-
Srushti Hospital Case : సృష్టి హాస్పిటల్ కేసులో కీలక పరిణామం..రంగంలోకి ఈడీ
ఈడీ అధికారులు హైదరాబాద్ పోలీసులకు లేఖ రాసి కేసుకు సంబంధించి పూర్తి వివరాలను కోరారు. ఇప్పటికే డాక్టర్ నమ్రత ఎనిమిది రాష్ట్రాల్లో ఈ ఫెర్టిలిటీ సెంటర్ను విస్తరించినట
-
Roja: మాజీ మంత్రి రోజాకు షాక్ ..వైసీపీ హయాంలో జరిగిన ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలపై విజిలెన్స్ విచారణ పూర్తి
ఈ విచారణ నివేదికను విజిలెన్స్ అధికారులు ప్రస్తుతం తుది దశకు తీసుకువచ్చారు. వచ్చే ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర డీజీపీకి నివేదికను అందజేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వ
-
Congress : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల గెలుపు కోసం పక్కా వ్యూహంతో కాంగ్రెస్..హోంమంత్రి పదవి ‘ఆఫర్’
ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి గతంలో నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం ఒక ప్రధాన అంశంగా నిలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నగరం
-
-
-
Anantnag : జమ్మూకశ్మీర్లొ ఆవిష్కృతమైన చారిత్రక ఘట్టం
ఇప్పటివరకు కశ్మీర్ లోయలో సరుకుల రవాణా శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపైనే ఆధారపడుతూ వచ్చింది. అయితే, ఈ మార్గం తరచూ వర్షాలు, కొండచరియలు విరిగిపడడం వంటి సమస్యల వల్ల మూతపడేద
-
Election Commission : ఈసీ కీలక నిర్ణయం.. 334 రాజకీయ పార్టీల తొలగింపు
ఈ జాబితాలో తొలగించబడిన పార్టీలు వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవిగా ఈసీ పేర్కొంది. అయితే, ఈ పార్టీలు తమకు ప్రత్యేక గుర్తింపును పొందలేదని, అదే సమ
-
Heavy rains : ఢిల్లీలో కుండపోత వర్షాలు..గోడ కూలి ఎనిమిది మంది మృతి
ఈ ప్రమాదం హరి నగర్ మురికివాడలో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షానికి ఓ ఆలయం సమీపంలోని పాత గోడ నీటిని తట్టుకోలేక శనివారం ఉదయం అకస్
-
Indian Air Force : సింధూర్ ఆపరేషన్లో 5 పాకిస్థానీ ఫైటర్ జెట్లు కూల్చివేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్
ఈ వ్యవస్థ, శత్రు విమానాలను అత్యంత నిశితంగా గుర్తించి సమయానుకూలంగా నిర్వీర్యం చేయడంలో విజయవంతమైందని పేర్కొన్నారు. కూల్చబడిన పెద్ద విమానం గురించి మాట్లాడుతూ, అది ఒక AWACS
-
-
Pakistan : భారత గగనతలం మూసివేత.. పాక్కు రూ.126 కోట్లు నష్టం
ఈ నిర్ణయం పాక్ ఎయిర్పోర్ట్స్ అథారిటీపై గణనీయమైన ఆర్థిక ప్రభావం చూపించినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. పాక్ రక్షణ మంత్రిత్వశాఖ అసెంబ్లీలో సమర్పించిన ని
-
Mahesh Kumar Goud : క్విట్ ఇండియా ఉద్యమం..కాంగ్రెస్ ఉద్యమ పునాది: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్
మహాత్మా గాంధీ 1942లో బ్రిటిష్ పాలనను భారత్ నుండి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ "డూ ఆర్ డై" అనే స్ఫూర్తిదాయక నినాదంతో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారని మహేశ్కుమా
-
Jharkhand : పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. వందే భారత్ సహా పలు రైళ్లు రద్దు..!
ఈ ఘటనతో ఆగ్నేయ రైల్వేలోని చండిల్ - టాటానగర్ సెక్షన్లో రైలు సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అయితే, శుభవార్త ఏమిటంటే – ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ప్ర