-
AP : ఏపీ మహిళలకు శుభవార్త.. ఇకపై వారికి నెలకు రూ 1500.. !
ఇందులో భాగంగా ఏడాదికి రూ. 18,000 మహిళల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు సమాచారం. ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికై రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,300 కోట్ల భారీ బడ్జెట్ను కేటాయిం
-
KTR : ఇప్పటికి మూడు సార్లు పిలిచారు.. 30 సార్లు పిలిచినా విచారణకు వస్తా: కేటీఆర్
మమ్మల్ని విచారణలకు పిలిచి, రాజకీయ కక్షలు తీర్చుకుంటున్నారని స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు మూడు సార్లు విచారణకు పిలిచారు. మళ్లీ 30 సార్లు పిలిచినా, నేను విచారణకు
-
Kommineni Srinivasa Rao : నేడు జైలు నుంచి విడుదలకానున్న కొమ్మినేని శ్రీనివాసరావు
శని, ఆదివారాలు కోర్టులకు సెలవులు ఉండటం వల్ల అనివార్యంగా విడుదల ప్రక్రియ ఆగిపోయింది. దీంతో, నేటి రోజు (జూన్ 17) మంగళగిరి కోర్టులో అవసరమైన షూరిటీ పత్రాలను సమర్పించి, ఆయనను
-
-
-
Sriharikota : శ్రీహరికోటలోని షార్కు బాంబు బెదిరింపులు
ఈ బెదిరింపు విషయాన్ని తమిళనాడు కమాండ్ కంట్రోల్కు అధికారికంగా తెలియజేశారు. దీంతో తమిళనాడు భద్రతా బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి. షార్ పరిసరాల్లో కట్టుదిట్టమైన తనిఖీ
-
Israel-Iran War : ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంపే ప్రధాన శత్రువు : నెతన్యాహు సంచలన ఆరోపణలు
ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంపే ప్రధాన శత్రువు. ఆయన బలమైన నాయకుడు. దుర్బలంగా ఒప్పందాలు చేసుకునే వాడికాదు. ప్రత్యర్థికి లొంగిపోడు. గతంలో ఇరాన్తో జరిగిన అణుఒప్పంద
-
KTR : కాసేపట్లో ఏసీబీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్
కేటీఆర్ ఇంటికి ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి, మాజీ ఎంపీ బాల్క సుమన్, పటోళ్ల కార్తీక్రెడ్డి తదితరులు వెళ్లారు. తద్వారా, రాజకీయ వర్గాల్లో ఈ కేసు పై చర్చలు మరింత ఉధృతమయ్యాయ
-
Stone attack : పొదిలి వైసీపీ రాళ్ల దాడి ఘటన.. మరో 15 మంది అరెస్ట్
దీనికి సంబంధించి పోలీసులు విచారణ ప్రారంభించగా, నిన్న తొలుత 9 మందిని అరెస్టు చేశారు. తాజాగా మరిన్ని ఆధారాలు వెలుగులోకి రావడంతో ఇవాళ మరో 15 మందిని అదుపులోకి తీసుకున్నారు.
-
-
PM Modi : జీ-7 సదస్సుకు హాజరుకానున్న ప్రధాని మోడీ
జూన్ 15 నుండి 19వ తేదీ వరకు ఈ పర్యటన కొనసాగనుంది. ప్రధాని మోడీ తన పర్యటనను సైప్రస్తో ప్రారంభించనున్నారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలైడ్స్ ఆహ్వానంతో జూన్ 15-16 తే
-
Ram Mohan Naidu : విమాన ప్రమాదం..సమగ్ర దర్యాప్తుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
ప్రమాదం ఎలా జరిగింది? దాని వెనుక కారణాలు ఏమిటి అనే అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అవసర
-
Free Aadhaar Update : మరోసారి ఆధార్ ఫ్రీ డాక్యుమెంట్ల అప్లోడ్ గడువు పొడిగింపు
ఇప్పుడు ఈ గడువు మరో సంవత్సరం పాటు అంటే 2026 జూన్ 14 వరకు పొడిగించినట్లు ఉడాయ్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఎక్స్లో ఒక పోస్ట్ ద్వారా UIDAI స్పందిస్తూ, ఆధార్ వివరాలను తాజా సమాచా