-
Shubhanshu Shukla : జూన్ 19న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర..ఇస్రో ప్రకటన
ఈ అంతరిక్ష ప్రయాణం ‘యాక్సియం-4’ (Axiom-4) మిషన్ కింద నిర్వహించబడుతోంది. అమెరికాలోని ప్రముఖ వాణిజ్య అంతరిక్ష సంస్థ ‘యాక్సియం స్పేస్’ ఈ మిషన్కు నాయకత్వం వహిస్తున్నది.
-
Gaddar Foundation : గద్దర్ ఫౌండేషన్కు తెలంగాణ ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు, ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్కు రూ.3 కోట్ల నిధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
-
Yoga : 5 లక్షల మందితో విశాఖలో యోగా..కేంద్రమంత్రి కీలక ప్రకటన..!
ఈ సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం, స్థానిక అధికారులు సంయుక్తంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని ప్రత్యేకంగా గుర్తించేందుకు కేంద్ర
-
-
-
CM Revanth Reddy : ఈ నెల 16న రైతులతో సీఎం ముఖాముఖి.. కలెక్టర్లు ప్రత్యేక ఏర్పాట్లు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేయనున్నారు. ప్రతి మండలం నుంచి కనీసం 250 మంది రైతులు పాల్గొనేలా అధికారులు ఏర్పాట్లు చ
-
world’s largest list : ప్రపంచ కుబేరుల జాబితాలో 9 మంది భారతీయ వ్యాపార దిగ్గజాలు
ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్నుల జాబితాను బ్లూమ్బర్గ్ సంస్థ ప్రతి సంవత్సరం విడుదల చేస్తోంది. ఈ జాబితాలో స్థానం పొందడం అనేది ఆర్థిక ప్రపంచంలో ఎంతో ప్రాముఖ్యాన్ని స
-
Chennai : ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ తనిఖీలు.. రూ.3.8 కోట్ల విలువైన గంజాయి సీజ్
మాదక ద్రవ్యాల సరఫరా, దాచి ఉంచే ప్రయత్నాలు ఎక్కడ చోటు చేసుకున్నా వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నది కేంద్రం ఆదేశం. ఈనేపథ్యంలో దేశంలోని ప్రధాన ఎయిర్పోర్టులు, బస్
-
AgriGold : అగ్రిగోల్డ్ బాధితులకు తీపి కబురు.. రూ.7 వేల కోట్లకు పైగా ఆస్తుల పునరుద్ధరణకు కోర్టు అనుమతి
ఈ పరిణామం పట్ల బాధితులు ఊరట వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా వారు న్యాయం కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. సుమారు 19 లక్షల మంది పెట్టుబడిదారులు అగ్రిగోల్డ్ కంపెనీ
-
-
CM Chandrababu : సీఎం అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం.. పలు అభివృద్ధి పనులకు ఆమోదం
సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న 1,450 ఎకరాల భూమిలో మౌలిక వసతుల కల్పన కోసం రూ.1,052 కోట్ల విలువైన టెండర్లను పిలవడానికి బోర్డు ఆమ
-
Plane Crash : విమాన ప్రమాదం..బ్లాక్బాక్స్ లభ్యం.. కీలక సమాచారంపై ఉత్కంఠ..!
ప్రమాద స్థలమైన భవన శిథిలాల నుంచి విమానానికి చెందిన బ్లాక్ బాక్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్య
-
Minister Lokesh : రాష్ట్రంలోని 80శాతం మంది పాఠశాల విద్యార్థులకు కిట్లు : మంత్రి లోకేశ్
కొందరి ఖాతాలు యాక్టివ్గా లేకపోవడం వల్ల నిధులు తిరిగి వచ్చాయి. సంబంధిత తల్లులు తమ బ్యాంక్ ఖాతాలను యాక్టివ్ చేసుకోవాలి. ఖాతాలు యాక్టివ్ అయిన వెంటనే వందనం నిధులు విడుద