-
Vijayawada : ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన శాకంబరి ఉత్సవాలు
ఈ సందర్భంగా మూలవిరాట్కు పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పూలతో అలంకరణలు చేపట్టారు. ఆలయ అర్చకులు, సేవాకార్యకర్తలు శాకంబరీ రూపంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తు
-
Monsoon : వర్షాకాలంలో విస్తరిస్తున్న వ్యాధులు ఇవే.. తగిన జాగ్రత్తలే రక్షణకు మార్గం..!
వర్షాకాలంలో నిలిచిపోయిన నీటి మూటల్లో దోమల పెరుగుదల అత్యధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఐడిస్ ఈజిప్టి అనే డెంగ్యూ దోమ స్వచ్చమైన నీటిలో పెరుగుతుంది. దీని కాటు వల్ల డెంగ్యూ వస
-
Hanako Koi Fish : చేపలు కూడా శతాబ్దాల జీవులు కావచ్చా? ‘హనకో’ కథ తో ఆలోచన మారుతోంది ..!
అయితే, ఈ చేపలు ఎక్కువ రోజులు బతకవని, కొన్ని సంవత్సరాల్లోనే చనిపోతాయని చాలామంది భావించటం సర్వసాధారణం. కానీ, ఈ అపోహలను తుడిచిపెట్టేస్తూ, ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచ
-
-
-
Fake Currency : ఫేక్ కరెన్సీ ముఠా అరెస్టు..నిందితుల నుంచి రూ. 500 నోట్లు స్వాధీనం..
వాయల్పాడు పట్టణంలోని లక్కీ వైన్స్ మేనేజర్ నవీన్ కుమార్ అనే వ్యక్తి తన వద్ద నకిలీ కరెన్సీ నోట్లను వినియోగించిన దొంగల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధా
-
King Cobra : 18 అడుగుల పొడువైన కింగ్ కోబ్రాను పట్టుకున్నమహిళా అధికారి..ఆమె ధైర్యానికి నెటిజన్లు సెల్యూట్
కానీ కేరళలోని ఓ మహిళా ఫారెస్ట్ అధికారి అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించారు. ఆమె 18 అడుగుల భారీ కింగ్ కోబ్రాను ఎలాంటి బెదురు లేకుండా పట్టేసి ఆశ్చర్యపరిచారు. ఈ అరుదైన సంఘటన
-
Uttar Pradesh : రైల్వే ప్లాట్ఫాంపై హెయిర్ క్లిప్పు, చిన్నకత్తితో ప్రసవం..ఆర్మీ డాక్టర్ పై ప్రశంసలు
ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పందించిన డాక్టర్ రోహిత్, అక్కడి రైల్వే సిబ్బందితో కలిసి తక్షణమే మహిళకు డెలివరీ చేయడానికి సిద్ధమయ్యాడు. ఆసక్తికరమైన విషయమేమిటంటే
-
Hyderabad : విద్యా వాగ్దానాలు వృథా…ఇంకా అద్దె భవనాల్లోనే ప్రభుత్వ పాఠశాలలు !
అసలైన భవనాలులేక, విద్యార్థులు తీవ్ర అసౌకర్యాలతో చదువుకుంటున్నారు. చంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని బండ్లగూడ మండలం-II పరిధిలో ఉన్న 13 ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటికీ ప్రైవేట్
-
-
Assam : కాజీరంగ జాతీయ ఉద్యానవనంలో హృదయాన్ని కదిలించే సంఘటన
కాజీరంగ జాతీయ ఉద్యానవనానికి సమీపంలోని బోర్జురి గ్రామంలో స్థానికులు ఓ చిన్న ఏనుగు దూడ ఒంటరిగా తిరుగుతున్న దృశ్యాన్ని గమనించారు. దానికి తల్లిదండ్రులు తోడిలేకపోవడం చ
-
Tahawwur Rana : ముంబై 26/11 ఉగ్రదాడి కేసులో కీలక మలుపు..నేరం అంగీకరించిన తహవ్వూర్ రాణా…
ఈ నేపథ్యంలో, రాణా విచారణలో కొన్ని కీలక అంశాలను అంగీకరించినట్లు సమాచారం. తహవ్వుర్ రాణా తనను తాను పాకిస్థాన్ సైన్యం నమ్మిన గూఢచారి అని చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాద
-
AP : సచివాలయాల్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్కు సీఎం చంద్రబాబు ఆదేశాలు
ఇప్పటివరకు వారసులు తమ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయాలను పలుమార్లు చుట్టాల్సి వస్తోంది. ఫలితంగా దరఖాస్తుల ప్రాసెసింగ్లో జాప్యం, అధికారుల నిర్లక్ష్
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma