-
Constipation : జీర్ణక్రియకు హాని కలిగించే అలవాట్లు..మలబద్ధకాన్ని నియంత్రించడానికి ఆయుర్వేద చిట్కాలు!
ఇది తరచుగా జరిగితే, మలం పేగులలో పేరుకుపోతూ తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. ఒకవేళ దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తే, దీని ప్రభావం గుండ్రంగా ఉండదు. దీర్ఘకాలంగా మలబద్ధ
-
Pawan Kalyan : మయన్మార్లో చిక్కుకున్న యువత..రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్!
బాధితులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలనే లక్ష్యంతో ఆయన తక్షణమే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, చర్యలు ప్రారంభించారు. విజయనగరం జిల్లాకు చెందిన గండబోయ
-
BP Medicines : మీకు బీపీ ఉందా?..మెడిసన్స్ మానేస్తున్నారా? అయితే నిపుణుల కీలక హెచ్చరిక..!
సాధారణంగా, బీపీ మందులు రక్తపోటును నియంత్రించి గుండెపై భారం తగ్గించడంలో సహాయపడతాయి. అయితే చాలామంది 'ఇప్పుడు బీపీ లేదు కదా' అనే అనుమానంతో మందులు మానేస్తున్నారు. ఇది చాల
-
-
-
ED : బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసు..29 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేసిన ఈడీ
సైబరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ చర్యలకు దిగింది. ఈ కేసులో ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, ప్రకాశ్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ
-
Nimisha Priya : యెమెన్లో కేరళ నర్సుకు ఉరిశిక్ష పై కీలక మలుపు..విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
తాజాగా, ఈ పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. తదుపరి విచారణ ఈ నెల 14న జరగనుంది. అయితే 16న ఉరిశిక్ష అమలుకావడంతో మధ్యలో కేవలం రెండు రోజులు మాత
-
Amarnath Yatra : అమర్నాథ్ యాత్రలో తప్పక సందర్శించవలసిన 5 పురాతన దేవాలయాలు వాటి ప్రాముఖ్యతలు ఇవే..!
పహల్గామ్ ప్రాంతంలో ఉన్న మమలేశ్వర్ దేవాలయం ఒక ప్రాచీన శివాలయం. ఇది అమర్నాథ్ యాత్రకు ఆధారాలయంలో కూడా పరిగణించబడుతుంది. పార్వతీ దేవి ఇక్కడే తపస్సు చేసినట్లు పురాణాలు
-
Maharashtra : ఠాణెలో అమానవీయ ఘటన..పీరియడ్స్ కోసం బాలికల గౌరవాన్ని తాకట్టు పెట్టిన స్కూల్ యాజమాన్యం..!
ఈ అమానవీయ ఘటన మంగళవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, ఠాణె జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూల్ బాత్రూమ్ శుభ్రం చేసే సమయంలో సిబ్బంది నెలసరి ర
-
-
AP : మెగా పీటీఎం-2.0లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జెడ్పీ పాఠశాలలో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటి & విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరయ్యా
-
Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
మంత్రి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయమూర్తి, ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. గత ఎన్ని
-
CM Chandrababu : వైసీపీ తప్పుడు ప్రచారాలపై నిర్లక్ష్యం ఎందుకు? .. మంత్రుల పై సీఎం చంద్రబాబు ఆగ్రహం
ఇటీవల ఓ మహిళా ఎమ్మెల్యేపై వైసీపీ నేతలు చేసిన అసభ్య వ్యాఖ్యలపై మంత్రుల మౌనం ఏంటని ప్రశ్నించారు. పార్టీపై, వ్యక్తులపై జరిగిన ఈ తరహా దూషణలపై వెంటనే స్పందించాల్సిందిగా స
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma