-
Bomb Threats : హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపులు
ఈ ఘటనపై వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దింపి కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. కో
-
Bharat Bandh : రేపు భారత్ బంద్.. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల పెద్ద ఎత్తున పోరాటం
సుమారు 25 కోట్ల మంది కార్మికులు, ఉద్యోగులు ఈ ఉద్యమంలో పాల్గొనే అవకాశం ఉందని సంఘాల నేతలు అంచనా వేస్తున్నారు. ఈ సమ్మె నేపథ్యంలో బ్యాంకింగ్, బీమా, రవాణా, పోస్టల్ సేవలు, బొగ్
-
Himachal Floods : వర్ష విపత్తులో మూగ జీవం చేసిన మహత్తర సేవ ..67 ప్రాణాలకు రక్షణగా నిలిచిన ఓ శునకం
ఈ ఘటన జూన్ 30 అర్ధరాత్రి సమయంలో మండి జిల్లాలోని ధర్మపూర్ సమీపంలోని సియాతి అనే చిన్న గ్రామంలో చోటుచేసుకుంది. అప్పటికే వర్షం బాగా కురుస్తున్న నేపథ్యంలో, ప్రజలు తమ ఇళ్లలో
-
-
-
PM Modi : శివ తాండవ స్తోత్రం, బ్రెజిల్ సాంబా సంగీతంతో ప్రధాని మోడీకి అపూర్వ స్వాగతం
ఈ కార్యక్రమంలో శివ తాండవ స్తోత్రానికి నృత్యప్రదర్శన, బ్రెజిలియన్ సాంబా-రెగే సంగీత విన్యాసాలు, అమెజాన్ గీతాల ఆలాపనలు వేదికను రంగరించాయి. ఈ భిన్న కళారూపాల సమ్మేళనం, రెం
-
Revanth Reddy vs KTR : ఎవరొస్తారో రండి తేల్చుకుందాం!..సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
చర్చ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ఉదయం 11 గంటలకు ప్రెస్ క్లబ్కు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదే సమయంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర
-
Vijayawada : ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శాకంబరి ఉత్సవాలు
ఈ సందర్భంగా మూలవిరాట్కు పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పూలతో అలంకరణలు చేపట్టారు. ఆలయ అర్చకులు, సేవాకార్యకర్తలు శాకంబరీ రూపంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తు
-
Monsoon : వర్షాకాలంలో విస్తరిస్తున్న వ్యాధులు ఇవే.. తగిన జాగ్రత్తలే రక్షణకు మార్గం..!
వర్షాకాలంలో నిలిచిపోయిన నీటి మూటల్లో దోమల పెరుగుదల అత్యధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఐడిస్ ఈజిప్టి అనే డెంగ్యూ దోమ స్వచ్చమైన నీటిలో పెరుగుతుంది. దీని కాటు వల్ల డెంగ్యూ వస
-
-
Hanako Koi Fish : చేపలు కూడా శతాబ్దాల జీవులు కావచ్చా? ‘హనకో’ కథ తో ఆలోచన మారుతోంది ..!
అయితే, ఈ చేపలు ఎక్కువ రోజులు బతకవని, కొన్ని సంవత్సరాల్లోనే చనిపోతాయని చాలామంది భావించటం సర్వసాధారణం. కానీ, ఈ అపోహలను తుడిచిపెట్టేస్తూ, ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచ
-
Fake Currency : ఫేక్ కరెన్సీ ముఠా అరెస్టు..నిందితుల నుంచి రూ. 500 నోట్లు స్వాధీనం..
వాయల్పాడు పట్టణంలోని లక్కీ వైన్స్ మేనేజర్ నవీన్ కుమార్ అనే వ్యక్తి తన వద్ద నకిలీ కరెన్సీ నోట్లను వినియోగించిన దొంగల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధా
-
King Cobra : 18 అడుగుల పొడువైన కింగ్ కోబ్రాను పట్టుకున్నమహిళా అధికారి..ఆమె ధైర్యానికి నెటిజన్లు సెల్యూట్
కానీ కేరళలోని ఓ మహిళా ఫారెస్ట్ అధికారి అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారు. ఆమె 18 అడుగుల భారీ కింగ్ కోబ్రాను ఎలాంటి బెదురు లేకుండా పట్టేసి ఆశ్చర్యపరిచారు. ఈ అరుదైన సంఘటన
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma