Vamsi Chowdary Korata
వంశీ కొరట HashtagU తెలుగులో అడ్మిన్ మేనేజర్ గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్తోపాటు ఆధ్యాత్మిక, తిరుమల అప్డేట్స్, ఆస్ట్రాలజీ రంగాలకు సంబంధించిన వార్తలను, కథనాలను, స్పెషల్ స్టోరీలు, విలువైన సమాచారాన్ని, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
Telangana DPH Advisory: తెలంగాణలో రికార్డ్ స్థాయిలో డెంగ్యూ కేసులు, ఒక్కరోజే 163
సీజనల్ వ్యాధులను నియంత్రించడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. భారీ వర్షాల మధ్య సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను హెచ్చరిస్తూ సెప్టెంబర్ 1 నాడు తెలంగాణ పబ
-
School Holidays: భారీ వర్షాల ఎఫెక్ట్, రేపు ఏపీ విద్యాసంస్థలకు సెలవు
ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో రేపు సోమవారం ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలతో పాటు అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అవసరమైతే మారుమూల గ్రా
-
Nara Lokesh: గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై మంత్రి లోకేష్ షాకింగ్ కామెంట్స్
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల వివాదం కేవలం ముగ్గురు-నలుగురు విద్యార్థుల మధ్య గొడవ అని ఆయన కొట్టిపారేశారు మంత్రి నారా లోకేష్. ఎక్కడా రహస్య కెమెరా కనిపించకపోవడంతో ఇ
-
-
-
Khammam Rains: ఖమ్మం ఆకేరు వాగులో ఐదుగురు యువకులు గల్లంతు
ఖమ్మం రూరల్ మండల కేంద్రంలో ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిని చూసేందుకు బయల్దేరిన ఐదుగురు వ్యక్తులు మధు, గోపి, బన్నీ, వీరబాబు, మరో గుర్తుతెలియని వ్యక్తి కనిపించ
-
CM Chandrababu: గుడ్లవల్లేరు కాలేజీ ఘటనలో ఎస్ఐ తీరుపై సీఎం చంద్రబాబు సీరియస్
కోడూరుకు చెందిన సబ్-ఇన్స్పెక్టర్ శిరీష భద్రతా విధుల్లో విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఆపదలో ఉన్న విద్య
-
AP-TS Rains: తెలంగాణలో దంచికొటున్న వర్షాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం
తెలంగాణలో దంచికొటున్న వర్షాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడ-కాజీపేట మార్గంలో దాదాపు 24 రైళ్లను నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ట్రాక్పై నీట
-
Paralympics 2024: రుబీనాకు కాంస్యం.. భారత్ ఖాతాలో మరో పతకం
2024 పారిస్ పారాలింపిక్స్ మూడవ రోజు సాయంత్రానికి భారత్కు శుభవార్త అందింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఫైనల్లో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆమె మొ
-
-
Guntur Rains: గుంటూరు జిల్లాలో విషాదం.. కాల్వలో కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం ఉప్పలపాడులో కారు వరద నీటిలో కొట్టుకుపోవడంతో ముగ్గురు వ్యక్తులు మృతిచెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది . రాఘవేంద్ర, సాత్విక్, మాన్విత అన
-
Haryana Elections: హర్యానా ఎన్నికల తేదీ మార్పు, అక్టోబర్ 5న ఓటింగ్
హర్యానాలో ఎన్నికల తేదీలు మరియు ఓట్ల లెక్కింపులో మార్పు జరిగింది. ఎన్నికల సంఘం శనివారం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల తేదీకి ముందు మరియు తరువాత సెలవులు ఉన్నాయని, దీనిని
-
Viral: సొంత తల్లిని దారుణంగా హత్య చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్
సొంత తల్లిని చంపి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి క్షమాపణలు చెప్పాడు. తన తల్లిని హత్య చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో 'నన్ను క్షమించు తల్లీ, నేను నిన్ను చంపాను, నేను న