-
Makhdoom Bhavan : బహుజనుల కోసం పోరాడిన గొప్ప నేత సురవరం సుధాకర్రెడ్డి: సీఎం రేవంత్ రెడ్డి
సురవరం సుధాకర్రెడ్డి ఒక గొప్ప ప్రజానేత. విద్యార్థి దశ నుంచే సామాజిక న్యాయం కోసం పోరాడారు. పేదల పక్షాన నిలిచి, బహుజనుల హక్కుల కోసం నిస్వార్థంగా ఉద్యమించారు.అని ప్రశంస
-
Cheteshwar Pujara : క్రికెట్కి వీడ్కోలు పలికిన ఛతేశ్వర్ పుజారా
15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్కు ఆయన ముగింపు పలకడం క్రికెట్ ప్రపంచాన్ని కాస్త కలిచివేసిందనే చెప్పాలి. పుజారా తన రిటైర్మెంట్ గురించి సామాజిక మాధ్యమ వేదిక ‘X’లో పేర్కొంటూ భ
-
Hyderabad : పర్యావరణహితం కోసం మట్టి వినాయక విగ్రహాలు..ఉచితంగా విగ్రహాల పంపిణీ ఎక్కడెక్కడంటే?
ఈ ఏడాది కూడా అదే అభిమతంతో మట్టి విగ్రహాల పంపిణీకి సిద్ధమైంది. ఈసారి, ఆగస్టు 24 నుండి 26 వరకు మూడు రోజుల్లో లక్ష మట్టి వినాయక విగ్రహాలను హెచ్ఎండీఏ పంపిణీ చేయనుంది. ఇదిలా ఉ
-
-
-
Telangana Police : తెలంగాణ పోలీసు వ్యవస్థలో మార్పులు.. ఇక మహిళలకు పెద్దపీట!
ఈ సదస్సులో పాల్గొన్న మహిళా పోలీసులు తమ అనుభవాలను పంచుకుంటూ, వాస్తవిక సవాళ్లను వెల్లడి చేశారు. ముఖ్యంగా లింగ వివక్ష, పదోన్నతుల్లో అసమానతలు, శౌచాలయాల సౌకర్యాల లోపం, పని
-
Cyber Fraud : ట్రాఫిక్ చలానా పేరిట కేటుగాళ్ల మెసేజ్..రూ. 1.36లక్షలు మాయం
స్థానికంగా హోటల్ నిర్వహిస్తూ జీవించుతున్న నిరంజన్ రెడ్డి అనే వ్యక్తికి ఓ సందేశం వచ్చింది. ఆ సందేశంలో మీ వాహనం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించింది. గాను చలానా వేయబడింది. వ
-
AP : ఏపీలో ఈ నెల 25 నుంచి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ఈ స్మార్ట్ కార్డులు రేషన్ సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు దోహదపడతాయన్నారు. టెక్నాలజీ ఆధారితంగా రూపొందించిన ఈ కొత్త కార్డులు, లబ్ధిదారుల వివరా
-
Telangana : తెలంగాణ వైద్యశాఖలో 1,623 పోస్టులకు నోటిఫికేషన్.. వివరాలివే..!
ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా TVVP ఆస్పత్రుల్లో 1,616 పోస్టులు, అలాగే తెలంగాణ ఆర్టీసీ (TSRTC) ఆస్పత్రుల్లో 7 పో
-
-
Thailand : విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు థాయ్లాండ్ బంపర్ ఆఫర్
దేశీయ పర్యాటక ప్రాంతాలకు ఆదరణ పెంచే ఉద్దేశంతో కొత్త టూరిజం ప్రోత్సాహక పథకాన్ని రూపొందించింది. ఈ కొత్త స్కీమ్లో భాగంగా, థాయ్లాండ్కు విదేశీ పర్యాటకులుగా వచ్చే వ్యక
-
Sri Lanka : శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమ్ సింఘే అరెస్టు
2023 సెప్టెంబర్లో రణిల్ విక్రమసింఘే తన భార్యతో కలిసి లండన్ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతమైందని ఆయన వెల్లడించినా, ఆ ప్రయాణానికి సంబంధించిన ఖర్చులను ప
-
DK Shivakumar : ఆర్ఎస్ఎస్ గీతం పాడటంపై స్పష్టతనిచ్చిన డీకే శివకుమార్
.నేను నిబద్ధత గల కాంగ్రెస్ నాయకుడిని. నా శ్వాస చివరి వరకూ ఈ పార్టీ కోసం పనిచేస్తాను. పార్టీని నడిపిస్తున్న నాయకుడిగా, నేను ఒక స్థిరమైన ఆధారంగా నిలుస్తాను. అని స్పష్టం
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma