-
Income Tax bill : ఆదాయపు పన్ను చట్టానికి నూతన రూపం.. 1961 చట్టానికి వీడ్కోలు పలికే దిశగా కేంద్రం అడుగు
వాస్తవానికి ఈ బిల్లును కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టింది. అయితే, అప్పట్లో విపక్షాల అభ్యంతరాల నేపథ్యంలో, దాన్ని పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీకి పంపిన సంగతి తెల
-
Tesla : భారత్లో టెస్లా దూకుడు.. ఢిల్లీలో రెండవ షోరూమ్ ప్రారంభం
ఈ తాజా షోరూమ్ను ఢిల్లీ వద్ద ఉన్న ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ఏరోసిటీలో ఏర్పాటు చేశారు. వరల్డ్మార్క్ 3 కాంప్లెక్స్లో నెలకొల్పిన ఈ కేంద్రం కేవ
-
Rahul Gandhi : రాహుల్ గాంధీ సహా పలువురు కీలక నేతల అరెస్టు..ఢిల్లీలో హైటెన్షన్
ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇండియా కూటమి నాయకులు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో భారీ స్థాయిలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ, కేం
-
-
-
Stray Dogs : ఢిల్లీ వీధుల్లో కుక్కల బెడదపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం
వీధుల్లో కుక్కల సంఖ్య భారీగా పెరిగిపోవడం, వాటి దాడుల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇంత వరకు ఎన్ని ప్రాణాలు పోయాయో చూసారా? ఇకనైనా క
-
Operation Sindoor : పాక్ ఉగ్ర శిబిరాలపై దాడి.. వీడియో విడుదల చేసిన వాయుసేన
ఐఏఎఫ్ విడుదల చేసిన ఐదు నిమిషాల వీడియోలో పహల్గాం దాడి దృశ్యాలు, దానికి స్పందనగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఆపరేషన్ సిందూర్లో భారత్ చేపట్టిన వైమానిక దాడులు, ధ్
-
Shri Shakti scheme : ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు విడుదల
ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ప్రధాన రకాల బస్సుల్లో అమలు కానుంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్
-
Cat Kumar : బీహార్లో విచిత్రమైన ఘటన..పిల్లి పేరుతో నివాస ధ్రువీకరణ పత్రానికి దరఖాస్తు!
దరఖాస్తుదారుడి పేరు "క్యాట్ కుమార్", తండ్రి పేరు "క్యాటీ బాస్", తల్లి పేరు "కటియా దేవి". ఈ సమాచారం స్థానిక అధికారులకు అందిన వెంటనే, రోహతాస్ జిల్లా మేజిస్ట్రేట్ ఉదితా సింగ్
-
-
Maharashtra : హృదయ విదారక ఘటన..భార్య మృతదేహాన్ని బైక్పై తీసుకెళ్లిన భర్త
ఈ సంఘటనపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. నాగ్పుర్కు చెందిన అమిత్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఆదివారం నాడు లోనారా నుంచి కరణ్పుర్ దిశగా ప్రయాణిస
-
KTR : కాగ్ త్రైమాసిక నివేదిక..రాష్ట్ర ఆదాయంలో భారీ పతనం కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ విమర్శలు
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రమాద ఘంటికలు మోగించిందని హెచ్చరించారు. రాష్ట్ర ఆదాయం పడిపోతున్న పరిస్థితి చూస్తే, అది భవిష్యత్ను గంభీరంగా ప్రభావితం చేయబోతోంది. ఆదాయం తక్క
-
Hanumakonda : మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించిన మధ్యాహ్న భోజన కార్మికులు
అక్షయపాత్రకు అప్పగించొద్దు - మాకే అవకాశం ఇవ్వండి అని వారు నినాదాలు చేశారు. కార్మికులు కొన్నిరోజులుగా తమ సమస్యలను అధికారులకు చెప్పినా స్పందన లేకపోవడంతో చివరకు వారు న