Andhra Pradesh
-
Task Force : జంగారెడ్డిగూడెం కల్తీ మద్యం మరణాలపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
Task Force : ఈ ఘటనలో 20 మంది బలైన నేపథ్యంలో ప్రభుత్వ పర్యవేక్షణలో మృతుల కుటుంబాలకు న్యాయం చేయడం, కారణాలను తెలుసుకోవడం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు తలెత్తకుండా నివారించడం లక్ష్యంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Date : 19-05-2025 - 8:18 IST -
Republic India: రిపబ్లిక్ తన సొంత పిల్లలను చంపుకుంటుందా ?
''భారత రిపబ్లిక్ తన సొంత పిల్లలను చంపుకోవడాన్ని మేము అనుమతించలేము'' అని న్యాయమూర్తులు అఫ్తాబ్ ఆలం,ఆర్ఎమ్ లోధాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. సిపిఐ (మావోయిస్ట్) కేంద్ర కమిటీ సీనియర్ సభ్యుడు చెరుకూరి రాజ్కుమార్ అలియాస్ ఆజాద్,జర్నలిస్టు హేమచంద్ర పాండే 2010 జూలై 1-2 తేదీల మధ్య రాత్రి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్కౌంటర్లో మరణించారు.
Date : 19-05-2025 - 3:28 IST -
Kumki Elephant: మే 21న విధానసౌధలో ఏపీకి కుంకి ఏనుగుల హస్తాంతరణ
కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మానవ-ఏనుగు ఘర్షణ సమస్యకు పరిష్కారం కలిగించే ప్రయత్నంలో భాగంగా, కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మే 21న అధికారికంగా అప్పగించనున్నారు.
Date : 19-05-2025 - 2:33 IST -
Hyderabad Blasts Plan : గ్రూప్ 2 కోచింగ్ కోసం వచ్చి.. ఉగ్రవాదం వైపు మళ్లిన యువకుడు
విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్(Hyderabad Blasts Plan) పూర్తి పేరు సిరాజుర్ రహ్మాన్.
Date : 19-05-2025 - 2:07 IST -
Visakhapatnam : విశాఖ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా దల్లి గోవింద్
గోవింద్ పేరు సీల్డ్ కవర్లో పంపి, అధికారికంగా ప్రకటన చేసింది. ఈ అభ్యర్థిత్వానికి తెరలేపడం ద్వారా విశాఖ నగర రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ రోజు విశాఖపట్నం డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ ఇటీవలే విడుదలైంది.
Date : 19-05-2025 - 12:49 IST -
Mysore Rajamata : తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత భారీ విరాళం.. ప్రమోదాదేవి గురించి తెలుసా ?
వడియార్(Mysore Rajamata) రాజవంశం కర్ణాటకలోని మైసూరు ప్రాంతాన్ని వందల ఏళ్ల పాటు పాలించింది.
Date : 19-05-2025 - 12:45 IST -
Nandigam Suresh : నందిగం సురేశ్కు జూన్ 2 వరకు రిమాండ్
టీడీపీ నేతలు నందిగం సురేశ్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ వర్గాలు మాత్రం ఈ అరెస్టును రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తున్నాయి. జూన్ 2 వరకు రిమాండ్ విధించడంతో నందిగం సురేశ్ కేసు మరింత చర్చనీయాంశంగా మారింది.
Date : 19-05-2025 - 11:24 IST -
YS Sharmila : ఆమరణ దీక్షకు దిగుతా.. వైఎస్ షర్మిల కీలక ప్రకటన
"కార్మికుల సమస్యలపై కనీసం దిద్దుబాటు చర్యలు కూడా తీసుకోవడం లేదంటే, యాజమాన్య ధోరణి ఎంత దుర్మార్గమైనదో అర్థం చేసుకోవాలి" అని విమర్శించారు. ప్రస్తుతం సమ్మె బాట పట్టిన కార్మికుల డిమాండ్లు పూర్తి న్యాయమైనవని ఆమె పేర్కొన్నారు.
Date : 19-05-2025 - 10:52 IST -
Mahanadu 2025 : ఈసారి రికార్డు బ్రేక్ చేయబోతున్న మహానాడు
Mahanadu 2025 : గత మహానాడులతో పోలిస్తే ఈ ఏడాది మరింత వైభవంగా, సమగ్ర సదుపాయాలతో మహానాడు జరగనున్నదని పేర్కొన్నారు
Date : 19-05-2025 - 10:48 IST -
Chandrababu : కేసీఆర్ రూట్ లో చంద్రబాబు..?
Chandrababu : ఇప్పటికే లోకేశ్ రాష్ట్ర మంత్రిగా, టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పార్టీలోనూ, పాలనలోనూ సీనియర్ నేతగా ఎదిగిన లోకేశ్కి మరింత బాధ్యతలు అప్పగించేందుకు ఇది సరైన సమయమని భావిస్తున్నారు.
Date : 19-05-2025 - 10:35 IST -
TDP : టీడీపీ కార్యకర్తపై దాడి కేసు.. మంగళగిరి కోర్టుకు నందిగం సురేశ్
ఘటనపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు అన్ని ఆధారాలను సమీకరించి, న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభించారు. న్యాయస్థానానికి తీసుకెళ్లే ముందు, నందిగం సురేశ్ను మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయన ఆరోగ్య స్థితిని పరిశీలించారు. బీపీ, షుగర్ స్థాయులను పరిగణనలోకి తీసుకున్నారు.
Date : 19-05-2025 - 10:17 IST -
Nandi Awards : ఏపీలో నంది అవార్డులు.. సినిమాటోగ్రఫీ మంత్రి ప్రకటన..
తాజాగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి నంది అవార్డులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Date : 19-05-2025 - 9:57 IST -
Monica Bedi : మోనికా బేడీకి నకిలీ పాస్పోర్ట్.. కృష్ణమోహన్రెడ్డి, పీఎస్ఆర్ ఆంజనేయులు హయాంలోనే!
కర్నూలులోని బాబూ గౌండ వీధిలో మోనికా బేడీ నివసిస్తున్నట్లుగా తప్పుడు సర్టిఫికెట్ను కృష్ణమోహన్రెడ్డి(Monica Bedi) మంజూరు చేశారు.
Date : 19-05-2025 - 9:09 IST -
Theaters Closed: తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం.. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్
:తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు (థియేటర్ యజమానులు) తీసుకున్న కీలక నిర్ణయం తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం జరిగింది.
Date : 18-05-2025 - 7:05 IST -
Kodali Nani : లోపల వేస్తారనే భయంతోనే నాని అమెరికాకు వెళ్తున్నాడా..?
Kodali Nani : మొత్తానికి చంద్రబాబు సైలెంట్ గా వైసీపీ నేతలకు ప్యాంట్లు జారిపోయేలా చేస్తున్నాడు.
Date : 18-05-2025 - 7:03 IST -
Nandigam Suresh : హమ్మయ్య అనుకునేలోపు నందిగం సురేశ్ కు మరో షాక్
Nandigam Suresh : జైలు నుండి బయటకు వచ్చినప్పటికీ ఇప్పుడు తాజా కేసులతో మరోసారి జైలు కు వెళ్లడం ఖాయం అని అంత మాట్లాడుకుంటున్నారు
Date : 18-05-2025 - 6:38 IST -
AP ration Card : కొత్త దంపతులు రేషన్ కార్డుకు అప్లై చేస్తున్నారా..?
AP ration Card : గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే దంపతులు తప్పనిసరిగా ఆధార్ కార్డు తో పాటు మ్యారేజ్ సర్టిఫికేట్ (వివాహ ధ్రువీకరణ పత్రం) జత చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కొన్నాయి
Date : 18-05-2025 - 11:40 IST -
Nara Lokesh: నారా దేవాన్ష్ కి ప్రధాని మోదీ ఆశీర్వాదం
Nara Lokesh: దేవాన్ష్ను ఒడిలో కూర్చుపెట్టుకొని, ముద్దు పెట్టి ఆశీర్వదించారు. లోకేష్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు
Date : 18-05-2025 - 11:29 IST -
Yuvagalam : ‘యువగళం కాఫీ టేబుల్ బుక్’ ఆవిష్కరించిన ప్రధాని.. సంతకం చేసి లోకేశ్కు బహూకరణ
‘‘యువగళం కాఫీ టేబుల్ బుక్’’ను(Yuvagalam) ప్రధానమంత్రి ఆవిష్కరించి.. ఆ పుస్తకంపై సంతకం చేసి లోకేశ్కు గొప్ప జ్ఞాపకంగా అందజేశారు.
Date : 18-05-2025 - 9:09 IST -
Lokesh Meets Modi : మోడీ తో సమావేశమైన లోకేష్
Lokesh Meets Modi : ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. ముఖ్యంగా అమరావతి నగర అభివృద్ధిపై కేంద్ర సహకారం, విద్యా రంగానికి సంబంధించి కేంద్ర పథకాల అమలు, ఐటీ రంగంలో పెట్టుబడుల కల్పన తదితర అంశాలపై లోకేష్ ప్రధానమంత్రితో మాట్లాడినట్టు సమాచారం
Date : 17-05-2025 - 9:55 IST