-
Ganesh Chaturthi 2025 : ఇంట్లో వినాయక చవితి..ఆచరించాల్సిన పూజా విధానమిదీ..!
ఈ సందర్భంగా గణేశుడి అనుగ్రహం పొందేందుకు ఎలా పూజించాలి? ఏ నైవేద్యాలు సమర్పించాలి? ఏ మంత్రాలు జపించాలి? అనే అంశాలపై జ్యోతిష్య నిపుణుడు మాచిరాజు కిరణ్ కుమార్ విశేష వివరా
-
Heavy rains : తెలంగాణకు హెచ్చరిక… నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఈ రోజు ఉదయం వాయవ్య బంగాళాఖాతం, ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడిందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది వచ్చే రెండు రోజుల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ
-
TTD : కోట్లాది రూపాయాల టీటీడీ నిధులు వైసీపీ నేతలు మింగేశారు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
వైసీపీ హయాంలో కోట్లాది రూపాయల టీటీడీ నిధులను అక్రమంగా మింగేశారని ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారిని ప్రపంచానికి గొప్పగా తెలియజేయాల్సిన బాధ్యతను టీటీడీ నిర్వర్తిస్తో
-
-
-
Heavy rains : జమ్మూకశ్మీర్లో జల ప్రళయం.. వైష్ణోదేవి యాత్ర నిలిపివేత
భారీ వర్షాలకు వైష్ణోదేవి యాత్ర మార్గంలో కూడా విఘ్నాలు ఏర్పడ్డాయి. అధ్క్వారీలోని ఇంద్రప్రస్థ భోజనాలయ సమీపంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. యాత
-
India : ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతూనే ఉంది..పాకిస్థాన్కు సీడీఎస్ పరోక్ష హెచ్చరిక
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ను గుర్తుచేస్తూ పాకిస్థాన్కి పరోక్షంగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. భారతదేశం శాంతిని కోరుకునే దేశం. కానీ శాంత
-
PM Modi : భారత్ ప్రపంచ హబ్గా మారుతుంది: ప్రధాని మోడీ
ఇదే వేదికపై, హైబ్రిడ్ వాహనాలకు అవసరమైన బ్యాటరీ ఎలక్ట్రోడ్లను భారత్లోనే ఉత్పత్తి చేసే ప్రక్రియను కూడా ఆయన ప్రారంభించడం విశేషం. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోడీ క
-
AP : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు… 12 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు
ఈరోజుతో వారి ప్రస్తుత రిమాండ్ గడువు ముగియడంతో నిందితులను కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం, తదుపరి విచారణ వరకూ రిమాండ్ పొడిగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ద
-
-
Telangana : ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు!
ఈ సమావేశాల్లో ముఖ్యంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై జస్టిస్ చంద్రఘోష్ ఆధ్వర్యంలో రూపొందించిన కమిషన్ నివేదికను అధికార కాంగ్రెస్ ప్రభుత్వం సభలో ప్రవేశపెట
-
Anil Chauhan : ‘సుదర్శన చక్రం’..భారత రక్షణ వ్యవస్థలో మరో విప్లవాత్మక అడుగు
ఈ రక్షణ వ్యవస్థ ముఖ్యంగా దేశంలోని వ్యూహాత్మక, పౌర, మరియు జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలను శత్రు దాడుల నుంచి రక్షించేందుకు రూపొందించబడుతుంది. ప్రధానంగా డ్రోన్లు, క్
-
Apple Store : భారత్లో యాపిల్ నాలుగో స్టోర్.. ఎక్కడో తెలుసా?
పుణెలోని ప్రఖ్యాత కొరెగావ్ పార్క్ ప్రాంతంలో ఈ స్టోర్ను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన తొలి అధికారిక చిత్రాన్ని కూడా యాపిల్ విడుదల చేసింది. బెంగళూరులో ఉన్న యాప
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma