-
PM Modi : భారత్ ప్రపంచ హబ్గా మారుతుంది: ప్రధాని మోడీ
ఇదే వేదికపై, హైబ్రిడ్ వాహనాలకు అవసరమైన బ్యాటరీ ఎలక్ట్రోడ్లను భారత్లోనే ఉత్పత్తి చేసే ప్రక్రియను కూడా ఆయన ప్రారంభించడం విశేషం. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోడీ క
-
AP : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు… 12 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు
ఈరోజుతో వారి ప్రస్తుత రిమాండ్ గడువు ముగియడంతో నిందితులను కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం, తదుపరి విచారణ వరకూ రిమాండ్ పొడిగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ద
-
Telangana : ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు!
ఈ సమావేశాల్లో ముఖ్యంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలో రూపొందించిన కమిషన్ నివేదికను అధికార కాంగ్రెస్ ప్రభుత్వం సభలో ప్రవేశపెట
-
-
-
Anil Chauhan : ‘సుదర్శన చక్రం’..భారత రక్షణ వ్యవస్థలో మరో విప్లవాత్మక అడుగు
ఈ రక్షణ వ్యవస్థ ముఖ్యంగా దేశంలోని వ్యూహాత్మక, పౌర, మరియు జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలను శత్రు దాడుల నుంచి రక్షించేందుకు రూపొందించబడుతుంది. ప్రధానంగా డ్రోన్లు, క్
-
Apple Store : భారత్లో యాపిల్ నాలుగో స్టోర్.. ఎక్కడో తెలుసా?
పుణెలోని ప్రఖ్యాత కొరెగావ్ పార్క్ ప్రాంతంలో ఈ స్టోర్ను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన తొలి అధికారిక చిత్రాన్ని కూడా యాపిల్ విడుదల చేసింది. బెంగళూరులో ఉన్న యాప
-
BRS : కోదండరాంపై సీఎం రేవంత్ రెడ్డిది మొసలి కన్నీరు : దాసోజు శ్రవణ్
నిజంగా కోదండరాంపై అభిమానం ఉంటే, వెంటనే సీఎం పదవి ఆయన్నే అప్పగించాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. రెవంత్ రెడ్డికి నాయకత్వ లక్షణాలు లేవని, ఆయన కన్నా కోదండరాం అన్ని విధాలా ఉత
-
Arvind Kejriwal : అవినీతిపరులను ప్రోత్సహించే నేతలు రాజీనామా చేయరా?: అమిత్ షాకు కౌంటర్
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులను పార్టీల్లో చేర్చుకొని మంత్రి పదవులు కట్టబెట్టే నాయకులే అసలు తమ పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి లేదనా? అంటూ నిప్పులు చెర
-
-
Trump-China : చైనా పోటీ పడితే వినాశనం తప్పదు : ట్రంప్ వార్నింగ్
వాణిజ్య పోరులో చైనాకొన్ని కార్డులు ఉండొచ్చు. కానీ మా దగ్గర ఉన్నవి వాటికంటే ఎంతో శక్తివంతమైనవి. నేను ఈ కార్డులతో ఆడాలనుకోవడం లేదు ఎందుకంటే నేను ఆ పని చేస్తే చైనా పూర్త
-
ED Raids : ఆప్ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఇంట్లో ఈడీ సోదాలు
ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అప్పట్లో సుమారు ₹5,590 కోట్లతో 24 కొత్త ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. ముఖ్యంగా ఐసీయూ ఆధారిత హాస్పిటల్స్ను కేవలం ఆరు నెలల్లో పూర్త
-
Ragulu : రాగులతో కలిగే లాభాలు ఏమిటి..? రోజుకు ఎంత మోతాదులో తీసుకోవాలి?
రాగుల్లో క్యాల్షియం, ఐరన్, ఫైబర్, మెగ్నిషియం, పాలిఫినాల్స్ వంటి పుష్కలమైన పోషకాలుండటం వల్ల అవి ఆరోగ్యానికి అనేక మేలు చేస్తాయి. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి రాగులు అమితం
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma