-
Prajwal Revanna : జైల్లో లైబ్రరీ క్లర్క్గా ప్రజ్వల్ రేవణ్ణ.. జీతం ఎంతంటే?
జైలు వేతన నిబంధనల ప్రకారం ప్రజ్వల్కు రోజుకు రూ.522 జీతంగా చెల్లించనున్నారు. ప్రతి ఖైదీ సాధారణంగా వారంలో కనీసం మూడు రోజులు, నెలలో 12 రోజులు పని చేయడం తప్పనిసరిగా ఉండే నిబ
-
HPCL : పెట్రోలియం కంపెనీపై పిడుగు.. భారీగా చెలరేగిన మంటలు
ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను నియంత్రించేందుకు శ్రమించాయి. మంటలు ఒక్కసారిగా భారీ ఎత్తున ఎగిసి పడటంతో, పరిసర ప్రాంతాల్లో నివ
-
Japan : జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా రాజీనామా ప్రకటన
అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP) లో పెరుగుతున్న అంతర్గత విభేదాలు, పార్టీ శ్రేణుల్లో నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గ
-
-
-
BRS : ఎర్రవల్లిలో కీలక చర్చలు..భవిష్యత్ వ్యూహంపై కేసీఆర్, హరీష్ రావు మంతనాలు
ఇది ఆ పార్టీ ఆవిష్కరించబోయే భవిష్యత్ మార్గసూచిపై ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశం ఫామ్ హౌస్ మూడవ అంతస్తులో దాదాపు రెండు గంటలపాటు సాగినట్లు విశ్వసనీయ వర్గాలు
-
Kharge : ఈసీ పదేళ్లుగా ఓటు చోరులకు రక్షణ కల్పిస్తుంది: మల్లికార్జున ఖర్గే ఆరోపణలు
మే 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలంద్ నియోజకవర్గంలో వేలాది ఓట్లను అక్రమంగా తొలగించేందుకు కొన్ని గోప్యమైన శక్తులు ప్రయత్నించాయని తెలిపారు. కాంగ్రెస్
-
BJP MPs workshop : మరోసారి తన నిరాడంబరతను చాటుకున్న ప్రధాని మోడీ
దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే కీలకమైన జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) సంస్కరణలపై ఈ సమావేశం జరిగిన సందర్భంలో, మోడీ తనను ఓ సాధారణ ఎంపీలా చూపించడంలో ఆసక్తికరమైన సందేశాన్న
-
Telengana : ఒవైసీకి థాంక్స్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఎందుకో తెలుసా?
ఆదివారం ఓ ప్రకటనలో ఒవైసీ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి చేసిన విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. హైదరాబాదీ అయిన జస్టిస్ సుదర్
-
-
BRS : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ జోరు..రాష్ట్ర పర్యటనలకు సిద్ధమవుతున్న కేటీఆర్
పార్టీ మళ్లీ ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు ఇది కీలకంగా మారనుంది. అధికారంలో ఉన్నప్పటి గ్లోరీని మళ్లీ సాధించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. ఈ నెల 10, 11 తేదీ
-
Tamil Nadu : తమిళనాడులో అమానుష ఘటన..భూవివాదంతో మహిళను చెట్టుకు కట్టేసి దాడి
పాక్షికంగా ఆమెను వివస్త్రను చేసి తీవ్రంగా అవమానించారు. ఈ అమానుష చర్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంద
-
Indian Railways : దసరా, దీపావళికి స్పెషల్ ట్రైన్స్ .. 122 ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి
మొత్తం 122 ప్రత్యేక రైలు సర్వీసులు సెప్టెంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్ల ద్వారా దక్షిణాది నుంచి ఉత