషులు తమిళనాడు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వీరిని అధికారులు విడుదల చేశారు. పెరోలో పై ఉన్న నళిని శిక్ష అనుభవించిన వెల్లూరులోని ప్రత్యేక మహిళ జైలుకు వెళ్లి ఆమె విడుదలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశ
Date : 12-11-2022 - 9:01 IST -
Delhi : ఢిల్లీలో మరోసారి బలమైన భూప్రకంపనలు..!!
ఢిల్లీలో మరోసారి భూమికంపించింది. ఉత్తరఖాండ్ లోనూ భూకంపం సంభవించింది. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ లో భూ ప్రకంపనలు వచ్చినట్లు సమచారం. ఉత్తరఖండ్ లో ఇప్పటికే రెండు సార్లు భూమి కంపించింది. వారం రోజుల క్రితం కూడా ఢిల్లీలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత 5.4గా నమోదు అయ్యింది. రాత్రి 7.57నిమిషాలకు వచ్చింది. నేపాల్ కేంద్రంగా ఈ భూకంపం సంభవించి
Date : 12-11-2022 - 8:32 IST -
Bihar : పెళ్లి బరాత్ లో బెదిరిన గుర్రం..జనాలను తొక్కుతూ..ఒకరి పరిస్థితి విషమం..!!
బీహార్ లో పెళ్లి వేడుకలో గుర్రం బెదిరింది. పెళ్లికి వచ్చిన జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన భాగల్ పూర్ లో చోటుచేసుకుంది. సుల్తాన్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంట్లో వివాహానికి హాజరయ్యేందుకు రథాన్ని సిద్ధం చేశారు. ఊరేగింపుగా వధువు ఇంటికి బయలుదేరారు. పెళ్లికి హాజరైన వారంతా…డ్యాన్సులతో ఫుల్ ఖుషీగా ఉన్నార
Date : 12-11-2022 - 8:26 IST -
Himachal Pradesh : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్ లో 100శాతం పోలింగ్..!!
హిమాచల్ ప్రదేశ్ లోని మొత్తం 68స్థానాలకు గానూ పోలింగ్ ఇవాళ ప్రశాంతంగా ముగిసింది. అయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన లాహౌల్ స్పితి జిల్లాలో వందశాతం పోలింగ్ నమోదు అయ్యింది. ఇక్కడ నివాసం ఉంటున్న 52మంది ఓటర్ల తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చరిత్ర క్రియేట్ చేసింది. ఎన్నికల సంఘం 15,256 అడుగుల ఎత్తుల అత్యంత ఎత్తైన పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేసింది. తాషిగ్యాంగ్, కాజా గ్రామ ప్రజలు ఈ బ
Date : 12-11-2022 - 7:07 IST -
Indigo Flight: ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం..!
గోవాలో ఇండిగో విమానానికి త్రుటిలో పెనుప్రమాదం తప్పింది.
Date : 12-11-2022 - 5:24 IST -
Congress: ఢిల్లీలో కాంగ్రెస్ `టాస్క్ ఫోర్స్`, కోమటిరెడ్డిపై తేల్చుడే.!
కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ సోమవారం సమావేశం కానుంది. తొలిసారిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ సమావేశానికి సిద్ధం అయింది. ఆ రోజున తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోని పరిస్థితులను సమీక్షించనున్నారు. ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారాన్ని తేల్చనుంది. అదే విధంగా కర్నాటక రాష్ట్ర పరిస్థితులను స
Date : 12-11-2022 - 1:54 IST -
Vizag is a Key Center For Trade: వాణిజ్యానికి విశాఖ కీలక కేంద్రం – ప్రధాని నరేంద్ర మోడీ
విశాఖపట్నం వాణిజ్యానికి కీలక కేంద్రమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. విశాఖపట్నంలో రూ. 10,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. మరో రూ. 7,619 కోట్ల విలువైన నాలుగు పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన తరువాత బహిరంగ సభలో దేశం దూసుకెళుతోందని చెప్పుకొచ్చారు. ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతోన్న ప్రస్తుత సమయంలో భ
Date : 12-11-2022 - 12:23 IST -
Parliament: నవంబర్ లో కాదు…డిసెంబర్ లో పార్లమెంట్ సమావేశాలు..ఎందుకంటే.!!
సాధారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రతిఏటా నవంబర్ మూడవ వారంలో ప్రారంభం అవుతాయి. అయితే ఈ సారి సమావేశాలు డిసెంబర్ నెలలో ప్రారంభం కానున్నాయి. ఈ సారి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7 నుంచి ప్రారంభమై డిసెంబర్ 29 వరకు కొనసాగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలపై పార్లమెంటరీ కేబినెట్ కమిటీ తుది, అధికార నిర్ణయం తీసుకో
Date : 12-11-2022 - 8:06 IST -
Delhi : ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన ఆప్
డిసెంబరు 4న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ 134 మంది...
Date : 12-11-2022 - 7:35 IST -
Polling: నేడు హిమాచల్ ప్రదేశ్ పోలింగ్. ఏర్పాట్లన్నీ పూర్తి, బరిలో 400మంది అభ్యర్థులు..!!
ఇవాళ హిమాచల్ ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ఏర్పాటన్నీ పూర్తయ్యాయి. 68 నియోజవర్గాలకు ఓటింగ్ నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలతో సిబ్బంది చేరుకున్నారు. 400మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 55.92 లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఓటు రూపంలో తేల్చనున్నారు. కాగా గురువారంతో హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికల ప
Date : 12-11-2022 - 6:01 IST -
PM KISAN YOJANA: పీఎం కిసాన్ యోజన పొందాలంటే ఈ తప్పులు చేయకండి..లేదంటే ఖాతాలో డబ్బులు జమ కావు..!!
భూమి ఉన్న ప్రతిరైతుకు ఏటా 6వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ప్రతి నాలుగు నెలలకోసారి…మూడు సమాన విడతల కింద రూ. 2వేల చొప్పున పీఎం కిసాన్ యోజన పథకం లబ్దిదారులకు అందిస్తుంది. నేరుగా అర్హులైన రైతుల ఖాతాలోనే ఈ నగదును జమచేస్తుంది. ప్రస్తుతం 12వ విడత రైతుల ఖాతాలోకి జమచేశారు. తదుపరి విడత జనవరి నెలలో రైతులకు ఖాతాలో వేయనుంది కేంద్రప్రభుత్వం. ఈఏడాది అక్టోబర్ లో 12
Date : 11-11-2022 - 6:47 IST -
Kidney Donation : లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ దానం చేయనున్న కూతురు రోహిణి..!!
బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమార్తె రోహిణి ఆచార్య నుంచి కిడ్నీ పొందనున్నారు. ఈ నెలాఖరులోనే లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ మార్పిడి చేయించుకోనున్నారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. దీంతో సింగపూర్ లో ఉన్న లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తన తండ్రికి కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్
Date : 11-11-2022 - 5:12 IST -
Gyanvapi Case : శివలింగాన్ని పరిరక్షించాలన్న ఆదేశాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు..!!
వారణాసిలో జ్ఞానవాపి మసీదులో శివలింగం కనుగొన్న ప్రాంతం భద్రతను పెంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ఈ భద్రతను పెంచాలని ప్రధాన న్యాయమూర్తి డి. వై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పి.ఎస్. శుక్రవారం స్పష్టం చేశారు. మే 17 న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులకు తదుపరి ఉత్తర్వులు వెలవడే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. పిటిషనర్ తరపున సీనియర్
Date : 11-11-2022 - 4:57 IST -
Gujarat: గుజరాత్ ఎన్నికల వేళ బీజేపీకి ఎదురుదెబ్బ..!
గుజరాత్ ఎన్నికల వేళ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది.
Date : 11-11-2022 - 4:23 IST -
UP : అత్యాచారం చేస్తుండగా తీసిన ఫోటో..వాట్సాప్ లో స్టేటస్..!!
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. బండాలో ఓ యువకుడు మైనర్ బాలికపై అత్యాచారం చేశారు. ఈ క్రూరత్వానికి పాల్పడుతున్న సమయంలో సెల్ఫీ తీసుకున్నాడు. అంతటితో ఊరుకోలేదు. ఆ ఫోటోను వాట్సాప్ లో స్టేటస్ గా పెట్టాడు. బాధితురాలి ఫిర్యాదు తో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన అటార్రా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసి…ఆ బాలికకు సంబంధించిన ఫొటోను స్టేటస్ గా పె
Date : 11-11-2022 - 4:23 IST -
Rajiv Gandhi Assassination: రాజీవ్ హత్య దోషులకు `సుప్రీం` ఊరట
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆరుగురు దోషులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఇతర కేసుల్లో అవసరంలేని ఖైదీలందరినీ విడుదల చేయాలని సూచించింది. రాజీవ్ గాంధీతో పాటు మరో 21 మందిని చంపిన బాంబు దాడి కేసులో ప్రధాన నిందితులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.
Date : 11-11-2022 - 2:36 IST -
Delhi CM Arvind Kejriwal: బీజేపీపై కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారంటూ విమర్శలు..!
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొనుగోళ్ల అంశంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.
Date : 11-11-2022 - 12:47 IST