-
Blood Purify Foods : ఏ ఆహారం రక్తాన్ని శుద్ధి చేస్తుంది?.. రోజూ ఈవి తింటే ఎలాంటి వ్యాధులు రావు..!
ఈ విషపదార్థాలు శరీరాన్ని నెమ్మదిగా కలుషితం చేస్తూ అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. అందుకే, రక్తాన్ని శుద్ధి చేసే ఆహారాలు తప్పనిసరిగా తీసుకోవాలి అని వైద్య న
-
International Trips : మీరు ఏదైనా ఇంటర్నేషనల్ ట్రిప్కి ప్లాన్ చేస్తున్నారా?.. అయితే మీ కోసమే ఇక్కడ 10 బడ్జెట్ ఫ్రెండ్లీ దేశాల లిస్ట్!
ఇటువంటి ప్రయాణాలు adventurous అయినప్పటికీ స్మార్ట్ ప్లానింగ్తో సాగిస్తే, అనుభూతి మరింత మెరుగ్గా ఉంటుంది. మీ బడ్జెట్కు తగ్గట్లుగా, ఇక్కడ కొన్ని దేశాలు, వాటికి సంబంధించిన మ
-
Red Hibiscus Flowers : జుట్టుకు ఆరోగ్యం అందించే మందార పువ్వులు..ఆయుర్వేదం చెబుతున్న అద్భుతమైన చిట్కాలు ఇవే!
ఎరుపు రంగు మందార పువ్వుల్లో విటమిన్లు, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన ఇవి జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తాయి. ఇవి శిరోజాల వృద్ధిని పెంచడమే కాదు, వ
-
-
-
Upasana : ఈ నియామకం నాకెంతో గౌరవాన్నిచ్చింది.. సీఎం రేవంత్ రెడ్డికి ఉపాసన కృతజ్ఞతలు
ఈ సందర్భంగా ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కో-ఛైర్మన్గా నన్ను నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ బాధ్య
-
Rahul Gandhi : సోషల్ మీడియాలో కాదు.. పార్లమెంటులో మాట్లాడండి : రాహుల్ గాంధీకి సుప్రీం సూచన
రాహుల్ గాంధీ 2022 డిసెంబర్లో 'భారత్ జోడో యాత్ర'లో మాట్లాడుతూనే, గల్వాన్ ఘర్షణల తర్వాత చైనా దాదాపు 2,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించిందని తీవ్ర ఆరోపణలు చేశారు
-
Kaleshwaram : కాళేశ్వరం అవకతవకలకు పూర్తిబాధ్యత కేసీఆర్దే..పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో సంచలన విషయాలు!
కమిషన్ వివరించిన ప్రకారం, కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న అవకతవకలకు ప్రధాన బాధ్యత మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావుది (కేసీఆర్) అని స్పష్టంగా పేర్కొంది. క
-
Kamal Haasan : సనాతన బానిసత్వాన్ని అంతం చేయగల ఏకైక ఆయుధం విద్యే : కమల్ హాసన్
సనాతన బానిసత్వాన్ని అంతం చేయగల ఏకైక ఆయుధం చదువే. ప్రజలు గద్దలు, ఆయుధాలు కాదు... పుస్తకాలను చేతిలోకి తీసుకోవాలి. ఎందుకంటే అజ్ఞానం చేతిలో ఓడిపోతాం. మూర్ఖులే ఎక్కువైతే మన
-
-
BC Reservations : కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇందుకు కృషి చేయాలి: ఎమ్మెల్సీ కవిత
దీక్షకు ముందు కవిత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మా జ్యోతిబా ఫులే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి, వారి ఆశయాలకు ఆమె అంకితం చేస్తానని తెలియజేశార
-
Congress : బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ‘చలో ఢిల్లీ’ ..కాంగ్రెస్ ఉద్యమం ఉధృతం
ఈ ఉద్యమానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి హజరై,
-
Cabinet Meeting : ‘కాళేశ్వరం’ నివేదిక పై చర్చించేందుకు నేడు కేబినెట్ భేటీ !
ఇప్పటికే ఈ నివేదిక సారాంశాన్ని సిద్ధం చేయడం కోసం ప్రత్యేకంగా నియమించబడిన ముగ్గురు సభ్యుల సీనియర్ అధికారుల కమిటీ ఆదివారం సాయంత్రం నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రె