India
-
Ayodhya – BJP : బీజేపీ 15 రోజుల ప్లాన్.. రామభక్తులకు అండగా పార్టీ క్యాడర్
Ayodhya - BJP Strategy : అయోధ్య రామమందిరం జనవరి 22న ప్రారంభం కాబోతోంది.
Date : 03-01-2024 - 3:05 IST -
Ram Leela : అయోధ్యలో ‘రామ్లీలా’ సందడి.. అన్ని పాత్రల్లోనూ మహిళా కళాకారులే
Ram Leela : అయోధ్య రామమందిరం జనవరి 22న ప్రారంభం కానుంది.
Date : 03-01-2024 - 2:05 IST -
PM Modi: సావిత్రీబాయి ఫూలే సమాజంలో కొత్త స్ఫూర్తిని నింపారు: మోడీ
PM Modi: సావిత్రీబాయి ఫూలే, రాణి వేలు నాచియార్ల జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారు. వారి కరుణ, ధైర్యం సమాజానికి స్ఫూర్తినిచ్చాయని, మన దేశం పట్ల వారి సహకారం అమూల్యమైనదని మోదీ అన్నారు. 1831 జనవరి 3 వ తేదీన మహారాష్ట్ర లోని సతారా లో ఒక దళిత కుటుంబంలో జన్మించిన సావిత్రి భాయి తన భర్త తో కలిసి పూణే లో తొలి సారిగా బాలికల కోసం విద్యాలయాన్ని ప్రారంభించారు
Date : 03-01-2024 - 1:48 IST -
Arvind Kejriwal Vs ED : మూడోసారీ ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా.. ఆప్ వాదన ఇదీ
Arvind Kejriwal Vs ED : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇవాళ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరుకారని ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది.
Date : 03-01-2024 - 10:08 IST -
Hit and Run Case : ట్రక్కు డ్రైవర్ల సమ్మె.. హిట్ అండ్ రన్ కేసుల్లో శిక్షలపై కేంద్రం ప్రకటన
Hit and Run Case : ట్రక్కు డ్రైవర్లు, ట్యాంకర్ల డ్రైవర్ల నిరసనలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
Date : 03-01-2024 - 8:36 IST -
PM Modi: శక్తివంతమైన ప్రపంచాన్ని నిర్మించేలా యువతను తయారుచేయాలి : ప్రధాని మోడీ
PM Modi: భవిష్యత్ లో శక్తివంతమైన ప్రపంచాన్ని నిర్మించే లక్ష్యంతో విశ్వవిద్యాలయాలు యువతను తయారు చేయాలనీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో భారతిదాసన్ విశ్వవిద్యాలయం 38వ స్నాతకోత్సవంలో ప్రధానమంత్రి ప్రతిభావంతులైన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ పాల్గొన్నార
Date : 02-01-2024 - 1:45 IST -
Billionaires 2023: దేశంలో గతేడాది అత్యధికంగా సంపాదించింది వీరే.. మొదటి స్థానంలో ఎవరంటే..?
దేశంలో అత్యంత సంపన్న (Billionaires 2023) మహిళ ఎవరో తెలుసా..? సావిత్రి జిందాల్ భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళ. కాగా ముఖేష్ అంబానీ భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు.
Date : 02-01-2024 - 12:40 IST -
Corona: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, తాజా కేసులు ఎన్నంటే!
Corona: తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 573 కరోనా కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,565కి పెరిగాయి. ఇక నిన్న ఒక్కరోజే దేశంలో కరోనా వేరియంట్ల కారణంగా ఇద్దరు చనిపోయారు. హర్యానాలో ఒకరు చనిపోగా.. కర్ణాటకలో మరొకరు మృతిచెందారు. దాంతో.. ఇప్పటి వరకు కరో
Date : 02-01-2024 - 12:18 IST -
CBI Notice : డీకే శివకుమార్కు సీబీఐ నోటీసులు
కర్ణాటక డిప్యూటీ సీఎం, కన్నడ పీసీసీ చీఫ్ డీకే శివ కుమార్ (DK Shivakumar) కు సీబీఐ (CBI) మరోసారి నోటీసులు (Notice) జారీ చేసింది. ఈనెల 11వ తేదీ విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. డీకే శివకుమార్ ఆదాయానికి మించిన ఆస్తుల అంశంపై సీబీఐ అధికారులు ఫోకస్ పెట్టారు. శివకుమార్ అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని నమోదైన కేసును 2020లో సీబీఐ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేరళకు చెందిన జైహింద్ చానల్ (Jaihind Channel)లో […
Date : 02-01-2024 - 11:33 IST -
CJI – Ayodhya Judgment : ‘అయోధ్య’ తీర్పులో జడ్జీల పేర్లు ఎందుకు లేవో చెప్పిన సీజేఐ
CJI - Ayodhya Judgment : రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై 2019 నవంబరు 9న నాటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు గురించి ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ వివరించారు.
Date : 02-01-2024 - 9:12 IST -
Manipur Violence: మణిపూర్లో మళ్లీ హింస.. కొత్త సంవత్సరం రోజే నలుగురు మృతి
కొత్త సంవత్సరం తొలి రోజైన సోమవారం మణిపూర్లో మళ్లీ హింస (Manipur Violence) చెలరేగింది.
Date : 02-01-2024 - 8:50 IST -
IMD Warns: ఈ ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ..!
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, చండీగఢ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ సహా చాలా రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచుతో IMD ఈరోజు అలర్ట్ (IMD Warns) జారీ చేసింది. వీటిలో కొన్ని ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
Date : 02-01-2024 - 8:15 IST -
Gangster Goldy Brar: ఉగ్రవాదిగా గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్.. ప్రకటించిన కేంద్రం..!
Gangster Goldy Brar: గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ (Gangster Goldy Brar)పై కేంద్ర ప్రభుత్వం కీలక చర్య తీసుకుంది. భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ అతన్ని UAPA కింద ఉగ్రవాదిగా ప్రకటించింది. గోల్డీ బ్రార్ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారి. ప్రస్తుతం కెనడాలో తలదాచుకున్నాడు. మూసేవాలా హత్యకు బాధ్యత వహించాడు. మే 2022లో పంజాబ్లోని మాన్సాలో సిద్ధూ మూసేవాలా కాల్చి చంపబడ్డాడు. బ్రార్
Date : 01-01-2024 - 6:47 IST -
Guinness Record: సామూహికంగా సూర్య నమస్కారాలు, గిన్నిస్ కెక్కిన రికార్డు
Guinness Record: గుజరాత్లోని 108 ప్రాంతాల్లో సామూహికంగా సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఏకకాలంలో ఎక్కువ మంది సూర్య నమస్కారాలు చేసి రికార్డు సాధించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం, ఐకమత్యమే బలం అనే సందేశాన్ని చాటిచెబుతూ గుజరాత్ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకకాలంలో 108 ప్
Date : 01-01-2024 - 5:45 IST -
Temple Dress Code : టోర్న్ జీన్స్, స్లీవ్లెస్ డ్రెస్సులతో.. ఆ ఆలయంలోకి ఇక నో ఎంట్రీ
Temple Dress Code : ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Date : 01-01-2024 - 4:28 IST -
Coronavirus Cases: కొత్త సంవత్సరం రోజే కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే..?
Coronavirus Cases: కొత్త సంవత్సర వేడుకలకు కరోనా (Coronavirus Cases) అంతరాయం కలిగించింది. ఒక రోజు ముందు అంటే డిసెంబర్ 31న ప్రజలు కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి పార్టీలు చేసుకున్నారు. అందులో కరోనా వైరస్ కూడా చేరుకుంది. కోవిడ్ 600 మందికి పైగా సోకింది. ముగ్గురు రోగుల ప్రాణాలను కూడా తీసుకుంది. ఇప్పుడు దేశంలో కరోనా వైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య 4400కి చేరుకుంది. We’re now on WhatsApp. Click to Join. దేశంలో కరోనా […]
Date : 01-01-2024 - 4:21 IST -
2024 : కొత్త ఏడాదిలో వచ్చిన కొత్త రూల్స్..
దేశ వ్యాప్తంగా 2023 కు బై బై చెప్పి..2024 లో గ్రాండ్ గా అడుగుపెట్టారు. గత ఏడాదిలో జరిగిన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ..కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. ఈఏడాది అంత శుభం కలగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇక కొత్త ఏడాది లో కొత్త రూల్స్ తో పాటు పలు మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. మరి ఆ రూల్స్ ఏంటి..? మార్పులు ఏంటి అనేవి చూద్దాం. కొత్త సిమ్ కార్డుకు కొత్త రూల్.. సిమ్ కార్డుల జారీకి [&
Date : 01-01-2024 - 1:46 IST -
Delhi: ఢిల్లీలో తీవ్ర పొగమంచు.. నిరాశ మిగిల్చిన న్యూ ఇయర్ వేడుకలు
Delhi: 2024 సంవత్సరానికి ఢిల్లీ ప్రజలు వెల్ కమ్ చెప్పారు. అయితే మొదటి రోజే పొగమంచు స్వాగతం పలికింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 10.1 డిగ్రీల సెల్సియస్గా ఉంది, ఇది కాలానుగుణ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉంది. దృశ్యమానతను ప్రభావితం చేసే పొగమంచుతో దేశ రాజధానిని కప్పేసింది. సఫ్దర్జంగ్లో అత్యల్పంగా 700 మీటర్ల వద్ద ఉదయం 7 గంటలకు నమోదైంది. అదే సమయంలో పాలం లో 1,
Date : 01-01-2024 - 12:08 IST -
XPoSAT Success : న్యూఇయర్లో ఇస్రో బోణీ.. కక్ష్యలోకి XPoSat శాటిలైట్
XPoSAT Success : కొత్త సంవత్సరాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇవాళ ఘన విజయంతో ప్రారంభించింది.
Date : 01-01-2024 - 11:14 IST -
Today XPoSAT : ఖగోళం గుట్టువిప్పనున్న ఇస్రో.. కాసేపట్లో XPoSAT ప్రయోగం
Today XPoSAT : న్యూఇయర్ 2024 మొదటిరోజున భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో కొత్త ఎత్తుకు చేరుకోనుంది.
Date : 01-01-2024 - 8:30 IST
