-
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు
మార్చి 16 నుంచి మార్చి 30వ తేదీ వరకు సమావేశాలు జరపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినె
-
తెలంగాణలో మూడు కొత్త శాఖలను ప్రారంభిన ఎస్బీఐ లైఫ్
ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ తెలంగాణలో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. భూపాలపల్లి, ఖమ్మం, నాగర్కర్నూల్ జిల్లాల్లో మూడు కొత్త శాఖలను ప్రారంభించడం ద్వారా సంస్థ రాష
-
తన పేరుతో ఏర్పడిన సంస్థలపై కేటీఆర్ స్పష్టీకరణ
ముఖ్యంగా తెలంగాణలో ‘కేటీఆర్ సేవా సమితి’, ‘కేటీఆర్ సేన’ పేర్లతో కొన్ని సంఘాలు పని చేస్తున్నట్టు తెలిసిందని అయితే వాటికి తనతో ఎలాంటి సంబంధం లేదని ఆయన వెల్లడించారు.
-
-
-
తిరుమల కోసం స్వర్ణ దేవాలయం తరహా ప్రత్యేక చట్టం? .. యోచనలో ఏపీ ప్రభుత్వ
అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం తరహాలో చట్టబద్ధ వ్యవస్థను తీసుకురావాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఆలయ పరిపాలన, ఆచార వ్యవహారాలు, భద్రతా అంశాలను మరింత క్రమబ
-
ఈ ఎన్నికలో నాకు , స్టాలిన్కు మధ్య యుద్ధమే : విజయ్
రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఢిల్లీ రాజకీయాలకు సంబంధించినవి కావని అవి పూర్తిగా రాష్ట్రంలోని అవినీతి, పాలన, ప్రజా సమస్యలపై జరుగుతున్న పోరాటమని స్పష్టం చేశారు.
-
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు సర్వం సిద్ధం : బోర్డు సెక్రటరీ కీలక సూచనలు ఇవే.. !
ఈ సంవత్సరం పరీక్షలు ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించబోతున్నట్టు ఇంటర్ బోర్డు సెక్రటరీ, ఐఏఎస్ అధికారి కృష్ణాదిత్య వెల్లడించారు.
-
కల్తీ పాల ఘటన .. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు : సీఎం చంద్రబాబు
మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటిస్తూ.. ప్రభుత్వం తరఫున ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్ర
-
-
27 ఏళ్ల తర్వాత రేపే తొలిసారి .. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జాతీయ సదస్సు
గమనించదగిన విషయం ఏమిటంటే ఇలాంటి జాతీయ స్థాయి సమావేశం 27 సంవత్సరాల తర్వాత రాబోతున్నది. చివరిసారిగా ఈ సమావేశం 1999లో జరిగింది.
-
ఇరాన్లో ఉద్రిక్తతలు .. భారతీయులు తక్షణమే దేశం విడిచి రావాలి : ఎంబసీ హెచ్చరిక
ఇరాన్లోని భారతీయ పౌరుల కోసం భారత ప్రభుత్వం, భారత ఎంబసీ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. తక్షణమే దేశాన్ని విడిచిపోవాలని సూచిస్తూ పౌరులను అప్రమత్తంగా ఉండమని సూచించి
-
సుప్రీంకోర్టు తీర్పు ఎఫెక్ట్.. రేపటి నుంచి ట్రంప్ ప్రతీకార సుంకాలు బంద్
సుప్రీంకోర్టు తేల్చిన తీర్పుతో అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారుల ప్రకటన ప్రకారం రేపటి నుండి ఈ టారిఫ్లు నిలిపివేయబడతాయి.
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma