Vamsi Chowdary Korata
వంశీ కొరట HashtagU తెలుగులో అడ్మిన్ మేనేజర్ గా పని చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, పాలిటిక్స్తోపాటు ఆధ్యాత్మిక, తిరుమల అప్డేట్స్, ఆస్ట్రాలజీ రంగాలకు సంబంధించిన వార్తలను, కథనాలను, స్పెషల్ స్టోరీలు, విలువైన సమాచారాన్ని, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.
Author - HashtagU Telugu
-
లక్నో మ్యాచ్ రద్దు పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆగ్రహం
భారత్ – దక్షిణాఫ్రికా మధ్య లక్నోలో జరగాల్సిన నాలుగో టీ20 మ్యాచ్ దట్టమైన పొగమంచు కారణంగా టాస్ వేయకుండానే రద్దయింది. అంపైర్లు పలుమార్లు పరిశీలించినా ఫలితం లేకపోయింది.
-
జగన్కు షాక్.. టీడీపీలోకి వైసీపీ కీలక నేత
Pulivendula politics : పులివెందులలో వైఎస్సార్సీపీకి షాక్ తగిలింది. వైఎస్ జగన్కు సన్నిహితులైన దంతులూరి కృష్ణ అనుచరుడు, మరికొన్ని కుటుంబాలు టీడీపీలో చేరారు. ఈ సభలో జగన్ను ‘కన్న
-
గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఓటరు పై కాసుల వర్షం
యాదాద్రి భువనగిరి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా మారాయి. చౌటుప్పల్ మండలంలోని కొన్ని గ్రామాల్లో అభ్యర్థులు ఓటర్లకు రూ. 10,000 నుండి రూ. 30,000 వరకు నగదు పంపిణీ చే
-
-
-
2026 నూతన సంవత్సర లో ఇలా దైవ మంత్రాలతో కలిపి చెప్పేయండి!
New Year 2026 : నూతన సంవత్సరం 2026 వేడుకలకు మరెంతో సమయం లేదు. మరికొద్ది రోజుల్లో 2025కు వీడ్కోలు పలికి.. 2026 కొత్త ఏడాదికి Grand Welcome చెప్పేందుకు ప్రపంచమంతా సిద్ధమవుతోంది. 2025 ఏడాది మిగిల్చిన
-
AP లో సచివాలయాల పేరు మార్పు.. చంద్రబాబు సంచలన నిర్ణయం!
AP CM Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్లోని గ్రామ, వార్డు సచివాలయాల పేరు మారనుంది. కొత్త పేరు నామకరణం చేయనున్నారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు స్వయంగా ఈ విషయాన్ని ప్రక
-
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు
Telangana Speaker Dismissed Disqualification Petition On Brs Mlas : పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ స్
-
ఏపీలో బుల్లెట్ రైలు రంగం సిద్ధం.. ట్రాక్ కోసం సాయిల్ టెస్ట్!
Bullet Railway : ఏపీ మీదుగా హైస్పీడ్ బుల్లెట్ రైల్వే లైన్ ఏర్పాటు కోసం కసరత్తు జరుగుతోంది. హైదరాబాద్ – బెంగళూరు మార్గంలో బుల్లెట్ రైలు నడపాలనే ఆలోచనలో కేంద్రం ఉంది. అందులో భాగ
-
-
మెస్సికి ఆదరిపోయే గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ!
Messi: అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీకి అనంత్ అంబానీ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు. వంతారా సందర్శన సందర్భంగా మెస్కీని సర్ప్రైజ్ చేశారు. 1.2 మిలియన్ డాలర్లు విలువైన వాచ్ను కా
-
అలసట వస్తుందా? ఐతే విటమిన్ డి లోపమేనా..జాగ్రత్తలు ఇవే!
Vitamin D3 : బాడీలో విటమిన్ డి3 అవసరమైనంత లేకపోతే దానినే విటమిన్ డి3 లోపం అంటారు. ఈ సమస్య ఉంటే మన బాడీలో చాలా లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలు, పెద్దవారు కాల్షియం సరిగ్గా తీసుకోకప
-
టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్ల చెక్ను అందజేసిన మంత్రి నారా లోకేష్
Sri Charani Rs 2.5 Crore: టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందజేసింది. ప్రపంచకప్లో రాణించిన ఆమెకు రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సాహకం, 500 గజాల ఇంటి స్థలం, గ్