-
వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి?..రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి?!
ఈ పవిత్ర తిథి మార్గశిర మాస శుక్ల పక్ష ఏకాదశి నాడు వస్తుంది. ఈ రోజునే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, భక్తులకు మోక్ష మార్గం సులభమవుతుందని శాస్త్రాలు చెబుతాయి. అందుకే మ
-
రోజూ పరగడుపున జీలకర్ర నీళ్ళు తాగితే మీ శరీరంలో జరిగే అద్భుతాలు తెలుసా?
ముఖ్యంగా జీలకర్ర నీటిని ఉదయం పూట తాగితే శరీరానికి ఎన్నో లాభాలు చేకూరుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పోషకాలతో నిండిన జీలకర్ర నీరు రోజువారీ జీవనశైలిలో భాగం చేస
-
ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చాను: సీఎం చంద్రబాబు
తన జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, అనేక మంది తనను ఐఏఎస్ అధికారి కావాలని సూచించినప్పటికీ, ప్రజలకు నేరుగా సేవ చేయాలనే తపనతో రాజకీయాలను ఎంచుకున్నానని వెల్లడించారు.
-
-
-
2026లో ఏపీ–తెలంగాణ బ్యాంక్ సెలవుల వివరాలు ఇవే..
ప్రతిసారి కొత్త సంవత్సరం మొదలవుతుందంటే ఉద్యోగులు, వ్యాపారులు, బ్యాంకు వినియోగదారులు ముందుగా తెలుసుకోవాల్సిన అంశాల్లో బ్యాంక్ సెలవుల జాబితా ఒకటి. ఈ నేపథ్యంలో రిజర్వ
-
పాకిస్థాన్లో మేధో వలస సంక్షోభం: దేశ భవిష్యత్తును ఖాళీ చేస్తోన్న చదువుకున్న యువత
దేశంలో దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులు, ఎడతెరిపిలేని రాజకీయ గందరగోళం, రేపటి మీద నమ్మకం కోల్పోవడం వంటి కారణాలు చదువుకున్న యువతను విదేశాల బాట పట్టిస్తున్నాయి. ఒకప్పుడ
-
మీకు చలి ఎక్కువగా అనిపిస్తోందా?.. ఈ ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు!
ఇది సాధారణ సమస్యగా భావించినా, నిపుణుల మాటల్లో ఇది శరీరంలో జరుగుతున్న కొన్ని అంతర్గత మార్పులకు సంకేతంగా ఉండొచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా రక్త ప్రసరణ, జీవనశైలి, పోషక లో
-
గుడికి వెళ్లి వచ్చిన వెంటనే కాళ్లు, చేతులు కడగకూడదా?.. అలా చేస్తే ఏమవుతుంది?!
కొందరు పండితులు గుడికి వెళ్లి వచ్చిన వెంటనే చేతులు, కాళ్లు కడగకూడదని సూచిస్తున్నారు. అలా చేస్తే ఆలయంలో పొందిన దైవిక శక్తి, పాజిటివ్ వైబ్రేషన్స్ తగ్గిపోతాయని వారి అభి
-
-
ఎర్రబియ్యం ప్రత్యేకత ఏమిటి?..ఆహారంలో ఎర్రబియ్యం ఎలా ఉపయోగించాలి?
అయితే సాధారణ తెల్ల బియ్యమే కాకుండా, పోషకాలతో నిండిన అనేక రకాల బియ్యాలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగినది ఎర్రబియ్యం (రెడ్ రైస్). ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగ
-
నూతన సంవత్సరం వేడుకలపై పోలీస్ కమిషనర్ సజ్జనార్ కఠిన నిబంధనలు..
పబ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు తప్పనిసరిగా రాత్రి 1 గంటకే మూసివేయాలని, ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే సంబంధిత సంస్థల లైసెన్సులు రద్దు చేస్తామని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ స
-
టాటా స్టీల్ పై రూ.14 వేల కోట్లకు ఎన్జీవో దావా
నెదర్లాండ్స్లోని ఓ స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో) కంపెనీ కార్యకలాపాల కారణంగా స్థానిక ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతోందని, పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతోందని ఆరోపి
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma