-
Samsung : స్మార్ట్ఫోన్ సర్వీస్ సెంటర్లను సమూలంగా మారుస్తున్న శామ్సంగ్
3, 000 కి పైగా సర్వీస్ టచ్ పాయింట్లతో, కొత్త సర్వీస్ సెంటర్ ఫీచర్లు ప్రధాన నగరాల్లో దశలవారీగా అమలు చేయబడతాయి. ఇది వినియోగదారులందరికీ అమ్మకాల తర్వాత మెరుగైన మద్దతును నిర్
-
ELECRAMA : విద్యుత్తు పరిశ్రమ ప్రదర్శనకు పిలుపునిచ్చిన మంత్రి పీయుష్ గోయల్
అంతర్జాతీ సహకారాలు పెంచడానికి మరియు భారతదేశపు విద్యుత్తు రంగం విస్తరించడానికి RBSMలో అంగీకార పత్రం పై సంతకాలు చేయబడ్డాయి.
-
SLBC Tunnel : NDRF రెస్క్యూ ఆపరేషన్ కు మద్దతుగా ఏరోస్పేస్ డ్రోన్లను మోహరించిన గరుడ
గరుడ ఏరోస్పేస్ డ్రోన్లను మ్యాపింగ్ మరియు వ్యూహాత్మక రెస్క్యూ ప్లానింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. సవాలుతో కూడిన పరిస్థితుల మధ్య చిక్కుకున్న కార్మికులను గుర్తించడంలో క
-
-
-
Vallabhaneni Vamsi : రెండో రోజు ముగిసిన వల్లభనేని వంశీ విచారణ
వైద్య పరీక్షల అనంతరం మళ్లీ తిరిగి జైలుకు తరలించనున్నారు. నిన్న పోలీసులు అడిగిన ప్రశ్నలకు వంశీ సరైన సమాధానం చెప్పలేదు. దీంతో అధికారులు ఈ రోజు టెక్నికల్ ఎవిడెన్సులు చూ
-
Coca-Cola India : మహా కుంభ్లో ఐదు విప్లవాత్మక సస్టైనబిలిటీ కార్యక్రమాలు
2025 మహా కుంభ్లో నదిలో ప్రయాణం చేయటానికి లక్షలాది మంది సందర్శకులు పడవలపై ఆధారపడటంతో, పడవలు నడిపే వారి పాత్ర చాలా ముఖ్యమైనది. వారికి మద్దతుగా, కోకా-కోలా ఇండియా రీసైకిల్ చ
-
Plane crash : సూడాన్లో కూలిన సైనిక విమానం.. 46 దుర్మరణం
మంగళవారం వాడి సయిద్నా వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అవుతుండగా కర్రారి జిల్లాలోని ఓ ఇంటిపై విమానం కూలిపోయిందని మిలిటరీ అధికారులు తెలిపారు.
-
KTR : దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదు: కేటీఆర్
దేశానికి అత్యవసరమైనప్పుడు కుటుంబ్ర నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదని అన్నారు.
-
-
AAP : రాజ్యసభకు అరవింద్ కేజ్రీవాల్..ఆప్ వివరణ !
అవన్నీ వదంతులేనని ఆప్ పంజాబ్ విభాగ అధికార ప్రతినిధి జగ్తర్సింగ్ వెల్లడించారు. కేజ్రీవాల్ను రాజ్యసభకు పంపించే అంశంపై ఏ చర్చ జరగలేదని స్పష్టంచేశారు.
-
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీపై మరో రెండు కేసులు !
అలాగే తెలప్రోలుకు చెందిన శ్రీధర్ రెడ్డి వివాదం సెట్టిల్మెంట్లో పొలం రిజిస్ట్రేషన్ చేయిస్తానంటు భూమిని కబ్జా చేసినందుకు వంశీ ఆయన అనుచరులుపై మరో కేసు నమోదు అయింది.
-
CM Revanth Reddy : పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ప్రధానికి విజ్ఞప్తి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలను ప్రధాని దృష్టికి తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. వాటిని త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.