-
Earthquake : మయన్మార్, బ్యాంకాక్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్పై 7.7గా నమోదు
12 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భారీ భూకంపాలు సంభవించాయి. ప్రకంపనల కారణంగా పలు భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశార
-
Kejriwal : మాజీ సీఎం కేజ్రీవాల్పై ఎఫ్ఐఆర్ నమోదు
ఇందులో భాగంగా ఢిల్లీ పోలీసులు కేజ్రీవాల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈమేరకు పోలీసులు న్యాయస్థానానికి నివేదికను సమర్పించారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతోందని, మ
-
UP : రోడ్లపై నమాజ్ చేస్తే పాస్పోర్ట్, లైసెన్స్ రద్దు: యూపీ పోలీసులు
మీరట్ సూపరింటెండెంట్ పోలీస్ (నగరం) ఆయుష్ విక్రమ్ సింగ్ ఈద్ ప్రార్థనలు స్థానిక మసీదులు లేదా నియమించబడిన ఈద్గాలలో నిర్వహించాలని మరియు రోడ్లపై ఎవరూ నమాజ్ చేయకూడదని తెల
-
-
-
CM Chandrababu : నేడు చెన్నై నగరంలో సీఎం చంద్రబాబు పర్యటన
నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి చెన్నై వస్తున్న చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులంతా తరలిరావాలని చెన్నై టీడీపీ అధ్యక్షులు చంద్
-
US-Canada : ఇక అమెరికాతో పాత సంబంధం ముగిసింది: కెనడా
అమెరికాతో ఆర్థిక, భద్రతా, సైనిక సంబంధాలు మొత్తం ముగిసినట్లుగా పేర్కొన్నారు. వాహనాల దిగుమతులపై అమెరికా విధించిన 25 శాతం సుంకం వచ్చే వారం నుంచి అమల్లోకి రానుంది. వాహనాలప
-
QualiZeal : మహిళల కోసం వర్క్ఫోర్స్ రీఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్ ప్రారంభించిన క్వాలిజీల్
ప్రతిభ, నైపుణ్యం మరియు ఆశయం కాలక్రమేణా మసకబారవని క్వాలిజీల్ విశ్వసిస్తుంది. అదే సమయంలో కెరీర్ విరామం తర్వాత తిరిగి ఉద్యోగాలలోకి ప్రవేశించేటప్పుడు మహిళలు ఎదుర్కొనే
-
Hyderabad: ఐపీఆర్ ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టిన మెట్రో బ్రాండ్స్
మెట్రో మిరాకిల్తో అనుసంధానించబడిన ఒక గోడౌన్ను దర్యాప్తుసంస్థలు కనుగొన్నాయి. ఈ నిర్ణయాత్మక చర్య బ్రాండ్ యొక్క మేధో సంపత్తిని కాపాడుకోవడం, వినియోగదారుల నమ్మకాన్ని
-
-
Jana Small Finance Bank : ఏపీలో జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రారంభం
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండి మరియు సీఈఓ అజయ్ కన్వాల్, ఇతర ప్రముఖులు మరియు బ్యాంకు సీనియర్ అధికారుల సమక్షంలో పోలిశెట్టి సోమసుందరం టుబాకో ప్రోడక్ట్స్ - డైరెక్టర్, శ్
-
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ కొట్టివేత
బెయిల్ ఇవ్వాలని కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడ సీఐడీ కోర్టులో గురువారం విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం వంశీ బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ ఉ
-
CM Revanth Reddy : కక్షపూరిత రాజకీయాలు చేస్తే.. ఇప్పటికే కొందరు జైలులో ఉండేవారు: సీఎం రేవంత్ రెడ్డి
డ్రోన్ ఎగరవేశారని ఒక ఎంపీ మీద కేసు పెట్టి చర్లపల్లి జైలులో వేశారు. రూ.500 జరిమానా వేసే కేసులో జైలులో పెట్టి వేధించారని సీఎం అన్నారు. నా బిడ్డ పెళ్లికి కూడా మధ్యంతర బెయిల
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma