-
AP : దేవాదాయ శాఖలో వివాదం..అసిస్టెంట్ కమిషనర్ పై వేటుకు రంగం సిద్ధం!
గత నెల 16న దేవాదాయ శాఖ కమిషనర్ కె. శాంతికి షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ నోటీసుకు ఆమె ఇటీవలే సమాధానమిచ్చారు. అయితే, ఆమె సమర్పించిన వివరణలు శాఖను తృప్తిపరచలే
-
Shashi Tharoor : సుంకాల యుద్ధం ఆపండి.. ట్రంప్కు శశిథరూర్ హెచ్చరిక
ఇప్పుడు అదే పరిస్థితి భారత్ విషయంలో తలెత్తకుండా చూసుకోవాలి. భారత్ను దూరం చేయడం అమెరికాకు భవిష్యత్తులో చేటు చేస్తుంది అని థరూర్ హెచ్చరించారు. అమెరికా ఇటీవల భారత్ ద
-
Red Color Radish : ఆరోగ్య రహస్యాల పూట..ఎరుపు ముల్లంగి ఆరోగ్యానికి ఎనలేని మేలు చేస్తుందని మీకు తెలుసా?
ఇదే అంశం ఎరుపు ముల్లంగికి కూడా వర్తిస్తుంది. ఇందులో ఆంథోసయనిన్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ ముప్పు నుండి రక్షిస్
-
-
-
Droupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త కారుపై జీఎస్టీ ఎత్తివేత.. ఎందుకంటే?
ఈ కార్ ధర సుమారు రూ.3.66 కోట్లు కాగా, అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసే కారుపై సాధారణంగా విధించే 28 శాతం ఐజీఎస్టీతో పాటు, కస్టమ్స్ సుంకాలు మరియు కాంపెన్సేషన్ సెస్సును
-
Ganesh : రాయదుర్గంలో భారీ ధర పలికిన గణేశ్ లడ్డూ
ఇటీవల రాయదుర్గంలోని మైహోమ్ భుజా అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన కార్యక్రమానికి ముందు, అక్కడి గణేశుడికి సమర్పించిన ప్రసాద లడ్డూ ఏకంగా రూ. 51,77,777కు వేలం పా
-
AP Cabinet : యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం..ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య సేవలు
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా అందించే దిశగా ప్రభుత్వం దీన్ని అమలు చేయనుంది. ఈ కొత్త ఆరోగ్య విధానాన్ని ఆయుష్మాన్ భారత్–ఎన్టీఆర్ వైద్యసేవ పథకం ఆధారంగా రూ
-
Viral Video : పాఠశాలలో టీచర్ నిర్వాకం..మద్యం మత్తులో క్లాస్ రూంలోనే నిద్ర
సుకుత్పల్లి గ్రామంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో (AHS) SGTగా పనిచేస్తున్న జే. విలాస్ అనే ఉపాధ్యాయుడు ఇటీవల మద్యం సేవించి పాఠశాలకు హాజరైనట్లు తెలుస్తోంది. క్లాస్ గదిలో విద్యార
-
-
Vijayawada : విజయవాడ, బెంగళూరు విమానానికి తప్పిన పెను ప్రమాదం
విమానంలో సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం రన్వేపై నుంచి గాల్లోకి లేవగానే ఒక్కసారిగా ఓ పెద్ద పక్షి విమాన రెక్కను బలంగా ఢీకొంది. ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో విమా
-
Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !
పండుగలు ఎలా జరుపుకోవాలో చెప్పడానికి మీరెవరు? అంటూ పోలీస్ కమిషనర్, డీజీపీని ఆయన కఠినంగా ప్రశ్నించారు.
-
Flood : ఢిల్లీలో వరద విలయం.. డేంజర్ మార్క్ దాటి ప్రవహిస్తున్న యమున
మయూర్ విహార్ ఫేజ్-1 ప్రాంతం పూర్తిగా జలమయంగా మారిపోయింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, గురువారం ఉదయం 7 గంటల సమయంలో పాత రైల్వే బ్రిడ్జి ప్రాంతంలో యమునా నది న