-
Karnataka : గుమస్తాకు కళ్లు చెదిరే ఆస్తులు..24 ఇళ్లు, 30 కోట్ల ఆస్తులు..షాక్ తిన్న అధికారులు
ఈ తనిఖీల్లో అద్భుతమైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. ఆయన పేరుపై, కుటుంబ సభ్యుల పేర్లపై మొత్తం 24 ఇళ్లు, 40 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఇ
-
Rahul Gandhi : ఓట్ల చౌర్యమంటూ రాహుల్ గాంధీ ఆరోపణలు.. ఖండించిన ఈసీ
ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీకి (BJP) అనుకూలంగా వ్యవహరిస్తోందంటూ ఆయన ఘాటుగా విమర్శించారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, లోక్సభ ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున ఓట్ల చౌర్యం జరిగ
-
jammu and kashmir : పహల్గామ్ ఉగ్రదాడి.. 100 రోజుల్లో 12 మంది ఉగ్రవాదులు హతం
ఈ దాడి జరిగిన నాటినుంచి ఇప్పటివరకు 100 రోజుల కాలంలో మొత్తం 12 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిలో ఆరుగురు పాకిస్థాన్కు చెందినవారిగా గుర్తించారు. మిగిల
-
-
-
Friendship Day 2025 : స్నేహితుల దినోత్సవం ఎలా సెలబ్రేట్ చేయాలి..?మరి ఈ ఏడాది ఇది ఏ రోజు వచ్చిందంటే..
2025 సంవత్సరంలో స్నేహితుల దినోత్సవం ఆగస్టు 3వ తేదీ ఆదివారం రోజున వస్తోంది. భారతదేశంలో ఆగస్టు నెలలోని మొదటి ఆదివారం రోజునే ఫ్రెండ్షిప్ డేగా జరుపుకునే ఆనవాయితీ ఉంది. అయి
-
Vice President : ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల.. రేసులో ప్రముఖ నేతలు..!
ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఆగస్టు 7న అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 21, నామినేషన్ల పరిశీలన ఆగస్టు 22న జరుగుతుంది. న
-
Protein : మీరు తగినంత ప్రోటీన్ పొందుతున్నారా?.. ప్రొటీన్ అందకపోతే శరీరంలో వచ్చే మార్పులు ఇవే!
శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందకపోతే, కండరాల కణజాలాన్ని శరీరమే విరగదీసి అవసరమైన అమైనో ఆమ్లాలను పొందేందుకు ప్రయత్నిస్తుంది. దీని వలన కండరాలు బలహీనపడటం, అలసట ఎక్కువ కా
-
Bihar : బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ సన్నాహాలు.. ఓటరు ముసాయిదా జాబితా విడుదల
ఈ క్రమంలో ముసాయిదా ఓటరు జాబితాను ఈసీ శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. ఈ ముసాయిదా జాబితా అనేక ముఖ్యమైన అంశాలను కలిగి ఉంది. ఇప్పటివరకు నమోదైన ఓటర్ల వివరాలతో పాటు, ఇ
-
-
Chandrababu : వారికి త్వరలోనే నామినేటెడ్ పదవులు : సీఎం చంద్రబాబు
పార్టీకి సేవ చేసినవారికి న్యాయం చేయడమే తన ధ్యేయమని పేర్కొన్న చంద్రబాబు పదవులు మేము కేవలం పేరు కోసమే ఇవ్వం. కష్టపడి పనిచేసిన వారే అర్హులు అని అన్నారు. త్వరలో నామినేటెడ
-
Uttarakhand : వైద్య నిర్లక్ష్యంతో ఏడాది పసివాడి మరణం..ఐదు ఆసుపత్రులు, రెండు రోజుల ప్రయాణం, చివరకు విషాదాంతం
శివాంష్ తండ్రి, ఆర్మీ అధికారి అయిన దినేష్ చంద్ర జోషి ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్నారు. జూలై 10న చిన్న శివాంష్కు వాంతులు, డీహైడ్రేషన్ ల
-
Revanth Reddy : తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్రెడ్డికి ఊరట
బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు, నాంపల్లి స్పెషల్ కోర్టులో ఒక ఫిర్యాదు పిటిషన్ దాఖలు చేశారు. రిజర్వేషన్ల వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన వ్యాఖ్యలు కొన్ని వర్గాలను