-
రేపు అసెంబ్లీలో శ్రీవారి లడ్డూ కల్తీ పై వాస్తవాలను బయటపెడతా : మంత్రి లోకేశ్
ఈ వ్యవహారంలో బాధ్యులెవరు? కల్తీ నెయ్యి వినియోగం వెనుక ఉన్న అసలు నిజాలేమిటి? అన్న విషయాలను పక్కా ఆధారాలతో ప్రజలకు తెలియజేస్తామని మంత్రి తెలిపారు.
-
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక మలుపు .. ఏపీ పోలీసుల అదుపులో సునీల్ నాయక్
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన పాట్నాలో ఐజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న
-
కల్తీ నెయ్యి వ్యవహారం .. వైఎస్సార్సీపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ద్వారా దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. తిరుమల లడ్డూలో రసాయనాల కల్తీ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ ప్రభు
-
-
-
రాజ్యసభ ఖాళీలపై కాంగ్రెస్లో చర్చలు .. తెలంగాణ నుంచి సభకు వెళ్లేదెవరు ?
ఈ రెండు ఖాళీలకు సంబంధించిన నామినేషన్లు మార్చి 5లోపు దాఖలు చేయాల్సి ఉండటంతో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్టానం కసరత్తు ప్రార
-
జామ వర్సెస్ అవాకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..?.. రెండింటిలో ఏది బెస్ట్..?
100 గ్రాముల జామకాయలో సుమారు 68 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో విటమిన్ C అధికంగా ఉండటంతో పాటు ఫైబర్, ఫోలేట్, పొటాషియం, లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి.
-
నయీం అక్రమాస్తుల కేసులో కొత్త మలుపు.. కోర్టులో ఈడీ ఛార్జిషీట్
మనీలాండరింగ్ ఆరోపణలపై హైదరాబాద్లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం–2002 (PMLA) కింద సమర్పించిన ఈ అభియోగ పత్రాన్ని కో
-
ఒకే రోజులో నాలుగు కొత్త స్టోర్లు: కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ ఘన విస్తరణ
కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ హైదరాబాద్లో ఒకే రోజులో నాలుగు కొత్త స్టోర్లను ప్రారంభించి మరో కీలక మైలురాయిని సాధించింది. నల్లగండ్ల, కూకట్పల్లి, లేక్షోర్ వై జంక్షన్ మ
-
-
జనాభా క్షీణతలో చైనా..పెళ్లిళ్లు లేవు.. పిల్లల్ని కనడం లేదు ..ఎందుకిలా?
యువతను పెళ్లిళ్ల వైపు, పిల్లల్ని కనే దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎన్నో విధానాలు ప్రోత్సాహకాలు ప్రకటించినప్పటికీ ఆశించిన ఫలితాలు మాత్రం కనిపించడం లేదు.
-
నిమ్మకాయ నీరు ఎలా తయారు చేస్తారు?..వీటితో వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
నిమ్మకాయ నీరు కేవలం దాహం తీర్చే పానీయం మాత్రమే కాదు. ఇందులో విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలేట్, పొటాషియం వంటి కీలక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్
-
వనదేవతల కొలువుకు వేళాయె..మేడారంలో ఈ 4 రోజులు ఏ రోజు ఏం జరుగుతుంది?
ప్రధాన పూజారి కక్కె సారయ్య అమ్మవారిని ప్రతినిధించే పసుపు, కుంకుమ భరిణిని తీసుకుని కాలినడకన మేడారం వైపు ప్రయాణం ప్రారంభిస్తారు. ఈ యాత్ర జంపన్నవాగు మీదుగా సమ్మక్క గుడ
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma