-
HYDRA : అక్రమ కట్టడాల తొలగింపులో హైడ్రా కీలక పాత్ర: హైకోర్టు ప్రశంస
ప్రైవేట్ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలు ముఖ్యం. నగర నిర్మాణం, రోడ్ల అభివృద్ధి, ట్రాఫిక్ సౌకర్యం వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకునే చర్యలకు పూర్తి మద్దతు ఇవ్వాల్సిన అవ
-
Amaravati : ఏపీ మీదుగా రెండు బుల్లెట్ రైలు కారిడార్లకు ప్రాథమిక ఆమోదం
హైదరాబాద్-చెన్నై బుల్లెట్ రైలు మార్గం కొత్తగా రూపొందించబడుతున్న కారిడార్లో కీలకమైనది. ఈ మార్గం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (సీఆర్డీఏ) మీదుగా సాగేలా ప్లాన్ చేశారు
-
US : జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు.. అసాధారణ పరిస్థితుల్లో అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధం
మనకు తెలియని పరిస్థితుల్లో, కొన్ని భయంకరమైన విషాదాలు దేశాన్ని వణికించే అవకాశం ఉంది. అలాంటి సమయాల్లో అమెరికా నాయకత్వానికి గట్టి ఆదరణ అవసరం. అటువంటి సమయంలో, అధ్యక్ష బాధ
-
-
-
PM Modi : జపాన్లో మోడీ పర్యటన: ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశ
ఈ సందర్బంగా ఆయన 15వ భారత-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ తన జపాన్ ప్రత్యుతంగా ఉన్న ప్రధాని షిగెరు ఇషిబాతో కీలక చర్చలు జరగనున
-
AP : ప్రతి కుటుంబానికి ప్రత్యేక ‘ఫ్యామిలీ కార్డు’ : సీఎం చంద్రబాబు
ఈ కార్డు ఆధార్ కార్డు తరహాలో ఉండేలా రూపకల్పన చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ఫ్యామిలీ కార్డులో కుటుంబానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలు సభ్యుల సమాచారం, ఆ
-
Viral video : వరద ప్రాంతాల్లో పర్యటన..ఆప్యాయంగా పలకరించుకున్న కేటీఆర్, బండి సంజయ్
విభిన్న పార్టీకి చెందిన నేతల మధ్య ఇలాంటి మానవీయత జనాల్లో మంచి ముద్ర వేశాయి. ఈ వీడియోలో బండి సంజయ్, కేటీఆర్ మధ్య జరిగిన హృదయపూర్వక సంభాషణ ప్రజల్ని ఆకట్టుకుంటోంది. రాజ
-
KTR : భారీ వర్షాలతో అతలాకుతలమైన సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో కేటీఆర్ పర్యటన
ఈ పర్యటనలో భాగంగా కేటీఆర్ నేరుగా వరద ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లి, అక్కడి పరిస్థితులను పరిశీలించనున్నారు. ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసు
-
-
Hyderabad : గణేష్ నిమజ్జనానికి సిద్ధం.. ఏర్పాట్లపై సీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
అయితే కొన్ని చోట్ల మూడో రోజే గణేశుడి విగ్రహాలను నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించిన కీలక వ్
-
Xiaomi : షావోమీకి యాపిల్, శాంసంగ్ లీగల్ నోటీసులు
ఇటీవలి నెలలుగా షావోమీ తన నూతన హైఎండ్ ఫోన్లను ప్రమోట్ చేయడంలో కొత్త రూట్ తీసుకుంది. తన తాజా "షావోమీ 15 అల్ట్రా" ఫోన్ను యాపిల్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్, శాంసంగ్ గెలాక్సీ ఎ
-
Telangana : భారీ వర్షాలు.. 36 రైళ్లు రద్దు..మరికొన్ని దారి మళ్లింపు..
భారీ వర్షాలు, వరదల కారణంగా రైల్వే ట్రాక్లపై నీరు చేరడంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మొత్తం 36 రైళ్లను పూర్తిగా రద్దు చేయాల్సి వచ్చిం
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma