-
AP DSC 2025 : ఏపీ మెగా డీఎస్సీ అభ్యర్ధులకు కీలక అప్డేట్..ఫలితాలు ఎప్పుడంటే..?
విద్యాశాఖ తాజా నిర్ణయం ప్రకారం, డీఎస్సీ 2024 ఫలితాలను ఆగస్ట్ 15వ తేదీ లోగా విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం, మార్కుల నార్మలైజేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అన్
-
US : అమెరికాలో తెలుగు యువకుడు జైలులో ఆత్మహత్య
సుమారు పదేళ్ల క్రితం సాయికుమార్ ఉద్యోగ వేత్తగా అమెరికా వెళ్లాడు. అతడు ఒక్లహామా రాష్ట్రంలోని ఎడ్మండ్ నగరంలో భార్యతో కలిసి నివసించేవాడు. స్థానికంగా సాఫ్ట్వేర్ రంగం
-
FASTag : ఆగస్టు 15 నుంచి ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ప్రారంభం.. ప్రయోజనాలు, ధర పూర్తి వివరాలు ఇవిగో..!
టోల్ ఫీజు లావాదేవీలను మరింత సులభతరం చేయడానికి కేంద్రం తీసుకొచ్చిన ఈ యాన్యువల్ పాస్ ద్వారా ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్లు కలిగిన వాహనదారులు ఏడాది పాటు టోల్ ఛార్జీ
-
-
-
Happy Friendship Day : స్నేహితుల దినోత్సవం సందర్భంగా శ్రీకృష్ణుడు – సుదాముడి స్నేహగాథ తెలుసుకోవాలంతా!
స్నేహ దినోత్సవం సందర్భంగా ఈ అమర మైత్రి కథను గుర్తుచేసుకోవడం తగిన విధమే. శ్రీకృష్ణుడు, సుదాముడు ఇద్దరూ బాల్యంలో గురుకులంలో కలిసి విద్యాభ్యాసం చేశారు. ఇద్దరి మధ్య బలమై
-
Amarnath Yatra : అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక విరామం
యాత్రికుల భద్రతే ప్రధాన ప్రాముఖ్యతని స్పష్టం చేశారు. ప్రస్తుతం పహల్గాం, బల్తాల్ మార్గాల్లో భక్తులను అనుమతించడం లేదని తెలిపారు. భారీ వర్షాల కారణంగా రహదారులు దెబ్బతిన
-
Garuda Purana : స్వర్గం.. నరకం ఉంటాయా?.. మోక్షం ఉంటుందా? ..విజ్ఞానానికి సవాలుగా మారిన పురాతన రహస్యం!
ఈ యాత్రలో ఆత్మ ముళ్ళతో నిండి ఉన్న మార్గాలు, అగ్నినదులు, బురదతొ మండే ప్రాంతాలు, చీకటి గుహలు వంటి భయంకర మార్గాల గుండా వెళుతుంది. గరుడ పురాణం ప్రకారం, ఈ ప్రక్రియ ద్వారా ఆత్
-
Tasty Pickles : ఇంట్లోనే రుచికరమైన ఊరగాయలు తయారుచేసుకోవడంలో కొత్త ట్రెండ్..ఆరోగ్యానికి ఎన్ని లాభాలో!
ముందుగా ముల్లంగిని సన్నని ముక్కలుగా కోసుకోవాలి. ప్రతి ముక్కను సమానంగా పాకేలా ఉప్పు, పసుపు, కారం, ఆవాల నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మూడు రోజుల పాటు ఎండలో ఉంచితే మ
-
-
Herbal Tea Benefits : హెర్బల్ ‘టీ’తో ఎన్నో ప్రయోజనాలు.. చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చు!
వీటిలో కమోమిల్ టీ (Chamomile Tea) ప్రాధాన్యత గలదిగా గుర్తించబడుతోంది. కమోమిల్ అనే మొక్క పూల నుండి తయారయ్యే ఈ టీని మార్కెట్లో పొడి రూపంలో పొందవచ్చు. ఇవి గడ్డి చామంతి పువ్వులను
-
Prajwal Revanna : తక్కువ శిక్ష వేయండి.. కోర్టులో కన్నీరుమున్నీరైన ప్రజ్వల్ రేవణ్ణ
బెంగళూరులోని ప్రజాప్రతినిధుల నేరాలు విచారించే ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు మధ్యాహ్నం 2.45 గంటలకు శిక్ష ఖరారు చేయనుంది. తీర్పు ప్రకటించే ముందు, కోర్టులో న్యాయమూర్తిని వ
-
PM Modi : ట్రంప్ వ్యాఖ్యలపై మోడీ స్పందన..భారత్ ‘డెడ్ ఎకానమీ’ కాదు..మూడో అతిపెద్ద ఆర్థిక శక్తి
భారత్ ప్రస్తుతం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నదని, ఆ మార్గంలో వేగంగా సాగుతోందని మోడీ స్పష్టంగా చెప్పారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రధాని న