-
Chandrababu : రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగంలో నిలకడలేని పరిస్థితులపై ప్రత్యక్షంగా విన్న ముఖ్యమంత్రి వెంటనే స్పందిస్తూ సంబంధిత అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశిం
-
Land scam case : రాబర్ట్ వాద్రాకు ఎదురుదెబ్బ.. ఢిల్లీ కోర్టు నోటీసులు
ఈ మనీలాండరింగ్ కేసు దర్యాప్తును నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా ఈ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్ను కోర్టులో దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్ను కోర్
-
PM Kisan : పీఎం కిసాన్ నిధుల విడుదల.. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి!
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ నిధులను విడుదల చేశారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ
-
-
-
Flipkart : ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ సేల్లో టాబ్లెట్లపై అద్భుతమైన ఆఫర్లు..మీకు సరైనది ఎంచుకోండి!
ఈ టాబ్లెట్లో స్నాప్డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్, 11.2 అంగుళాల డిస్ప్లే, 256 GB స్టోరేజ్ లభిస్తున్నాయి. హై-ఎండ్ యూజర్లకు ఇది మంచి ఎంపికగా నిలుస్తుంది.
-
Environmental protection : జాగ్రత్తలు తీసుకోకపోతే హిమాచల్ ప్రదేశ్ అదృశ్యం కావొచ్చు : సుప్రీంకోర్టు హెచ్చరిక
వాతావరణ మార్పులు రోజు రోజుకు ముప్పు మోపుతున్నాయి. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్ తరాలకు హిమాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రం పటములో ఉండకపోవచ్చు అంటూ కోర్టు తీ
-
Tesla : టెస్లాకు షాక్.. రూ.2,100 కోట్ల భారీ జరిమానా విధించిన ఫ్లోరిడా కోర్టు
ప్రమాదానికి టెస్లా ఆటో పైలట్ వ్యవస్థలో ఉన్న లోపం ఒక ప్రధాన కారణమని కోర్టు గుర్తించింది. దీంతో మొత్తం 329 మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని బాధితులకు ఇవ్వాలని తీర్పు వెలు
-
BJP : బీజేపీ నూతన అధ్యక్షుడి ఎంపిక మరింత ఆలస్యం..ఎందుకంటే!
ఇటీవల ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉప రాష్ట్రపతి ఎన్నికలు సెప్టెంబరు 9న జరగనున్నాయి. ఈ ఎన్నికల అనంతరం మాత్రమే బీజేపీ అధ్యక
-
-
Chandrababu : అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనున్నసీఎం ..రైతులతో ముఖాముఖి, కార్యకర్తలతో సమీక్ష
ఉదయం 10.50కు “అన్నదాత సుఖీభవ” కార్యక్రమ వేదిక వద్దకు చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన రైతుల బృందంతో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా మాట్లాడతారు. వారి సమస
-
Surya Grahan : ఆగస్టు 2న సూర్యగ్రహణం ?..అసలు నిజం ఏంటంటే?
అయితే అసలు నిజం ఏంటంటే, 2025 ఆగస్టు 2న ఎలాంటి సూర్యగ్రహణం జరగదు. కానీ అదే తేదీన రెండేళ్ల తర్వాత, అంటే 2027 ఆగస్టు 2న ఒక అరుదైన, అతి సుదీర్ఘమైన సంపూర్ణ సూర్యగ్రహణం జరగనుంది.
-
Dharmasthala : 800 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ మంజునాథ స్వామి ఆలయం.. ప్రత్యేకత ఏంటంటే!
ధర్మస్థల ప్రదేశం, బెల్తಂಗడి తాలూకాలోని మల్లార్మడి గ్రామంలో ఉంది. ప్రాచీనకాలంలో దీనిని "కుడుమ" అని పిలిచేవారని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఇక్కడ జైనధర్మానికి చెందిన బి