India
-
Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిరంలో పూజారి పోస్టులకు 3వేల అప్లికేషన్లు
Ayodhya Ram Mandir : అయోధ్యలోని నవ్య భవ్య రామ మందిరంలో జనవరి 22న శ్రీరాముడి ప్రతిష్ఠాపనోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతోంది.
Date : 21-11-2023 - 12:54 IST -
World Cup: భారత్ ఓటమిని జీర్ణించుకోలేక మరో ఇద్దరు ఆత్మహత్య
World Cup: క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయిన తర్వాత, పశ్చిమ బెంగాల్లోని బంకురా, ఒడిశాలోని జాజ్పూర్కు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు తీసుకున్నారు. 2023 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం కోట్లాది మంది అభిమానులకు షాక్ ఇచ్చింది. ఈ ఓటమి చాలా మంది భారత అభిమానులను బాధించింది. భారత్ ఓటమి తర్వాత, రాహుల్ లోహర్ (23) ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో బ
Date : 21-11-2023 - 12:49 IST -
First Visuals : సొరంగంలోని 41 మంది కార్మికుల విజువల్స్ ఇవిగో..
First Visuals : ఉత్తరాఖండ్లోని ఉత్తర కాశీలో ఉన్న సిల్క్యారా టన్నెల్లో ఈనెల 12న చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు ఇంకా అక్కడే ఉన్నారు.
Date : 21-11-2023 - 11:46 IST -
Covid Vaccines: గుండెపోటుకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా..? ICMR సమాధానం ఇదే..!
కోవిడ్ -19 మహమ్మారి తరువాత ప్రజల ప్రాణాలను కాపాడటానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున టీకా (Covid Vaccines) ప్రచారాన్ని ప్రారంభించింది. దేశంలోని ప్రజలకు 2 బిలియన్లకు పైగా వ్యాక్సిన్లు ఇవ్వబడ్డాయి.
Date : 21-11-2023 - 11:13 IST -
World Cup Final : వరల్డ్ కప్లో టీమిండియా ఓడిపోయిందని.. యువకుడి ఆత్మహత్య !?
World Cup Final : ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయిన సంగతి మనకు తెలిసిందే.
Date : 20-11-2023 - 5:35 IST -
Rs 1760 Crores Seize : ఐదు రాష్ట్రాల్లో ప్రలోభాల సునామీ.. రూ.1760 కోట్ల సొత్తు సీజ్
Rs 1760 Crores Seize : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) సోమవారం కీలక వివరాలను ప్రకటించింది.
Date : 20-11-2023 - 4:43 IST -
Delhi: ఢిల్లీలో తగ్గిన వాయు కాలుష్యం, తెరుచుకున్న పాఠశాలలు
Delhi: దేశ రాజధానిలో తీవ్రమైన వాయు కాలుష్యం దృష్ట్యా నవంబర్ 9 నుండి 18 వరకు పాఠశాలలకు సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలోని పాఠశాలలు సోమవారం తిరిగి తెరవబడ్డాయి. సోమవారం ఢిల్లీలోని గీతా కాలనీ ప్రాంతంలోని పాఠశాలలో తమ తరగతులకు హాజరయ్యేందుకు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఉదయాన్నే పాఠశాలలకు వచ్చారు. నవంబర్ 20న ఢిల్లీలోని పాఠశాలలు తిరిగి తెర
Date : 20-11-2023 - 3:32 IST -
Earthquake : మహారాష్ట్రలో, అరేబియా సముద్రంలో భూకంపం
Earthquake : గత రెండు నెలలుగా మన దేశంలో ఏదో ఒకచోట భూకంపాలు తరుచుగా సంభవిస్తూనే ఉన్నాయి.
Date : 20-11-2023 - 10:25 IST -
Chandrayaan 4 : చంద్రయాన్-4 కోసం ప్లానింగ్.. ఏమేం చేస్తారు ?
Chandrayaan 4 : చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ను దింపడం అమెరికా, రష్యా వల్ల కూడా కాలేదు.
Date : 20-11-2023 - 10:06 IST -
PM Modi Message: మీ గెలుపు కోసం దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు: పీఎం మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ కూడా టీమిండియా విజయానికి అభినందనలు (PM Modi Message) తెలిపారు. మీ గెలుపు కోసం దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని ట్విట్టర్లోని పోస్ట్లో ప్రధాని రాశారు.
Date : 19-11-2023 - 3:39 IST -
Rajasthan Election 2023 : రాజస్థాన్ లో ఏం జరుగుతోంది? ఇప్పుడు అందరి దృష్టీ అటే
ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ (Congress), బిజెపి (BJP) ప్రచార రంగంలో ఒకరికొకరు అత్యంత తీవ్రంగా తలపడ్డారు. ఇప్పుడు మిగిలిన రాజస్థాన్ (Rajasthan), తెలంగాణ (Telangana) ఎన్నికల మీద అందరూ దృష్టి సారించారు.
Date : 19-11-2023 - 2:03 IST -
Mamata Banerjee : టీమ్ ఇండియా క్రికెటర్స్ కు తగిలిన కాషాయ రంగు సెగ
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారత క్రికెట్ జట్టుతో సహా దేశవ్యాప్తంగా వివిధ సంస్థలను కాషాయ రంగులోకి మార్చడానికి ప్రయత్నిస్తోందని మమతా ఆరోపించారు
Date : 18-11-2023 - 12:00 IST -
Madhya Pradesh Polling Results : బిజెపికి కీలకమైన మధ్యప్రదేశ్ ఏ తీర్పు ఇవ్వనుంది..?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా హోం మంత్రి అమిత్ షా తో సహా హేమాహేమీలు అందరూ మధ్యప్రదేశ్లో ఉధృతంగా ప్రచారం చేశారు
Date : 17-11-2023 - 9:25 IST -
3000 New Trains : 3వేల కొత్త రైళ్లు.. 1000 కోట్ల మంది ప్రయాణికులు
3000 New Trains : వచ్చే ఐదేళ్లలో దేశంలో 3వేల కొత్త రైళ్లను అందుబాటులోకి తేవాలని భారత సర్కారు యోచిస్తోంది.
Date : 17-11-2023 - 3:31 IST -
Dry Day On Chhath Puja 2023 In Delhi : ఢిల్లీ లో వైన్ షాప్స్ బంద్..ఎందుకంటే …
దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో నవంబర్ 19 న వైన్ షాపులు బంద్ (Wine Shops Bandh) చేస్తున్నారు. 19 న ఉత్తర భారత్లో ఛాత్ పూజ పండుగ (Chhath Puja 2023) ఘనంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నవంబర్ 19 న ఢిల్లీ నగరమంతా లిక్కర్ షాపులు బంద్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాదు ఆరోజును డ్రై డే (Dry Day)గా ప్రకటించారు. ఇప్పటికే […]
Date : 17-11-2023 - 3:29 IST -
Madhya Pradesh Assembly Elections : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ లో ఉద్రిక్తత
మధ్య ప్రదేశ్ లో పలు పోలింగ్ కేంద్రాల దగ్గర అల్లర్లు జరిగాయి. భింద్ జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ నేతలు రాళ్ళు రువ్వుకున్నారు
Date : 17-11-2023 - 3:11 IST -
PM Modi – ChatGpt : ఛాట్ జీపీటీకి ప్రధాని మోడీ సలహా.. ఏమిటంటే ?
PM Modi - ChatGpt : ఫేక్ వీడియోలను రూపొందించడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీని దుర్వినియోగం చేస్తుండటంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆందోళన వ్యక్తం చేశారు.
Date : 17-11-2023 - 2:55 IST -
Madhya Pradesh Assembly Electinos 2023: ఎంపీలో 27.62 శాతం పోలింగ్
మధ్యప్రదేశ్లో 27.62 శాతం, ఛత్తీస్గఢ్లో శుక్రవారం ఉదయం 11 గంటల వరకు జరిగిన రెండో విడతలో 19.65 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం వెల్లడించింది.
Date : 17-11-2023 - 2:46 IST -
Encounter : ఐదుగురు ఉగ్రవాదుల ఎన్కౌంటర్
Encounter : జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు లష్కరే తైబా ఉగ్రవాదులు హతమయ్యారు.
Date : 17-11-2023 - 12:37 IST -
World Cup Final: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు నరేంద్ర మోడీ, ధోని కూడా!
లెజెండరీ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ నేతృత్వంలో 1983లో తొలిసారి టైటిల్ను గెలుచుకుంది.
Date : 17-11-2023 - 12:36 IST