India
-
Shocking : ఆ జైలులో 140మంది ఖైదీలకు హెచ్ఐవి, 17మందికి టీబీ…!!
ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉన్న దస్నా జైలులో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఆ జైల్లో ఉన్న 140మంది ఖైదీలకు హెచ్ ఐవీ ఉన్నట్లు నిర్దారించారు. మరో 17మంది టీబీ ఉన్నట్లు వైద్యులు నిర్దారించారు. ఈ ఖైదీలందరికీ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ చికిత్స అందిస్తోంది. అయితే 140మంది ఖైదీలకు హెచ్ ఐవీ పాజిటివ్ అనే వార్తతో కలకలం రేపింది. సాధారణ ప్రక్రియ ప్రకారం వైద్య పరీక్షలు జరిపామని..అయిత
Date : 17-11-2022 - 7:54 IST -
Railway Employees: రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. రూ. 4,000 వరకు అదనపు జీతం
రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు వేతనాలు పెంచడంతో పాటు ప్రమోషన్లు కూడా ఇస్తున్నట్లు రైల్వే శాఖ
Date : 17-11-2022 - 4:55 IST -
Mobile Phone Banned: 18 ఏళ్లలోపు వారు మొబైల్ వాడటం నిషేధం.. ఎక్కడంటే..?
యువత మొబైల్ లేకుండా క్షణం కూడా ఉండలేకపోతున్న ఈ కాలంలో మహారాష్ట్రలోని ఓ గ్రామం సంచలన నిర్ణయం తీసుకుంది.
Date : 17-11-2022 - 2:26 IST -
Riya Sen With Rahul Gandhi: భారత్ జోడోలో గ్లామర్ షో.. రాహుల్ తో రియాసేన్!
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అన్ని వర్గాలను ఆకట్టుకుంటోంది. పిల్లల నుంచి పెద్దల వరకు పాల్గొంటూ
Date : 17-11-2022 - 12:40 IST -
Amit Shah : రామమందిరం దర్శనానికి జనవరి 2024 నుంచి టికెట్ బుక్ చేసుకోండి..!!
గుజరాత్ ఎన్నికల వేళ కేంద్రహోంమంత్రి అమిత్ షా ఓ జాతీయ న్యూస్ ఛానెల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇందులో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. ఈ సందర్భంగా రామమందిరం నిర్మాణం పూర్తయ్యే తేదీని కూడా వెల్లడించారు. 2024 జనవరి నాటికి రామమందిరం దర్శనానికి టికెట్ చేసుకోండి అంటూ అమిత్ షా అన్నారు. మేము హామీ ఇచ్చిన భూమిలోనే రామ మందిరాన్ని నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370
Date : 16-11-2022 - 6:37 IST -
Madhya Pradesh: దారుణం.. రిసార్టులో యువతి హత్య..!
మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ జిల్లాలో దారుణం జరిగింది.
Date : 15-11-2022 - 11:08 IST -
Amit Shah : గుజరాత్ లో మళ్లీ అధికారం చేపడతాం..రికార్డు స్థాయిలో సీట్లు గెలుస్తాం..!!
గుజరాత్ లో మరోసారి కాషాయజెండా ఎగురవేస్తామని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. గుజరాత్ లో బీజేపీకి ప్రజల ఆశీస్సులు ఎ్పపటికీ ఉంటాయని చెప్పారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ను అన్నివిధాల డెవలప్ చేశామన్నారు.
Date : 15-11-2022 - 6:19 IST -
Tejashwi Yadhav : నితిన్ గడ్కరీని పొగడ్తలతో ముంచెత్తిన తేజస్వీ యాదవ్..!!
బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్…కేంద్రమంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీని తెగపొగిడేశాడు. కేంద్రంలో నితిన్ గడ్కరీ లాంటి మంత్రులు ఇంకా ఉంటే…మిగతా శాఖల్లో కూడా పనులు పెండింగ్ లో ఉండవన్నారు. నితిన్ గడ్కరీ పార్టీ కోసం కాదు…డెవలప్ మెంట్ కోసం పనిచేస్తున్నారంటూ బహిరంగంగా ప్రశంసించారు. గడ్కరీ ప్రగతిశీల, సానుకూల మంత్రి అన్నారు. బీహార్ లోని రోహతాస్ లోని నేషనల్ హైవే ప్ర
Date : 14-11-2022 - 9:37 IST -
Murder : ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి..ఇంట్లో పాతిపెట్టిన భార్య..4ఏళ్ల తర్వాత బయటపడ్డ రహస్యం..!!
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను అతికిరాతకంగా హతమార్చింది భార్య. గొడ్డలితో ముక్కలుముక్కలుగా నరికి ఇంట్లోనే పాతిపెట్టింది. ఈ ఘటన నాలుగేళ్ల క్రితం జరిగింది. ఈ కేసును ఛేదించిన ఘజియాబాద్ పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. మృతుడి ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిని విచారించగా అసలు నిజం బయటపడింది. ఇంట్లో పాతిపెట్టిన శవాన్ని
Date : 14-11-2022 - 8:53 IST -
School Bus Accident:ఉత్తరాఖండ్ లో స్కూల్ బస్సు బోల్తా…ఇద్దరు విద్యార్థులు మృతి ..!!
ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. సితార్ గంజ్ లో స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. పలువురు విద్యార్థులు గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 56మంది విద్యార్థులు ఉన్నారు. ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఎలా బోల్తాపడిందన్న విషయంపై ఇంకా పూర్తి సమాచారం తెలియలేదు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద
Date : 14-11-2022 - 6:17 IST -
UP: జైపూర్ నుంచి నేపాల్ వెళ్తున్న బస్సులో మంటలు…17 మంది ప్రయాణికులు..!!
జైపూర్ నుంచి నేపాల్ వెళ్తున్న బస్సులో ఒక్కసారి మంటలు చెలరేగాయి. బస్సులో ఉన్న 17 మంది ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సులో నుంచి బయటకు దూకారు. ఈ ఘటన ఇటావాలోని భారతియా కోఠీ సమీపంలో ఆగ్రా లక్నో ఎక్స్ ప్రెస్ వే పై జరిగింది. బస్సులో నుంచి పొగలు రావడాన్ని గమణించిన ప్రయాణికులు బస్సులోనుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. వీరంతా నేపాల్ నివాసితులుగా గుర్తించారు. బస్సు జ
Date : 14-11-2022 - 8:55 IST -
Gujarat Assembly Elections : ఆ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తున్న గుజరాత్ ఆప్ సీఎం అభ్యర్థి..!
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గాధ్వీ నియోజకవర్గాన్ని పార్టీ ప్రకటించింది. ఖంభాలియా...
Date : 14-11-2022 - 6:26 IST -
Gujarat : సూరత్ ఎన్నికల సభలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి చేదు అనుభవం…నల్లజెండాలతో..!!
త్వరలోనే గుజరాత్ ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో బిజీబిజీగా ఉన్నాయి. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. పలు ప్రాంతాల్లో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేయడంలో నేతలు బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా గుజరాత్ లో ఎన్నికల సభలు నిర్వహిస్తున్నారు. ఆదివారం క
Date : 14-11-2022 - 6:00 IST -
T20 World Cup : టీ 20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఓటమితో… ఓ కళాశాలలో విద్యార్థుల మధ్య రాళ్ల దాడి..!!
ఆదివారం ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ వేదికగా జరిగిన పాకిస్తాన్, ఇంగ్లండ్ మ్యాచ్ ఉత్కంఠ రేపింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. పాకిస్తాన్ ఓడిపోయింది. దీంతో పంజాబ్ లోని మోగాలో కళాశాల విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి ఘర్షణకు పాల్పడ్డారు. పాకిస్తాన్ ఓటమి కారణంగా ఈ వివాదం చోటుచేసుకుంది. విద్యార్థులు ఇటుకలు, రాళ్లతో పరస్పరం దాడికి దిగారు.
Date : 14-11-2022 - 5:41 IST -
MP : మతమార్పిడి…ముగ్గురు హిందూ మైనర్లను బలవంతంగా ముస్లింలుగా మార్చిన వైనం!!
మధ్యప్రదేశ్ లో మతమార్పిడి కలకలం రేపింది. రైసెన్ జిల్లాలో చైల్డ్ కేర్ ఆపరేటర్ లో నివసిస్తున్న ముగ్గురు హిందూ మైనర్ల పేర్లను ముస్లిం పేర్లతో మార్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను జాతీయబాలల హక్కుల పరిరక్షణ కమిషన్ జాతీయఅధ్యక్షుడు ప్రియాంక్ కనుంగో స్వయంగా చేశారు. శిశు గ్రుహ ఆపరేటర్ ఆధార్ కార్డులో పేర్లను కూడా మార్చారంటూ ఆరోపించారు. దీనికి బాధ్యులైన వారిపై ఎఫ్ఐఆర్ నమో
Date : 13-11-2022 - 10:06 IST -
MCD Polls: టికెట్ ఇవ్వలేదని ఆప్ నేత ఏం చేశాడంటే..?
ఢిల్లీలోని శాస్త్రి పార్క్ మెట్రో స్టేషన్ సమీపంలో ఆప్ మాజీ కౌన్సిలర్ హసీబుల్ హసన్ హల్ చల్ చేశాడు.
Date : 13-11-2022 - 9:18 IST -
Mumbai : ముంబై ఎయిర్ పోర్టులో 32కోట్ల విలువైన బంగారం పట్టివేత..!!
ముంబై ఎయిర్ పోర్టులో 32కోట్ల విలువైన బంగారాన్ని సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. 61కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 32కోట్లు. ఈ కేసులో 7గురుని అరెస్టు చేశారు. అందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. ముంబై కస్టమ్స్ డిపార్ట్ మెంట్ చరిత్రలోనే ఎయిర్ పోర్టులో ఒక రోజులో సీజ్ చేసిన అతిపెద్దది ఇదే కావడం గమనార్హం. కస్టమ్స్ డిపార్ట్ మెంట్ తెలిపిన వివరాల ప్రకారం…నలుగురు భార
Date : 13-11-2022 - 6:00 IST -
10k fine over mishap: పెంపుడు కుక్కలు, పిల్లులు కరిస్తే రూ.10 వేలు ఫైన్.. ఎక్కడంటే..?
ఉత్తరప్రదేశ్ లోని నోయిడా అథారిటీ పెంపుడు కుక్కల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 13-11-2022 - 3:10 IST -
Pakistani Drones: పాకిస్థాన్ డ్రోన్ కలకలం.. కూల్చివేసిన భారత సైన్యం..!
పాకిస్తాన్ సరిహద్దుల నుండి భారత భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్ను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కూల్చివేసింది.
Date : 13-11-2022 - 12:31 IST -
Woman Gang Rape: రాజస్థాన్ లో దారుణం.. భర్త ముందే మహిళపై గ్యాంగ్ రేప్.!
రాజస్థాన్ సిరోహి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది.
Date : 13-11-2022 - 11:49 IST