India
-
Himachal Pradesh : నేడు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం.. సీఎం అభ్యర్థిపై క్లారిటీ..?
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ముఖ్యమంత్రిని నిర్ణయించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..
Date : 09-12-2022 - 8:29 IST -
Father hires killers: కర్ణాటకలో దారుణం.. కిల్లర్స్తో కన్న కొడుకును హత్య చేయించిన తండ్రి
కర్ణాటకలోని హుబ్లీలో దారుణం జరిగింది. ఓ తండ్రి కాంట్రాక్ట్ కిల్లర్స్కు సుపారీ (Father hires killers) ఇచ్చి కుమారుడ్ని హత్య చేయించాడు. వ్యక్తిగత కారణాలతో భరత్ మహాజన్శెట్టి అనే వ్యాపారి తన కొడుకు అఖిల్ను మర్డర్ (Murder) చేయించాడు. అనంతరం తన కుమారుడు కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే మహాజన్శెట్టి తీరుపై అనుమానం కలిగి పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలు
Date : 09-12-2022 - 6:32 IST -
Congress: గుజరాత్లో కాంగ్రెస్ది స్వయంకృతాపరాధమేనా ?
గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ విధ్వంసానికి గురైంది. అగ్ర నేతల స్వయంకృతాపరాధంతోనే కాంగ్రెస్ దారుణ పరాజయం
Date : 08-12-2022 - 10:05 IST -
23 Emergency Landings: వామ్మో విమానం.. 3 ఏళ్లలో 23 సార్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్స్!
మీరు విమాన ప్రయాణం చేస్తున్నారా.. అయితే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందే
Date : 08-12-2022 - 6:13 IST -
Girl Gang Raped: దారుణం.. మైనర్ బాలికను తుపాకీతో బెదిరించి గ్యాంగ్ రేప్
బీహార్ రాష్ట్రంలోని గయాలోని అమాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో 13 ఏళ్ల 7వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం (girl gang raped) జరిగింది. సామూహిక అత్యాచారాని (girl gang raped)కి చేసిన ముగ్గురు స్వగ్రామానికి చెందినవారే. ఘటన జరిగిన సమయంలో బాధితురాలు తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో చేయి కూడా విరిగిపోయింది. ఈ విషయాన్ని బాధితురాలు తన కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచిప
Date : 08-12-2022 - 3:29 IST -
BJP Victory in Gujarat: గుజరాత్ గడ్డ.. బీజేపీ అడ్డా.. ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్!
గుజరాత్ లో తమకు తిరుగులేదని నిరూపించింది బీజేపీ. వరుసగా ఏడోసారి అధికారం దక్కించుకొని రికార్డులు తిరుగరాసింది.
Date : 08-12-2022 - 2:18 IST -
Supreme Court: పెండింగ్ కేసులను ట్రాక్ చేసేందుకు మొబైల్ యాప్ 2.0
న్యాయ అధికారులు, ప్రభుత్వ విభాగాలు తమ కేసులను (Cases) ట్రాక్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుందని ఆయన చెప్పారు.
Date : 08-12-2022 - 1:23 IST -
Loan: లోన్ ఐటీఆర్ లేకుండా పొందాలంటే..ఇలా !
లోన్ (Loan) కోసం దరఖాస్తు చేసినప్పుడు రుణదాత మీ దరఖాస్తును నిశితంగా పరిశీలించి కొన్ని పత్రాలను కోరతారు. వాటిలో ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) ముఖ్యమైనది. ముఖ్యంగా పెద్ద రుణాలకు ఇది తప్పనిసరి. వేతన జీవులకు ITR ఉంటుంది. కానీ, స్వయం ఉపాధిలో ఉన్నవారు.. వార్షిక ఆదాయ పన్ను పరిమితి కంటే తక్కువ ఉన్నప్పుడు ఐటీఆర్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఐటీఆర్ లేకుండానే లోన్ పొందడం ఇలా !.. పర్సనల్ లోన్ (
Date : 08-12-2022 - 1:14 IST -
BJP Record: గుజరాత్ లో అధికారం దిశగా బీజేపీ!
గుజరాత్ లో బీజేపీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.
Date : 08-12-2022 - 11:21 IST -
MCD Election 2022: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో నోటాకు 57 వేలకుపైగా ఓట్లు..!
ఢిల్లీ మున్సిపల్ (municipal polls in Delhi) ఎన్నికల్లో నోటాకు 57 వేలకుపైగా ఓట్లు రావడం ఆసక్తిగా మారింది. తమకు ఏ అభ్యర్థి నచ్చలేదని ఓటర్లు స్పష్టం చేయడం విశేషం. ఢిల్లీ (municipal polls in Delhi)లో మొత్తం 1,45,05,358 ఓటర్లు ఉన్నారు. MCD ఎన్నిలకల్లో 50.48 శాతం మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 57,545 మంది నోటాకు ఓటేశారు. అంటే 0.78 శాతం మంది నోటావైపు మొగ్గుచూపారని ఫలితాల గణాంకాలు చెబుతున్నాయి. ఢిల్లీ మున్సిపల్ […]
Date : 08-12-2022 - 10:45 IST -
Gujarat Election Results: నేడే గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ (Gujarat, Himachal Pradesh Election Results) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు (గురువారం) వెల్లడి కానున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. గుజరాత్(Gujarat)లో బీజేపీ వరుసగా ఏడోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చాలా ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. బీజేపీ గెలిస్తే బెంగాల్లో లెఫ్ట్ఫ్రంట్ వరుసగా ఏడు విజయాల రికార్డును సమం చేస్తుంది. అదే సమయంలో హిమాచల్(Himachal Pradesh)లో బీజే
Date : 08-12-2022 - 7:35 IST -
Murder : తల్లిని దారుణంగా చంపిన కొడుకు.. మృతదేహాన్ని ఏం చేశాడంటే..?
ముంబైలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి తగాదాల కారణంగా కన్న తల్లిన కొడుకు దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె
Date : 08-12-2022 - 7:16 IST -
Heat Waves: భారత్ లో తీవ్రమైన వడగాలులు.. హెచ్చరించిన వరల్డ్ బ్యాంక్
భారత్ లో జనాభాతో పాటు ఉష్ణోగ్రత(Heat Waves)లు తీవ్రంగా పెరుగుతాయని ప్రపంచ బ్యాంకు (World Bank) నివేదిక వెల్లడించింది. త్వరలో మనిషి మనుగడ పరిమితిని మించి వడగాల్పులు వీచే ప్రపంచంలోనే మొదటి దేశంగా భారత్ మారొచ్చని హెచ్చరించింది. ‘భారత శీతలీకరణ రంగంలో వాతావరణ పెట్టుబడుల అవకాశాలు’ పేరుతో వరల్డ్ బ్యాంక్ ఈ నివేదిక రూపొందించింది. భారత కార్మికులపై తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావం ఉంటుందని పేర్కొ
Date : 08-12-2022 - 6:35 IST -
CBSE Date Sheet: సీబీఎస్ఈ డేట్ షీట్ రిలీజ్ ఎప్పుడంటే..?
CBSE క్లాస్ 10, 12 డేట్ షీట్ 2023 కోసం లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న తరుణంలో CBSE క్లాస్ 10, 12 తేదీ షీట్ 2023 డిసెంబర్ 9, 2022న విడుదలయ్యే అవకాశం ఉందని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఒకసారి CBSE క్లాస్ 10, 12 తేదీ షీట్ 2023 విడుదల చేసింది. ఇది CBSE వెబ్సైట్ cbse.gov.in, cbse.nic.inలో ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. CBSE తేదీ షీట్ 2023లో టాపిక్ పేర్లు, CBSE పరీక్ష […]
Date : 07-12-2022 - 7:55 IST -
AAP: 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెర.. ఢిల్లీలో ఆప్ విజయం..!
ఎంసీడీ ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. ఆప్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) విజయభేరి (Victory) మోగించింది.
Date : 07-12-2022 - 3:20 IST -
Border Issue: కర్ణాటక మహారాష్ట్ర మధ్య ముదిరిన సరిహద్దు వివాదం..!
మహారాష్ట్ర – కర్ణాటక రాష్ట్రల మధ్య బెలగావి సరిహద్దు వివాదం (Border Issue) మరింత ముదిరింది.
Date : 07-12-2022 - 3:13 IST -
Repo Rate: రెపో రేటు 35 బేసిస్ పాయింట్లు పెంపు..
విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈసారి వడ్డీ రేట్లను 35 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.
Date : 07-12-2022 - 2:35 IST -
Bihar Woman: దారుణం.. మహిళ అవయవాలు కోసి కిరాతకంగా హత్య
బీహార్లోని భాగల్పూర్ (Bhagalpur) జిల్లాలో భయానక కేసు వెలుగులోకి వచ్చింది. పోలీసుల నుండి అందిన సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోని భాగల్పూర్ (Bhagalpur) జిల్లాలో ఒక మహిళను పదునైన ఆయుధంతో బహిరంగంగా నరికి చంపారు. జిల్లాలోని పిరపైంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ మొత్తం కేసును పోలీసులు క్షుణ్ణంగా విచారిస్తున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నీలం దేవి అనే మహిళ తన
Date : 07-12-2022 - 1:12 IST -
UPI: యూపీఐ చెల్లింపులపై పరిమితులు ఎంతో తెలుసా?
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి రోజులో యూపీఐ ద్వారా రూ. లక్ష వరకే పంపుకోగలరు.
Date : 07-12-2022 - 11:38 IST -
Hackers: హాస్పిటల్స్ సర్వర్స్పై హ్యాకింగ్ పంజా
మొన్న ఎయిమ్స్.. నిన్న సఫ్దర్జంగ్.. నేడు ఐసీఎంఆర్.. దేశంలోని ప్రధాన హాస్పిటల్స్ టార్గెట్గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. రోజుకో హాస్పిటల్ సర్వర్స్పై హ్యాకింగ్ పంజా విసురుతూ ఛాలెంజ్ చేస్తున్నారు. 12 రోజులుగా ఎయిమ్స్ సర్వర్లు హ్యాకర్స్ (Hackers) చేతుల్లోనే ఉన్నాయి. అసలు హ్యాకర్లు ఆసుపత్రులనే ఎందుకు టార్గెట్ చేసుకున్నారునేది ఇప్పుడు అందరీని వేధిస్తున్న ప్
Date : 07-12-2022 - 7:58 IST