-
పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్
అధికారంలోకి వచ్చామనే అహంకారం వద్దని పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.
-
కాకరకాయ జ్యూస్ ప్రయోజనాలు..ఈ 2 వ్యాధులకు దివ్యౌషధమే..!
కాకరకాయలో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, విటమిన్ C, బీటా-కెరోటిన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో విషపదార్థాలను బయటకు పంపడంలో, యూరిక్ యాసిడ్ స్థాయిలను
-
హైదరాబాద్లో గ్లోబల్ కాపబిలిటీ సెంటర్ ప్రారంభం
ఈ ఆధునిక కేంద్రం వెస్ట్రన్ యూనియన్ డిజిటల్ పరివర్తన ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయడమే కాకుండా AI ఆధారిత ఆవిష్కరణలు ప్లాట్ఫాం ఆపరేటింగ్ మోడల్ మరియు ఇంజనీరింగ్ ఎక్సలె
-
-
-
భారత్–ఈయూ వాణిజ్య ఒప్పందంపై అమెరికా అసంతృప్తి
రష్యాపై ఆంక్షలు విధిస్తూ ఒక వైపు రాజకీయంగా కఠిన వైఖరి ప్రదర్శిస్తున్న యూరోపియన్ దేశాలు మరోవైపు అదే రష్యన్ చమురుతో తయారైన ఉత్పత్తులను వినియోగిస్తున్నాయన్న అంశాన్ని
-
మెస్సే మ్యూనిచెన్ ఇండియాతో కలిసి బెంగళూరులో హార్టీకనెక్ట్ ఇండియా ఎక్స్పో 2026
ప్రారంభంలో ఉద్యానవన రంగంపై ప్రధానంగా దృష్టి పెట్టిన ఈ ఎక్స్పో ఇప్పుడు తన పరిధిని విస్తరించి విస్తృత వ్యవసాయ రంగాన్ని సమగ్రంగా ప్రతిబింబించే వేదికగా మారుతోంది.
-
చిన్న వయసులోనే జుట్టు ఊడిపోతుందా?.. ఈ టిప్స్ పాటిస్తే సమస్యలకు చెక్..!
మారిన జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు ఇవన్నీ జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. అయితే మంచి విషయం ఏమిటంటే కొన్ని సులభమైన ఇం
-
ఋతువులతో రంగులు మారే వినాయకుని ఆలయం..ఎక్కడుందో తెలుసా?
ఇక్కడి వినాయక విగ్రహం కాలానుగుణంగా రంగులు మారుతూ కనిపించడం విశేషం. ఉత్తరాయణ కాలంలో విగ్రహం నలుపు రంగులో దర్శనమిస్తే దక్షిణాయన సమయంలో తెలుపు వర్ణంలో మెరుస్తోంది.
-
-
ఆరోగ్యానికి శక్తినిచ్చే మొలకలు: రోజూ తీసుకుంటే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!
జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు చర్మం నుంచి జుట్టు ఆరోగ్యం వరకు మొలకలు అందించే లాభాలు విస్తృతంగా ఉంటాయి. అందుకే పోషకాహార నిపుణులు కూడా వీటిని నిత్యాహారంలో చేర
-
సీఎం విదేశీ పర్యటనపై తప్పుడు ప్రచారానికి తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ స్పష్టీకరణ
అధికారిక విదేశీ పర్యటన పేరుతో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వ్యక్తిగతంగా వెళ్లారని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది. ‘తెలంగాణ ముఖ్యమంత్రి విదేశీ పర
-
భారత్–యూరోపియన్ యూనియన్ ఒప్పందం: లగ్జరీ కార్లపై 40 శాతానికి టారిఫ్లు..!
ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ నుంచి భారత్కు దిగుమతి అయ్యే ఖరీదైన కార్లపై సుమారు 110 శాతం వరకు సుంకాలు ఉన్నాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం ఈ టారిఫ్లను దశలవారీగా 40 శాతానికి
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma