-
Kavitha : ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్న కవిత.. అనంతరం కీలక ప్రెస్ మీట్ !
ఇప్పటికే కొన్ని కీలక సమావేశాలు ముగించుకున్న ఆమె, రేపు ఉదయం అధికారికంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మధ్యాహ్న
-
Telangana : కవిత సస్పెన్షన్పై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పందన
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో ఆమెను బీఆర్ఎస్ నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపధ్యంలో తెలంగా
-
Air India : ఎయిరిండియా గుడ్న్యూస్.. ఆ ప్రయాణికుల కోసం భారీ డిస్కౌంట్లు
ఈ కొత్త ఆఫర్లో భాగంగా, దేశీయ మరియు అంతర్జాతీయ ప్రయాణాల పై ప్రయాణికులు మరింత తక్కువ ధరకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికుల వయసు 60 ఏళ్లు లేదా అంతకు పైగా ఉంటే వారు ఈ స
-
-
-
Lychee : ఎర్రని అందంతో ఆకట్టుకునే ఈ పండ్లు..ఆరోగ్యానికి అమృతమే..!
లిచి పండ్లు తినడం ద్వారా శరీరానికి విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా అందుతాయి. ముఖ్యంగా విటమిన్ C ఎక్కువగా లభిస్తుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట
-
Vip Passes : ‘ఓరి నీ పాసుగాల’ ..కార్యకర్తలను కలిసేందుకు పాసులు ఏందయ్యా : జగన్ పై లోకేశ్ సెటైర్
సోషల్ మీడియా వేదికగా లోకేశ్ స్పందిస్తూ, "ఓరి నీ పాసుగాల! సినిమా ఫంక్షన్లకు వీఐపీ పాసులు వింటాం గానీ... తన సొంత నియోజకవర్గంలో, తన పార్టీ కార్యకర్తలను కలవడానికి పాసులా? ఇ
-
Oil purchases : అమెరికా బెదిరింపులను లెక్కచేయని భారత రిఫైనరీలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై 25 శాతం అదనపు సుంకాలు కూడా విధించారు. అయినప్పటికీ భారత ప్రభుత్వం మరియు దేశీయ ఆయిల్ కంపెనీలు ఈ ఆంక్షలను పెద్దగా పట్టించుకోక
-
TG High Court : కేసీఆర్, హరీశ్ రావులకు ఊరట..కాళేశ్వరం నివేదిక ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్టు
వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించి, తమపై కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థా
-
-
PM Modi : భారత్ తయారు చేసిన చిన్న చిప్ ప్రపంచాన్ని మార్చే శక్తి కలిగి ఉంది: ప్రధాని మోడీ
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ..భారత్ తయారు చేస్తున్న చిన్న చిప్ ప్రపంచ మార్పుకు నాంది పలుకుతుంది. గతంలో మేము సెమీకండక్టర్ రంగంలోకి ఆలస్యంగా అడుగుపెట్టాం కానీ, ఇప్పుడు మ
-
AP : ఏపీలో అమల్లోకి వచ్చిన కొత్త బార్ పాలసీ
ఇప్పటి వరకూ రాష్ట్రంలోని బార్లు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకే పని చేస్తున్నాయి. అయితే తాజా పాలసీ ప్రకారం, ఈ సమయాన్ని రోజుకు రెండు గంటల వరకు పొడిగించారు. ఇకపై బార్ల
-
Kim Jong Un : బుల్లెట్ ప్రూఫ్ రైలులో చైనాకు కిమ్.. అమెరికాకు బలమైన సంకేతం
బీజింగ్లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 80 ఏళ్ల సంబరాల సందర్భంగా నిర్వహించనున్న సైనిక కవాతులో పాల్గొనడానికి కిమ్ అక్కడికి చేరుకున్నారు. ఈ వేడుకలో రష్యా అధ్యక్షుడు వ్ల
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma