Business
- 
                
                    
                BSNL-JIO ఒప్పందం వల్ల కేంద్రానికి రూ.1757కోట్ల నష్టం
BSNL-JIO : JIO BSNL మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు. అయితే దీని కోసం చెల్లించాల్సిన బిల్లులను జియో పూర్తి స్థాయిలో చెల్లించలేదు
Published Date - 12:55 PM, Thu - 3 April 25 - 
                
                    
                Railways Luggage Limits: ఈ నెలలో రైలు ప్రయాణం చేస్తున్నారా? అయితే ఈ లగేజ్ రూల్ తెలుసుకోండి!
మీరు ఏప్రిల్లో ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అది కూడా రైలు ప్రయాణం గురించి ఆలోచిస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే.
Published Date - 08:51 AM, Thu - 3 April 25 - 
                
                    
                Poonam Gupta: ఆర్బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్ నియామకం.. ఎవరీ పూనమ్ గుప్తా..?
భారతీయ రిజర్వ్ బ్యాంక్కు గవర్నర్ తర్వాత ఇప్పుడు కొత్త డిప్యూటీ గవర్నర్ కూడా లభించారు. ఆర్థికవేత్త పూనమ్ గుప్తాను కొత్త RBI డిప్యూటీ గవర్నర్గా నియమించారు.
Published Date - 06:45 AM, Thu - 3 April 25 - 
                
                    
                BSNL: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త.. ఏంటంటే?
మొబైల్ సేవలతో పాటు బీఎస్ఎన్ఎల్ భారతదేశంలో బ్రాడ్బ్యాండ్ సేవలను కూడా అందిస్తోంది. బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్లో ఈ ప్లాన్ను ప్రవేశపెట్టింది.
Published Date - 11:18 PM, Wed - 2 April 25 - 
                
                    
                Elon Musk : ఫోర్బ్స్ సంపన్నుల జాబితా..మళ్లీ అగ్రస్థానంలో ఎలాన్ మస్క్
ప్రపంచ కుబేరుడు మస్క్కు టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ వంటి ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలు ఉన్నాయి. ప్రస్తుతం యూఎస్ 902 మంది సంపన్నులతో బిలియనీర్ హబ్గా కొనసాగుతోంది. చైనాలో 516 మంది బిలియనీర్లు ఉండగా.. భారత్లో 205మంది ఉన్నారు.
Published Date - 01:55 PM, Wed - 2 April 25 - 
                
                    
                EPFO: ఈఫీఎఫ్వో ఖాతాదారులకు గుడ్ న్యూస్.. 32కు చేరిన బ్యాంకుల సంఖ్య!
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కి సంబంధించి ఒక పెద్ద వార్త వెలుగులోకి వచ్చింది. EPFO తన బ్యాంకింగ్ నెట్వర్క్ను విస్తరిస్తూ 15 కొత్త పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది.
Published Date - 12:08 PM, Wed - 2 April 25 - 
                
                    
                BYD : తెలంగాణ సర్కార్ కు బీవైడీ కంపెనీ బిగ్ షాక్
BYD : చైనా కంపెనీ హైదరాబాద్ సమీపంలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టబోతోందన్న ప్రచారం విస్తృతంగా జరగడంతో రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తి నెలకొంది
Published Date - 07:39 PM, Tue - 1 April 25 - 
                
                    
                Ratan Tatas Will: రతన్ టాటా రూ.10వేల కోట్ల ఆస్తి.. ఎవరికి ఎంత ?
రతన్ టాటా ఆస్తుల్లో దాదాపు రూ.3800 కోట్లను రతన్ టాటా(Ratan Tatas Will) ఎండోమెంట్ ఫౌండేషన్, ఎండోమెంట్ ట్రస్ట్కు కేటాయించారు.
Published Date - 06:58 PM, Tue - 1 April 25 - 
                
                    
                Vodafone Idea : వొడాఫోన్ ఐడియాలో కేంద్రానికి 48.99 శాతం వాటా.. ప్రభుత్వ సంస్థగా మారుతుందా?
వొడాఫోన్ ఐడియా(Vodafone Idea)లోని 48.99 శాతం వాటా ప్రభుత్వం చేతికి వచ్చినా.. దానిపై నియంత్రణ మాత్రం కంపెనీ ప్రమోటర్లకే ఉంటుంది.
Published Date - 04:48 PM, Tue - 1 April 25 - 
                
                    
                Bank Holiday: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. రేపు బ్యాంకులకు హాలిడే ఉందా?
ఏప్రిల్ 1న బ్యాంకులు మూతపడితే డబ్బు తీసుకోవాల్సి వస్తే మీరు ATM కార్డ్ సహాయంతో నగదు తీసుకోవచ్చు.
Published Date - 08:49 PM, Mon - 31 March 25 - 
                
                    
                Toll Taxes: టోల్ వ్యవస్థలో రేపటి నుంచి పెద్ద మార్పు!
రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ఈ కొత్త విధానం వల్ల సంవత్సరంలో చాలాసార్లు తమ వాహనాలతో నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్వేల ద్వారా ప్రయాణించే వారికి ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది.
Published Date - 02:04 PM, Mon - 31 March 25 - 
                
                    
                Bank Holiday: రేపు బ్యాంకులు పని చేస్తాయా? అప్డేట్ ఇదే!
ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా ఈద్ రోజున బ్యాంకులకు సెలవు ఉండదు. కానీ ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు ఉంటుంది.
Published Date - 06:52 PM, Sun - 30 March 25 - 
                
                    
                Rule Changes: ఏప్రిల్ 1 నుంచి మారే కొన్ని ముఖ్యమైన ఆర్థిక నియమాలు ఇవే.. తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) ప్రారంభం కానుంది. ఈ పథకం జాతీయ పెన్షన్ విధానం (NPS) కింద పనిచేసే ఉద్యోగుల కోసం రూపొందించబడింది.
Published Date - 03:52 PM, Sun - 30 March 25 - 
                
                    
                Dearness Allowance: 7వ పే కమిషన్లో డీఏ పెంచిన తర్వాత కనీస వేతనం ఎంతంటే?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ సంవత్సరం అతిపెద్ద శుభవార్త ఇది. చాలా కాలం నిరీక్షణ తర్వాత ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్ , డియర్నెస్ రిలీఫ్ లో 2% పెంపును ప్రకటించింది.
Published Date - 12:43 PM, Sat - 29 March 25 - 
                
                    
                X Sold To xAI : ఎక్స్ను అమ్మేసిన ఎలాన్ మస్క్.. డీల్ విలువ రూ.2.82 లక్షల కోట్లు
xAI కంపెనీని(X Sold To xAI) 2023 మార్చిలో ఎలాన్ మస్క్ స్థాపించారు.
Published Date - 11:14 AM, Sat - 29 March 25 - 
                
                    
                Gold Price: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. గోల్డ్ రేట్ ఎంత పెరిగిందో తెలుసా?
బంగారం ధరలు మరోసారి ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మొదటిసారిగా రూ. 92,000 మార్కును దాటిన ఈ విలువైన లోహం ఢిల్లీలో 99.9% స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ. 1,100 పెరిగి రూ. 92,150కి చేరిందని ఆల్ ఇండియా బులియన్ అసోసియేషన్ వెల్లడించింది.
Published Date - 10:29 AM, Sat - 29 March 25 - 
                
                    
                New Bank Rules: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 వచ్చేస్తోంది?!
మరో రెండు రోజుల్లో భారతదేశంలో బ్యాంకింగ్ నియమాలు సమూల మార్పులకు లోనవుతున్నాయి. ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్న ఈ కొత్త నిబంధనలు వినియోగదారుల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి.
Published Date - 10:17 AM, Sat - 29 March 25 - 
                
                    
                DA Hike For Employees: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2 శాతం డీఏ పెంపు, జీతం ఎంత పెరుగుతుందంటే?
డీఏ పెరగడం వల్ల కోట్లాది మంది కేంద్రీయ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రయోజనం కలుగుతుంది. 2025 జనవరి 1 నుండి బేసిక్ జీతంతో పాటు పెరిగిన డీఏ అమలులోకి వస్తుంది.
Published Date - 03:52 PM, Fri - 28 March 25 - 
                
                    
                Roshni Jackpot : ‘టాప్-10’ నుంచి అంబానీ ఔట్, రోష్ని ఇన్.. ప్రపంచ, భారత సంపన్నులు వీరే
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్(Roshni Jackpot) సంపద 82 శాతం పెరిగి 420 బిలియన్ డాలర్లకు చేరింది. నంబర్ 1 సంపన్నుడి ర్యాంక్ ఆయనదే.
Published Date - 03:50 PM, Thu - 27 March 25 - 
                
                    
                LIC Health Insurance: ఆరోగ్య బీమా రంగంలోకి ఎల్ఐసీ.. ఆ కంపెనీలో వాటా కొనుగోలు ?
ప్రస్తుతం ఈ కంపెనీలో మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్కు 51 శాతం వాటా ఉంది. అమెరికాకు చెందిన సిగ్నా గ్రూపునకు(LIC Health Insurance) 49 శాతం వాటా ఉంది.
Published Date - 02:05 PM, Thu - 27 March 25