-
Shubhanshu Shukla : స్వదేశానికి శుభాంశు శుక్లా .. ప్రధాని మోదీతో భేటీ అయ్యే అవకాశం!
ఇటీవల యాక్సియం-4 (Axiom-4) మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళ్లిన శుభాన్షు, అక్కడ 18 రోజుల పాటు గడిపారు. ఈ ప్రయాణంలో ఆయన 60 కంటే అధిక శాస్త్రీయ ప్రయోగాల్లో పాల
-
Edupayala Vanadurgamma : జలదిగ్బంధంలో ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం
దీంతో వనదుర్గ ఆనకట్ట పొంగిపొర్లి, ఆలయం పరిసరాలను ముంచెత్తింది. ఆలయానికి వెళ్లే ప్రధాన మార్గాలు నీటమునిగిపోయాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా ఆలయ గర్భగుడికి భక్తుల ప్రాకటన
-
Chandrababu : హైదరాబాద్ను ప్రపంచ ఐటీ పటంపై నిలిపిన ఘనత చంద్రబాబుదే : రేవంత్ రెడ్డి ప్రశంసలు
1990లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ ప్రాజెక్టు అనే భవిష్యత్ దృష్టిని కలిగి పనిచేశారు. హైదరాబాద్ను ఐటీ హబ్గా తీర్చిదిద్ద
-
-
-
Telangan : ఫ్యాన్సీ నంబర్ల ప్రియులకు రవాణా శాఖ షాక్: ధరలు భారీగా పెంపు
ప్రస్తుతం ఫ్యాన్సీ నంబర్ల వేలంమూలంగా రవాణా శాఖకు ప్రతి సంవత్సరం సుమారు రూ.100 కోట్ల మేర ఆదాయం వస్తోంది. ఇప్పుడు ధరలు పెరిగిన తరువాత ఈ ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నే
-
Atal Bihari Vajpayee Death Anniversary : వాజ్పేయీ వర్ధంతి .. ప్రధాని, రాష్ట్రపతి ఘన నివాళి
అటల్ జీ పుణ్య తిథి నాడు ఆయనను స్మరించుకుంటున్నాను. భారతదేశం యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఆయన అంకితభావం మరియు సేవా స్ఫూర్తి అభివృద్ధి చెందిన మరియు స్వావలంబన భారతదేశాన
-
Janmashtami 2025 : ధర్మస్థాపనకు మార్గదర్శకుడు శ్రీకృష్ణుడు .. ఆయన నుంచి నేర్చుకోవలసిన నాయకత్వ పాఠాలు ఇవే..!
వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి, జట్టు శ్రేయస్సే ధ్యేయం ఇది కృష్ణుడి నాయకత్వ శైలి. ఆయనకు మంత్రీ పదవి లేదు, రాజ్యాధికారం లేదు. అయినా కూడా, తన మేధస్సుతో, ధైర్యంతో, కౌశల
-
Krishna Janmashtami 2025 : శ్రీ కృష్ణాష్టమి రోజు దీపం ఎప్పుడు వెలిగించాలి?..ఏ దిక్కున వెలిగించాలంటే?
శ్రీకృష్ణుని జననం రోహిణి నక్షత్రం, అష్టమి తిథి, వృషభ లగ్నంలో అర్ధరాత్రి సమయంలో జరిగినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అందువల్ల ఆగస్టు 16 అర్ధరాత్రి 12:05 నుంచి 12:51 మధ్య పూజ చ
-
-
Krishna Janmashtami : శ్రీకృష్ణుని ప్రీతికరమైన రంగులు, పూలు, వస్తువులు ఏమిటో తెలుసా?
శ్రీకృష్ణుడికి గులాబీ, ఎరుపు, పసుపు, నెమలి పక్షి రంగులు అంటే ఎంతో ఇష్టం. ఇవి ఆధ్యాత్మికంగా కూడా శక్తివంతమైన రంగులుగా పరిగణించబడతాయి. కృష్ణాష్టమి రోజున ఈ రంగుల దుస్తుల
-
AP Free Bus Scheme : ఏపీలో మహిళలకోసం కొత్త దిశగా అడుగు… ‘స్త్రీ శక్తి’ పథకంతో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం
పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం విశేషం. ఈ ప్రయాణం ఉండవల్లి నుంచి తాడేపల్లి, కనకదుర్గ వంత
-
Hyderabad : అక్రమ సరోగసీ, ఎగ్ ట్రేడింగ్ ముఠా బట్టబయలు..తల్లి కొడుకులు అరెస్ట్
మేడ్చల్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికారులు ఈ కేసు వివరాలను వెల్లడించారు. ప్రధాన నిందితురాలు నర్రెద్దుల లక్ష్మి రెడ్డి అలియాస్ లక్ష్మి, గతంల
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma