-
టీటీపీ సంచలన ప్రకటన: పాక్ భద్రతకు కొత్త ముప్పుగా మారుతున్న ఉగ్రవాద వ్యూహాలు
2026 నాటికి ఈ వైమానిక దళాన్ని సిద్ధం చేస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో ప్రభుత్వ వర్గాలు అప్రమత్తమయ్యాయి.
-
చలికాలంలో గ్యాస్ గీజర్ వాడుతున్నారా?..ఈ విషయాలను తెలుసుకోండి!
మూసి ఉన్న బాత్రూంలలో గీజర్ వాడటం, సరైన వెంటిలేషన్ లేకపోవడం, పాత పరికరాలను అలాగే కొనసాగించడం వంటి అంశాలు ప్రమాదాన్ని మరింత పెంచుతున్నాయి. అందుకే చలికాలంలో గీజర్ వాడేట
-
దత్తాత్రేయునికి 3 తలలు, 6 చేతులు ఎందుకు ఉంటాయో తెలుసా.?
అత్రి మహర్షి, పతివ్రతా శిరోమణి అనసూయ దేవిల పుత్రుడిగా జన్మించిన దత్తుడు, లోకానికి జ్ఞానమార్గాన్ని బోధించేందుకు అవతరించిన మహాత్ముడిగా భావిస్తారు.
-
-
-
పచ్చి ఉల్లిపాయలను భోజనంతో తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందామా?
ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తరచూ జలుబు, దగ్గు, అలర్జీ సమస్యలతో బాధపడేవారికి పచ్చి ఉల్లిపాయలు ఉపయోగకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నార
-
అమరావతిలో మరో కీలక అధ్యాయం.. హైకోర్టు శాశ్వత భవన పనులకు శ్రీకారం
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి స్పష్టం చేశారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే దిశ
-
2025లో అత్యధికంగా అమ్ముడైన కారు ఏదో తెలుసా?
మారుతీ సుజుకీ డిజైర్ ఈ ఏడాది (జనవరి–నవంబర్) దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచి, ఆటో రంగంలో కొత్త చరిత్రను సృష్టించింది. ఎస్యూవీలు ఆధిపత్యం చెలాయిస్తున్న కాలంల
-
బంగ్లాదేశ్ కోసం.. మీ అందరి కోసం నా దగ్గర ఓ ప్రణాళిక ఉంది: తారిక్ రహమాన్
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్ను మళ్లీ సరైన దారిలో నడిపించే స్పష్టమైన ప్రణాళిక తన వద్ద ఉందని ఆయన ప్రకటించారు. శాంతి, ప్రజాస్వామ్యం, అభివృద్ధి లక
-
-
గుడ్లు క్యాన్సర్కు కారణమవుతాయా? ..FSSAI చేసిన సంచలన ప్రకటన ఏంటి?
కొన్ని బ్రాండ్ల గుడ్లలో క్యాన్సర్కు కారణమయ్యే నిషేధిత యాంటీబయాటిక్ అయిన నైట్రోఫ్యూరాన్ ఆనవాళ్లు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
-
మతం, ధర్మం.. రెండూ ఒకటేనా?..భావనల మధ్య తేడా ఏమిటి?
మతం అనేది ఒక నిర్దిష్ట దైవాన్ని ఆరాధించే విధానం. ఇది పవిత్ర గ్రంథాలు, ఆచారాలు, సంప్రదాయాలు, నమ్మకాల చుట్టూ నిర్మితమై ఉంటుంది. కాలానుగుణంగా మతాలు ఏర్పడ్డాయి, విస్తరించ
-
దేశం మెచ్చిన నాయకత్వానికి చిరస్థాయి గౌరవం : సీఎం చంద్రబాబు
వాజ్పేయీ నాయకత్వం దేశ చరిత్రను మలుపుతిప్పిందని, రాజకీయాల్లో విభేదాల మధ్య కూడా సమన్వయాన్ని సాధించిన గొప్ప నాయకుడిగా ఆయన గుర్తుండిపోతారని చంద్రబాబు చెప్పారు.
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma