-
Nara Lokesh : జాతీయ విద్యా విధానానికి లోకేశ్ మద్దతు
మూడు భాషల విధానం విద్యార్థులకు భిన్న భాషలు నేర్చుకునే అవకాశాన్ని ఇస్తుందని చెప్పారు. ఇందులో హిందీని తప్పనిసరి అని ఎక్కడా పేర్కొనలేదు. ఈ విధానం లో హిందీకి బదులుగా విద
-
Bihar : బిహార్ ఎన్నికల..నోటిఫికేషన్ కంటే ముందే హెలికాప్టర్లకు హవా!
ముందస్తు ప్రణాళికలతో పార్టీలు గాలిలో ప్రచారం చేయడానికి రెడీ అయ్యాయి. ఈసారి పోటీ తీవ్రత ఎక్కువగా ఉండటం, గ్రామీణ ప్రాంతాల రోడ్డు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల, ర
-
Trump Tariffs : భారత్పై ట్రంప్ టారిఫ్లు సమంజసం: జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు
యుద్ధాన్ని నడిపిస్తున్న రష్యా నుంచి చమురు వంటి ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్న దేశాలు, అర్థపూర్వకంగా ఆ యుద్ధానికి వాణిజ్యంగా సహకరిస్తున్నట్టేనని. అలాంటి దేశాలపై పన్
-
-
-
Dussehra Holidays : తెలంగాణలో దసరా సెలవులు ఎప్పటి నుంచంటే?
అధికారికంగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, పాఠశాలలకు సెప్టెంబర్ 21 (ఆదివారం) నుండి అక్టోబర్ 3 (శుక్రవారం) వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. అదే విధంగా, జూనియర్ కళాశాలలక
-
Great Nicobar Project : గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్..పర్యావరణాన్ని నాశనం చేసే ప్రణాళిక: సోనియా గాంధీ
ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో ఆమె రాసిన వ్యాసం ప్రస్తుతం జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. సోనియా గాంధీ ఈ ప్రాజెక్టును ఒక "పెద్ద పర్యావరణ విపత్తు"గా అభివర్ణించారు.
-
Sudarshan Reddy : ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధం.. రేపు కీలక ఓటింగ్..!
ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎన్డీఏ అభ్యర్థి, మహారాష్ట్ర గవర్నర్ సీ.పి. రాధాకృష్ణన్ మరియు ఇండియా బ్లాక్ ఉమ్మడి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ. సుదర్
-
Fertilizer shortage : ఎరువుల విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోంది: పొన్నం ప్రభాకర్
కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని వివక్షతతో చూడడమే కాకుండా, ఎరువుల సరఫరాలో చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఎరువుల తయారీ మరియు సరఫరాపై పూర్తి ఆధిపత్య
-
-
Venezuela : కరేబియన్లో ఉద్రిక్త వాతావరణం: వెనుజువెలా ఆక్రమణకు అమెరికా సిద్ధం..!
ఈ విధంగా మోహరింపుతో ఎప్పుడైనా వెనుజువెలాపై ప్రత్యక్ష దాడి జరుగవచ్చనే ఆందోళనలు అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్నాయి. గతంలో తన హయాంలో ఏడు యుద్ధాలు ఆపానని గొప్పగా చెప్పుక
-
Congress : 15న కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ : మహేష్ కుమార్ గౌడ్
ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ నిర్వహించనున్నట్టు మహేశ్కుమార్ గౌడ్ ప్రకటించారు. ఈ సభలో బీసీల సాధికారత, వారి రాజకీయ భాగస్వామ్యం గురించి పలు
-
Prajwal Revanna : జైల్లో లైబ్రరీ క్లర్క్గా ప్రజ్వల్ రేవణ్ణ.. జీతం ఎంతంటే?
జైలు వేతన నిబంధనల ప్రకారం ప్రజ్వల్కు రోజుకు రూ.522 జీతంగా చెల్లించనున్నారు. ప్రతి ఖైదీ సాధారణంగా వారంలో కనీసం మూడు రోజులు, నెలలో 12 రోజులు పని చేయడం తప్పనిసరిగా ఉండే నిబ
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma