India
-
Modi – Natu Natu : ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్పై మోడీ ‘మన్ కీ బాత్’ ఇదీ..
Modi - Natu Natu : ఈ ఏడాది ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు దక్కడంతో దేశం మొత్తం ఉర్రూతలూగిందని ఆదివారం ప్రసారమైన ‘మన్ కీ బాత్’ ప్రోగ్రాంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు.
Date : 31-12-2023 - 4:01 IST -
Tehreek E Hurriyat : నాలుగు రోజుల్లోనే మరో కశ్మీరీ సంస్థపై బ్యాన్
Tehreek E Hurriyat : కేంద్ర ప్రభుత్వం జమ్మూ కశ్మీర్లో మరో సంస్థపై బ్యాన్ విధించింది.
Date : 31-12-2023 - 3:36 IST -
INS Vikrant : ఒక నౌకలో 30 విమానాలు.. ‘ఐఎన్ఎస్ విక్రాంత్’లో రెండు కొత్త టెక్నాలజీలు
INS Vikrant : ‘ఐఎన్ఎస్ విక్రాంత్’.. భారతదేశపు తొలి స్వదేశీ విమాన వాహక నౌక.
Date : 31-12-2023 - 1:15 IST -
Loose Bolt Alert : ఆ విమానాలకు లూజ్ బోల్ట్ హెచ్చరిక.. ఇండియన్ ఎయిర్లైన్స్ అలర్ట్
Loose Bolt Alert : ప్రపంచవ్యాప్తంగా తమ విమానాలను వినియోగించే విమానయాన సంస్థలకు అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ కీలక సిఫార్సు చేసింది.
Date : 31-12-2023 - 12:26 IST -
Congress: 2024 లోక్సభ ఎన్నికలు.. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయనున్న రాష్ట్రాలు ఇవే..!
2024 లోక్సభ ఎన్నికలకు కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. దీనికి ముందు కాంగ్రెస్ (Congress) మరో పర్యటనకు సిద్ధమైంది.
Date : 31-12-2023 - 12:20 IST -
ITR Filing: ఈరోజే లాస్ట్ ఛాన్స్.. లేకుంటే భారీగా ఫైన్..!
2022-23 ఆర్థిక సంవత్సరం, 2023-24 అసెస్మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు (ITR Filing) చేయడానికి గడువు నేటితో ముగుస్తుంది.
Date : 31-12-2023 - 11:45 IST -
Mumbai Billionaire: లోకల్ ట్రైన్ లో ప్రయాణించిన కోటీశ్వరుడు.. వీడియో వైరల్..!
ముంబై లోకల్ ట్రైన్ లక్షలాది మంది ప్రజలకు జీవనాధారంగా పరిగణించబడుతుంది. అయితే ఒక కోటీశ్వరుడు (Mumbai Billionaire) లోకల్ ట్రైన్ లో ప్రయాణం చేస్తే చూసేవారికి ఆశ్చర్యం కలుగుతుంది.
Date : 31-12-2023 - 10:35 IST -
Massive Fire In Maharashtra: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం
మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం (Massive Fire In Maharashtra) చోటుచేసుకుంది. ఛత్రపతి శంభాజీనగర్లోని ఓ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
Date : 31-12-2023 - 8:59 IST -
Ayodhya Aarti : అయోధ్య రామయ్య హారతి పాస్ల బుకింగ్ ఇలా..
Ayodhya Aarti : జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభం కాబోతోంది.
Date : 31-12-2023 - 8:18 IST -
Myanmar – Mizoram : మరోసారి మిజోరంలోకి మయన్మార్ సైనికులు.. ఎందుకు ?
Myanmar - Mizoram : భారత్ పొరుగుదేశం మయన్మార్లో అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరింది.
Date : 31-12-2023 - 7:35 IST -
Karnataka: కర్ణాటకలో మిస్సింగ్ కేసుల కలకలం
కర్ణాటకలో మిస్సింగ్ కేసులు దినదినాన పెరుగుతున్నాయి. గత ఐదేళ్లుగా తప్పిపోయిన 1,200 మంది చిన్నారుల జాడ ఇంకా తెలియరాలేదు. అందులో 347 మంది బాలురు మరియు 853 మంది బాలికలు ఉన్నారు.
Date : 30-12-2023 - 10:17 IST -
Priyanka Gandhi; పెరుగుతున్న ధరలపై కేంద్రాన్ని ప్రశ్నించిన ప్రియాంక
దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణంపై ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గత 19 నెలల్లో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 29 శాతం తగ్గింది.
Date : 30-12-2023 - 10:08 IST -
Vinesh Phogat: ఫుట్పాత్పై వినేష్ ఫోగట్ ఖేల్ రత్న, అర్జున అవార్డులు
డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు సన్నిహితుడైన సంజయ్ సింగ్ డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో తనకు దక్కిన అవార్డులను తిరిగి ఇచ్చేస్తానని వినేష్ మూడు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.
Date : 30-12-2023 - 9:35 IST -
Desi Entry : ఆటో నడుపుతున్న ఆస్ట్రేలియా కొత్త డిప్యూటీ హైకమిషనర్.. ఎందుకు ?
Desi Entry : పక్కా దేశీ ఎంట్రీ అంటే ఇదే.. !! నికోలస్ మెక్కాఫ్రీ.. ఈయన ఇండియాకు ఆస్ట్రేలియా కొత్త డిప్యూటీ హైకమిషనర్.
Date : 30-12-2023 - 5:36 IST -
1st Flight To Ayodhya : ఇండిగో పైలట్ ‘జై శ్రీరామ్’ నినాదం.. అయోధ్యకు బయలుదేరిన తొలి విమానం
1st Flight To Ayodhya : ఇవాళ ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు.
Date : 30-12-2023 - 4:32 IST -
Corona Cases: దేశంలో కరోనా కొత్త కేసులు 743 నమోదు
భారతదేశంలో శనివారం 743 తాజా COVID-19 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ఇది 225 రోజులలో అత్యధిక ఒకే రోజు పెరుగుదల. అయితే క్రియాశీల కేసుల సంఖ్య 3,997 గా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉదయం 8 గంటలకు అప్డేట్ చేయబడిన మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. ఏడు కొత్త మరణాలు – కేరళ నుండి మూడు, కర్ణాటక నుండి రెండు, ఛత్తీస్గఢ్, తమిళనాడు నుండి ఒక్కొక్కటి – 24 గంటల వ్యవధిలో జరిగాయి. డిసెంబరు […]
Date : 30-12-2023 - 2:08 IST -
Ayodhya Railway Station : అయోధ్య రైల్వే స్టేషన్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ
ఉత్తరప్రదేశ్ అయోధ్యలో ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్ధరించిన రైల్వేస్టేషన్ (Ayodhya Railway Station)ను ప్రధాని మోడీ (PM Modi) శనివారం ప్రారంభించారు. ఉదయం అయోధ్య కు చేరుకున్న ప్రధానికి రాష్ట్ర గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత విమానాశ్రయం నుంచి రోడ్ షో ద్వారా రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. We’re now on WhatsApp. Click to Join. రైల్వే స్టేషన్ వరకు 15 […
Date : 30-12-2023 - 1:19 IST -
3D Ram Mandir : అయోధ్య రామమందిరం 3డీ ప్రతిమల సేల్స్ జూమ్
3D Ram Mandir : అయోధ్య రామమందిరంపై ఇప్పుడు దేశమంతటా చర్చ జరుగుతోంది.
Date : 30-12-2023 - 12:01 IST -
Delhi: ఢిల్లీపై పొగమంచు ఎఫెక్ట్, రైలు, విమాన ప్రయాణాలకు బ్రేక్
Delhi: శనివారం ఉదయం దేశ రాజధానిని దట్టమైన పొగమంచు కమ్ముకోవడం రైలు, విమానయాన ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 11.8 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఆదివారం ఉదయం వరకు పంజాబ్, హర్యానా, చండీగఢ్ మరియు ఢిల్లీలో చాలా ప్రాంతాలలో మూడు రోజుల పాటు కొన్ని ప్రాంతాలలో దట్టమైన నుండి చాలా దట్టమైన పొగమంచు పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని IMD తెలిపింది. “ఢిల్లీ పాలం స్టేషన్ 700 మీ,
Date : 30-12-2023 - 11:30 IST -
274 Jobs : నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 274 జాబ్స్
274 Jobs : నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఐసీఎల్)లోని వివిధ కేటగిరీల్లో 274 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్(274 Jobs) రిలీజ్ అయింది.
Date : 30-12-2023 - 11:21 IST
