India
-
Rajnath Singh : చైనా సైన్యాన్ని తరిమేసిన భారత ఆర్మీ: పార్లమెంట్లో రాజ్ నాథ్
చైనా సైన్యంలోని (PLA) ని భారత సైన్యం తరిమికొట్టింది. ఆ మేరకు మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh)పార్లమెంట్ లో ప్రకటన చేశారు.
Date : 13-12-2022 - 1:43 IST -
Indian Air Force : చైనా సరిహద్దుల్లో భారత్ `ఫైటర్ జెట్` ల గస్తీ
వాస్తవాధీన రేఖను దాటుతోన్న చైనా సైన్యాన్ని నిలువరించేందుకు భారత్ జెట్ ఫైటర్ల(fighter jet)ను సరిహద్దులపై మోహరించింది.
Date : 13-12-2022 - 1:17 IST -
India-China : పార్లమెంట్ లో భారత్, చైనా `బోర్డర్ వార్`
భారత్(India), చైనా(china) వాస్తవాధీన రేఖ వెంబడి జరుగుతోన్న పరిణామాలు పార్లమెంట్ (Parliament)ఉభయ సభలను స్తంభింప చేశాయి.
Date : 13-12-2022 - 12:32 IST -
Zika virus: ఆ రాష్ట్రంలో తొలి జింకా వైరస్ కేసు నమోదు
కర్ణాటక రాష్ట్రంలో తొలి జింకా వైరస్ (Zika virus) కేసు నమోదైంది. 5 ఏళ్ల పాపలో ఈ వైరస్ను గుర్తించినట్లు అధకారులు తెలిపారు. ఈ వైరస్ వ్యాప్తించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేశామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ వెల్లడించారు.
Date : 13-12-2022 - 8:10 IST -
Manoj Tiwari: 51 ఏళ్ల వయసులో తండ్రైన బీజేపీ ఎంపీ..!
భోజ్పురి నటుడు, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ (Manoj Tiwari) 51 ఏళ్ల వయసులో మూడోసారి తండ్రయ్యారు. నిన్న ఆయన (Manoj Tiwari) భార్య సురభి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి
Date : 13-12-2022 - 7:45 IST -
India- China Troops: భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్తత
భారత్, చైనా (India, China) సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. అరుణాచల్ప్రదేశ్ తువాంగ్సెక్టార్ LAC వద్ద భారత్, చైనా (India, China) జవాన్ల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు దేశాల బలగాలు భౌతిక దాడులు పాల్పడటంతో జవాన్లకు గాయాలయ్యాయి.
Date : 13-12-2022 - 7:15 IST -
CM Nitish Kumar : బీహార్లో మద్యపాన నిషేధం కొనసాగుతుంది – సీఎం నితీశ్ కుమార్
రాష్ట్రంలో మద్య నిషేధం కొనసాగుతుందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి చెప్పారు. మద్య నిషేధం కారణంగా
Date : 13-12-2022 - 7:05 IST -
18 Killed : జోధ్పూర్ సిలిండర్ పేలుడు ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్య
రాజస్థాన్లోని జోధ్పూర్లోని ఓ గ్రామంలో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరింది. వివాహ వేడుక..
Date : 13-12-2022 - 6:40 IST -
Banglore Rape Case: మైనర్ని రేప్ చేసిన ముసలోడు.. చితకబాదిన అమ్మాయి బంధువులు.. చివరకు!
మైనర్ బాలిక మీద కన్నేసి అదునుచూసి రేప్ చేసిన 72 ఏళ్ల వ్యక్తి
Date : 12-12-2022 - 9:52 IST -
Cyber Crime: కిడ్నీకి రూ.3కోట్లు ఇస్తామని.. నిలువునా ముంచేసిన ముఠా
కిడ్నీ ఇస్తే రూ.3కోట్లు ఇస్తామంటే ఓ అమ్మాయిని ముఠా నిలువునా ముంచేసింది
Date : 12-12-2022 - 9:00 IST -
Drugs Smuggling: పుష్ప సినిమాను తలపించే సీన్.. పెళ్లి వస్త్రాల చాటున డ్రగ్స్ స్మగ్లింగ్.. చివరికి ఎలా దొరికారంటే..
పుష్ప సినిమా స్టైల్లో డ్రగ్స్ ని తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు
Date : 12-12-2022 - 8:32 IST -
2000 Notes Ban Proposal: రూ.2 వేల నోట్లు రద్దు చేయాలి.. బీజేపీ ఎంపీ సంచలన ప్రతిపాదన
రూ.2వేల నోట్లను రద్దు చేయాలనే వాదన మరోసారి తెర మీదకు వచ్చింది.
Date : 12-12-2022 - 7:54 IST -
Delhi Airport : నరకానికి స్వాగతం! ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పై `సోషల్` యుద్ధం
ప్రయాణీకులు ఢిల్లీ విమానాశ్రయం (Delhi Airport) నిర్వాకంపై విసిగిపోయారు. అందుకే, సోషల్ మీడియా వేదికగా `నరకానికి స్వాగతం` అంటూ బోర్డులను పెడుతూ ట్విట్టర్, ఫేస్ బుక్ (Social Media) పేజీల్లో పోస్టులు పెడుతున్నారు. ప్రయాణీకుల రద్దీ కారణంగా నిత్యం క్యూలు కనిపించడం మామూలు అయింది. ప్రత్యేకించి సోమవారం రోజున ఎక్కువగా బారులుతీరి ప్రయాణీకులు క్యూ కట్టారు. చెక్ ఇన్ కోసం గంటల కొద
Date : 12-12-2022 - 2:51 IST -
Raja Pateria : రాజ్యాంగం బతకాలంటే మోడీని హత్య చేయాలి: కాంగ్రెస్ లీడర్ సంచలన వ్యాఖ్య
రాజకీయ నాయకులు నోరు జారడం, నోరు పారేసుకోవడం చూస్తుంటారు.
Date : 12-12-2022 - 2:07 IST -
Dalit youth: యూపీలో దారుణం.. ఆహారం ముట్టుకున్నందుకు దళిత యువకుడిపై దాడి
ఉత్తర ప్రదేశ్ లో అమానవీయ ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.
Date : 12-12-2022 - 12:36 IST -
Cigarette : సిగరెట్ అమ్మకంపై కేంద్రం కొత్త నిబంధన తీసుకు రానున్నది..
భారతదేశం (India) లో చాలా మంది ధూమపానం (Smoking) చేసేవారు మొత్తం ప్యాక్ లకు
Date : 12-12-2022 - 9:00 IST -
Kanpur : కాన్పూర్లో ఐదుగురు బంగ్లాదేశీయుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
నకిలీ పత్రాలను కలిగి ఉన్నారనే ఆరోపణలపై బంగ్లాదేశ్ కుటుంబానికి చెందిన ఐదుగురుని కాన్పూర్ పోలీసులు అదుపులోకి
Date : 12-12-2022 - 7:15 IST -
3 Arrested : ఐఏఎస్ అధికారిని బ్లాక్ మెయిల్ చేసిన కేటుగాళ్లు
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్ అనురాగ్ శ్రీవాస్తవని ముగ్గురు వ్యక్తులు బ్లాక్ మెయిల్కు పాల్పడినట్లు పోలీసులు
Date : 12-12-2022 - 7:01 IST -
Road Accident : ముంబై-పూణె ఎక్స్ప్రెస్వే బస్సు బోల్తా.. ఇద్దరు మృతి
ముంబై-పూణె ఎక్స్ప్రెస్వేపై బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ బస్సులో
Date : 12-12-2022 - 6:48 IST -
Banking: మరోసారి బాదుడుకు బ్యాంకులు సిద్ధం.. కష్టమర్లపైనే భారం!
Banking: ఆర్బీఐ నిర్ణయాలతో సామాన్యుడిపై భారం పడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోట్ల రద్దు చేసింది మొదలు.. అనేక మంది బడా వ్యాపారవేత్తలు రుణాలు ఎగ్గొట్టడం, తద్వారా దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి అనేక సంస్కరణలు చేస్తున్నారు
Date : 11-12-2022 - 8:37 IST