Andhra Pradesh
-
TDP : రెడ్ బుక్ ఫాలో అయితే వైసీపీ నేతలు రోడ్లపై తిరగలేరు : వంగలపూడి అనిత
వాక్ స్వాతంత్ర్యం ఇచ్చారు కదా అని ఏది పడితే అది మాట్లాడం కుదరదన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని అన్నారు.
Published Date - 02:45 PM, Sat - 1 March 25 -
Margadarsi : మార్గదర్శి కేసుపై ఆర్బీఐ కీలక వ్యాఖ్యలు
Margadarsi : తెలంగాణ హైకోర్టులో మాగ్రదర్శి కేసుపై నిన్న విచారణ జరిగింది. ఆర్బీఐ పక్షాన సీనియర్ న్యాయవాది ఎల్. రవిచందర్, మార్గదర్శి ప్రజల నుంచి డిపాజిట్లను సేకరించడం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టానికి విరుద్ధమని వాదించారు. ఇక, మార్గదర్శి తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తమ వాదనలు వినిపించారు. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 7కి వాయిదా వేసినట్లు ధర్మాసనం నిర్ణయించ
Published Date - 12:10 PM, Sat - 1 March 25 -
CBN : ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
CBN : మొదటి రెండు ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవును మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నారు
Published Date - 11:53 AM, Sat - 1 March 25 -
AP Budget 2025-26 : ఏపీ బడ్జెట్ సూపర్..అసలు సమస్య అదే..!
AP Budget 2025-26 : పెట్టుబడిదారులకు, ప్రజలకు విశ్వాసాన్ని కలిగించడం ముఖ్యమని విశ్లేషకులు చెబుతున్నారు
Published Date - 11:40 AM, Sat - 1 March 25 -
Posani Krishna Murali: అంతా సజ్జల డైరెక్షన్లోనే.. రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు
Posani Krishna Murali: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి రిమాండ్ రిపోర్టులో కొన్ని కీలక వివరాలు వెలుగుచూశాయి. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రేరణతో కొన్ని వర్గాలపై రెచ్చగొట్టేలా మాట్లాడినట్లు తెలుస్తోంది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో, పోసాని తన వ్యాఖ్యల వెనుక ఉన్న అనేక అంశాలను బయటపెట్టినట్లు సమాచారం.
Published Date - 11:20 AM, Sat - 1 March 25 -
AP News : ఏపీవాసులారా.. నేటి నుంచి ఆ రూల్స్ అమలు.. చూసుకోండి..!
AP News : ఆంధ్రప్రదేశ్లో కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ను నేటి నుండి అమలు చేయబోతున్నారు. ఈ చట్టం ప్రకారం, వాహనదారులు రోడ్డు నిబంధనలను పాటించకపోతే, వారిపై భారీ జరిమానాలు, జైలు శిక్షలు విధించబడతాయి.
Published Date - 10:39 AM, Sat - 1 March 25 -
TTD : శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా.. మీకో గుడ్న్యూస్..
TTD : తిరుమల తిరుపతి దేవస్థానములు (TTD) వేసవి కాలంలో భక్తుల సౌకర్యాన్ని పెంచేందుకు అనేక జాగ్రత్తల చర్యలు తీసుకుంటోంది. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో, TTD అధికారులు "కూల్ పెయింట్" వేసి, నిరంతర విద్యుత్ సరఫరా, లడ్డూ ప్రసాదం , ORS ప్యాకెట్ల సరఫరా వంటి చర్యలను అమలు చేయాలని నిర్ణయించారు.
Published Date - 10:02 AM, Sat - 1 March 25 -
MLA Quota MLCs: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. రేసులో కీలక నేతలు
టీడీపీ ఎమ్మెల్సీలు(MLA Quota MLCs) జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, పరుచూరి అశోక్ బాబు, బీటీ నాయుడు, యనమల రామకృష్ణుడు పదవీ కాలం మార్చి 29వ తేదీతో ముగియబోతోంది.
Published Date - 07:53 AM, Sat - 1 March 25 -
AP Budget 2025-26 : ఏపీ బడ్జెట్ పై రోజా కౌంటర్
AP Budget 2025-26 : చంద్రబాబు నాయుడు(CHandrababu) ఎన్నికలకు ముందు ప్రజలను మభ్యపెట్టి, ఇప్పుడు ఆ వాగ్దానాలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు
Published Date - 08:46 PM, Fri - 28 February 25 -
AP Govt : ఏపీ కూటమి ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్
AP Govt : బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో బీసీ ఉపకులాల జాబితాలో ముస్లిం మైనార్టీలు ఉన్నాయని, APలో NDA ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా?
Published Date - 08:31 PM, Fri - 28 February 25 -
Free Current : ఫ్రీ కరెంట్ ఇస్తున్నట్లు ప్రకటించిన మంత్రి లోకేష్
Free Current : విద్యుత్ సమస్యల వల్ల తరగతులు అడ్డంకులు ఎదుర్కొనే పరిస్థితి లేకుండా చూస్తామని మంత్రి స్పష్టం చేశారు
Published Date - 08:13 PM, Fri - 28 February 25 -
Jagan : జగన్ కుట్రలను ఇంటిలిజెన్స్ పసిగట్టలేకపోయింది
Jagan : రాజకీయాల్లో ఉండే క్రిమినల్స్ ఆలోచనలు ఎలా ఉంటాయో, కుట్రలు ఎలా ఉంటాయో ఆ ఘటన మనకు తెలియజేస్తుంది
Published Date - 07:49 PM, Fri - 28 February 25 -
AP Budget : ఈ బడ్జెట్ను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదే : సీఎం చంద్రబాబు
బడ్జెట్ను ఉద్దేశించి మాట్లాడిన సీఎం.. ఎమ్మెల్యేలు, ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ప్రజలు గుర్తించారన్నారు.
Published Date - 04:22 PM, Fri - 28 February 25 -
AP Budget 2025-26 : మత్స్యకారులకు గుడ్ న్యూస్
AP Budget 2025-26 : ఎన్నికల హామీ మేరకు అర్హులైన సముద్ర మత్స్యకారుల కుటుంబాలకు చేపల వేట నిషేధ కాల భృతి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు పెంచుతున్నట్లు తెలిపారు
Published Date - 01:26 PM, Fri - 28 February 25 -
AP Budget 2025-26 : వ్యవసాయానికి రూ.48,340 కోట్లు
AP Budget 2025-26 : రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వ్యవసాయ బడ్జెట్ను రూపొందించినట్లు తెలిపారు
Published Date - 12:52 PM, Fri - 28 February 25 -
AP Budget: ‘‘తల్లికి వందనం’’ పథకం ప్రారంభం
ప్రభుత్వ నిర్లక్ష్యంతో 2.43 లక్షల మంది విద్యార్థులు బడి మానేశారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థను సరి చేసేందుకు అత్యంత కఠినమైన బాధ్యతను మంత్రి నారా లోకేశ్ తన భజస్కందాలపై వేసుకున్నారని చెప్పారు.
Published Date - 12:41 PM, Fri - 28 February 25 -
AP News : లక్ష మంది పేద మహిళలకు మిషన్లు పంపిణీ.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం..
AP News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ వర్గాలకు చెందిన మహిళలకు 2024-25 సంవత్సరానికి ఈ పథకాన్ని అమలు చేయనున్నది. కుట్టు మిషన్లతో పాటు, మహిళలకు టైలరింగ్లో శిక్షణ కూడా అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Published Date - 12:40 PM, Fri - 28 February 25 -
AP Budget 2025-26 : ఒక్కొక్క రైతుకు రూ.20వేలు
AP Budget 2025-26 : అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా రూ.20,000 అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు
Published Date - 12:36 PM, Fri - 28 February 25 -
Speaker Ayyanna Patrudu: నష్ట పోయిన రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉంది..
Speaker Ayyanna Patrudu: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూ. 3,22,359 కోట్లతో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రూ. 3 లక్షల కోట్లు దాటిన బడ్జెట్గా నిలిచింది. సమాజంలో అభివృద్ధి పనులకూ, సంక్షేమ కార్యక్రమాలకూ అధిక కేటాయింపులు జరగడంతో ఈ బడ్జెట్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
Published Date - 12:28 PM, Fri - 28 February 25 -
AP Budget 2025-26 : ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల బీమా
AP Budget 2025-26 : ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా (Health insurance) పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించారు
Published Date - 12:26 PM, Fri - 28 February 25