India
-
CBSE: జనవరి 1 నుంచి సీబీఎస్ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ, 12వ థియరీ పరీక్ష 2023 (CBSE పరీక్షలు 2023) తేదీలను విడుదల చేసింది. బోర్డు ఇచ్చిన సమాచారం ప్రకారం.. పరీక్షలు ఫిబ్రవరి 15, 2023 నుండి ప్రారంభమవుతాయి. కొద్ది రోజుల క్రితం CBSE బోర్డు 10, 12వ తేదీల ప్రాక్టికల్ పరీక్షల తేదీ కూడా విడుదలైంది. ప్రాక్టికల్ పరీక్షలు 01 జనవరి 2023 నుండి ప్రారంభమవుతాయి.
Date : 11-12-2022 - 12:57 IST -
Bhupendra Patel: సీఎంగా రేపు భూపేంద్ర ప్రమాణం.. హాజరు కానున్న ప్రధాని మోదీ
గుజరాత్లో భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ పరిశీలకులు, సీనియర్ నాయకులు రాజ్నాథ్ సింగ్, అర్జున్ ముండా, బిఎస్ యడ్యూరప్ప సమక్షంలో ఆయన శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు.
Date : 11-12-2022 - 10:33 IST -
PM Modi : మోపాలో నేడు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోడీ
గోవాలో తన పర్యటన సందర్భంగా ఆదివారం మోపాలో రెండో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ..
Date : 11-12-2022 - 8:18 IST -
PAN Card: పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేయడానికి తుది గడువు మార్చి 31..!
పాన్తో ఆధార్ను (PAN- Aadhaar) అనుసంధానం చేసుకోని వారు వచ్చే ఏడాది
Date : 11-12-2022 - 7:30 IST -
India: భారత్ లో అమ్మాయిలకు ఒకే వివాహ వయస్సు సుప్రీంలో పిటిషన్
భారత్ (India)లో ఇతర మతాల అమ్మాయిలతో (Girls) పోల్చితే ముస్లిం
Date : 10-12-2022 - 6:00 IST -
Himachal Pradesh : హిమాచల్కు కాబోయే సీఎంపై తేల్చేసిన అధిష్ఠానం..!
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన కాంగ్రెస్ పార్టీ
Date : 10-12-2022 - 5:42 IST -
Care Hospital : అమెరికా సంస్థ చేతికి కేర్ హాస్పిటల్?
హైదరాబాద్ కేంద్రంగా, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వైద్య సేవలు అందిస్తున్న కేర్ హాస్పిటల్స్ (Care Hospital) యాజమాన్యం చేతులు మారనుంది ..!ఈ కార్పొరేట్ వైద్య సేవల సంస్థలో మెజార్టీ వాటాను టీపీజీ కేపిటల్ అనే ప్రైవేట్ ఈక్విటీ సంస్థ నుంచి కొనుగోలు చేయడానికి అమెరికా సంస్థ (American Organization) బ్లాక్స్టోన్ సిద్ధమవుతున్నట్లు మార్కెట్ వర్గాల్లో ప్రచారం అవుతోంది. అగ్రశ్రేణి ప్రైవేట్ ఈక్
Date : 10-12-2022 - 5:00 IST -
Bhupendra Patel: గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్.. బీజేపీ హైకమాండ్ నిర్ణయం!
గుజరాత్ ముఖ్యమంత్రి గా భూపేంద్ర పటేల్ రెండోసారి అధికారం చేపట్టనున్నారు. ఈ మేరకు బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది.
Date : 10-12-2022 - 3:05 IST -
Maharashtra : కానిస్టేబుల్ ఉద్యోగాలకు ట్రాన్స్ జెండర్లు దరఖాస్తు
ఇటీవల విడుదల చేసిన కానిస్టేబుల్ (Constable) రిక్రూట్ మెంట్ కు ట్రాన్స్ జెండర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వం తెలిపింది. ఈమేరకు ఆన్ లైన్ అప్లికేషన్ విధానంలో అవసరమైన మార్పులు చేస్తామని హైకోర్టుకు వివరణ ఇచ్చింది. అదేవిధంగా దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ అశుతోష్ కుంభకోని శనివారం కోర్టుకు త
Date : 10-12-2022 - 1:25 IST -
Punjab: పంజాబ్ పోలీస్ స్టేషన్ పై రాకెట్ దాడి
పాకిస్థాన్ సరిహద్దులకు దగ్గరలో ఉన్న తరణ్ తరణ్ (Tarn Taran)లోని ఓ పోలీస్ స్టేషన్ పై రాకెట్ దాడి జరిగింది. తేలికపాటి రాకెట్ తో ఉగ్రవాదులు దాడి చేశారని పోలీసులు తెలిపారు. అదృష్టవశాత్తు ఈ దాడిలో తమ సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదని వివరించారు. ప్రొ ఖలిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులే ఈ రాకెట్ దాడికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పాక్ సరిహద్దుకు దగ్గర్లోని స్టే
Date : 10-12-2022 - 11:10 IST -
India- Pakistan Soldiers: భారత్, పాక్ బలగాల మధ్య కాల్పులు
అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్థాన్ (Pakistan) నిరంతరం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఒక్కోసారి డ్రోన్లను భారత సరిహద్దుల్లోకి పంపిస్తూ.. ఒక్కోసారి చొరబాటుకు యత్నిస్తూ.. ఒక్కోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంది పాకిస్థాన్ (Pakistan). తాజాగా రాజస్థాన్లోని శ్రీగంగానగర్లోని అనుప్గఢ్ సెక్టార్లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. దీని తరువాత శుక్రవ
Date : 10-12-2022 - 8:55 IST -
Vande Bharat Express: చక్రాల వద్ద సాంకేతిక లోపం.. వందేభారత్ ఎక్స్ప్రెస్ నిలిపివేత
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express)లు ఇటీవల తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా యూపీలో కౌశాంబీ జిల్లాలో వందేభారత్ ట్రైన్ (Vande Bharat Express) చక్రాల వద్ద వింత శబ్దం రావడంతో వెంటనే లోకో పైలెట్ ట్రైన్ను నిలిపివేశాడు. చక్రాల మధ్యలో లోహపు వస్తువు ఇరుక్కుపోవడంతోనే శబ్దం వచ్చినట్లు గుర్తించి దానిని తొలగించారు. దాదాపు గంట సమయం తర్వాత ట
Date : 10-12-2022 - 7:32 IST -
PM Modi: మహారాష్ట్ర, గోవాలో పర్యటించనున్న ప్రధాని మోదీ ఎప్పుడంటే..?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) డిసెంబర్ 11న మహారాష్ట్ర, గోవాలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి జాతికి అంకితం చేయనున్నారు. మోదీ (PM Modi) మహారాష్ట్ర పర్యటన సందర్భంగా రూ. 75,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు చేసి జాతికి అంకితం చేయనున్నారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాని నరేంద్
Date : 10-12-2022 - 6:55 IST -
Himachal CM Chair: సీఎం కుర్చీ కోసం కుస్తీ షురూ
అదృష్టమో, ఆనవాయితీయో.. హిమాచల్ ప్రదేశ్ను గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. కానీ కథ మాత్రం మొదటికే వచ్చింది.
Date : 09-12-2022 - 11:17 IST -
Uniform Civil Code: ఇక దేశ వ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి
ఇప్పటి వరకు పలు విధాలుగా ఉన్న పౌరస్మృతి(uniform civil code) ఇక నుంచి ఒకేలా ఉండబోతుంది.
Date : 09-12-2022 - 5:34 IST -
Grooms Nose Is Small: ఇదేందయ్యా ఇది.. వరుడి ముక్కు చిన్నగా ఉందని పెళ్లి క్యాన్సిల్.!
ఈ మధ్య మండపానికి చేరుకున్న వివాహాలు (weddings) కూడా చిన్న చిన్న కారణాలతో ఆగిపోతున్నాయి. మొన్నటికి మొన్న తన కోడలు కొన్న లెహంగా నచ్చలేదని, మరో ఘటనలో పెళ్లి మండపంలో ముద్దుపెట్టుకున్నాడని వధువు పెళ్లి (weddings) రద్దు చేసుకుంది. ఇప్పుడు అదే తరహాలో మరో పెళ్లి వివాదం తలెత్తింది. ముక్కు చిన్నదనే కారణంతో ఈ పెళ్లి వద్దు అని వధువు తేల్చి చెప్పింది. సిల్లీగా అనిపించినా సీరియస్గా అనిపించే ఈ
Date : 09-12-2022 - 11:01 IST -
Cylinder Explosion: పెళ్లి వేడుకలో తీవ్ర విషాదం.. ఐదుగురు దుర్మరణం
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్లో జరిగిన పెళ్లి వేడుకలో ఘోర విషాదం చోటు చేసుకుంది. గ్యాస్ సిలిండర్ (Cylinder Explosion) పేలడంతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. . గ్యాస్ సిలిండర్ (Cylinder Explosion) పేలి మరణించిన వారిలో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. 50 మందికి తీవ్ర గాయాలు కాగా, 12 మంది పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రాజస్థాన్లోని జోధ్పూర్లో విషాదం చోటుచేసుకుంది. జోధ్పూర్ జిల్
Date : 09-12-2022 - 10:36 IST -
Cyclone Mandus: తీవ్ర తుఫాన్ గా మాండూస్.. 3 రాష్ట్రాలకు అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తీవ్ర తుపాను (Cyclone Mandus)గా మారింది. ఈ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మాండూస్ (Cyclone Mandus) ప్రభావంతో తమిళనాడులోని చెంగల్పట్టు, విల్లుపురం, కాంచీపురం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తా జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో తేలిక నుంచి మోస్తారు వర
Date : 09-12-2022 - 9:29 IST -
Himachal Pradesh: హిల్స్టేట్లో బీజేపీ ఓటమికి కారణాలివే
హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా తీర్పుచెప్పే 27 ఏళ్ల సంప్రదాయాన్నే ఈసారి హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటర్లు అనుసరించారు. జైరాం ఠాకూర్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ అమలుచేస్తున్న అభివృద్ధి పనులను కొనసాగించేలా..మరోసారి కమలం గుర్తుకు ఓటేయాలని ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా రా
Date : 09-12-2022 - 8:47 IST -
Murder In Delhi : ఢిల్లీలో దారుణం..ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
వైవాహిక జీవితంలో వివాహేతర సంభందాలు జీవితాలను నాశనం చేస్తున్నాయి. వివాహేతర సంబంధాల మోజులో పడి కన్న
Date : 09-12-2022 - 8:39 IST