Andhra Pradesh
-
Lokesh Meets Modi : మోడీ తో సమావేశమైన లోకేష్
Lokesh Meets Modi : ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. ముఖ్యంగా అమరావతి నగర అభివృద్ధిపై కేంద్ర సహకారం, విద్యా రంగానికి సంబంధించి కేంద్ర పథకాల అమలు, ఐటీ రంగంలో పెట్టుబడుల కల్పన తదితర అంశాలపై లోకేష్ ప్రధానమంత్రితో మాట్లాడినట్టు సమాచారం
Date : 17-05-2025 - 9:55 IST -
Nara Lokesh : సరైన టైములో లోకేష్ ను రంగంలోకి దింపబోతున్న టీడీపీ ..?
Nara Lokesh : 2019లో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయినా అక్కడే స్థిరంగా పనిచేశారు. ఐదేళ్లపాటు ప్రజలతో మమేకమై పని చేయడం ద్వారా 2024లో ఘన విజయం సాధించారు.
Date : 17-05-2025 - 9:37 IST -
TDP Mahanadu : టీడీపీ మహానాడు – లోకేష్కు ప్రమోషన్?
TDP Mahanadu : మహానాడులో నారా లోకేష్కు ప్రధాన పాత్ర ఇవ్వడమేగాక, పార్టీ ప్రధాన కార్యదర్శిగా మరింత బాధ్యతలు అప్పగించాలన్న ప్రతిపాదనలు కూడా వినిపిస్తున్నాయి
Date : 17-05-2025 - 6:30 IST -
Free Bus Travel For Women: ఉచిత బస్సు పథకంపై బిగ్ అప్డేట్.. ఆరోజే ప్రారంభం!
ఏపీలో మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అయితే ఈ ఉచిత బస్సు పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదు.
Date : 17-05-2025 - 5:10 IST -
Polavaram Project : పోలవరం కోసం రంగంలోకి మోదీ… 4 రాష్ట్రాల సీఎంలతో చర్చలు!
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ మే 28వ తేదీన తొలిసారిగా సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, ఒడిశా సీఎం మోహన్ మాజీ వర్చువల్గా హాజరుకానున్నారు.
Date : 17-05-2025 - 2:09 IST -
Nara Lokesh: కార్యకర్తలకు నారా లోకేష్ కీలక సూచనలు.. అమ్మ మీద నాన్న మీద అలిగినట్టు పార్టీ మీద అలగండి!
నారా లోకేష్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసారు. అమ్మ మీద నాన్న మీద అలిగినట్టు పార్టీ మీద అలగండి.. కానీ అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు.
Date : 17-05-2025 - 12:32 IST -
Viral : ఆఫీస్ బాయ్ని చెప్పుతో కొట్టిన ఎక్సైజ్ సీఐ
Viral : ‘మద్యం అక్రమంగా విక్రయించే వారితో కలిసి నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నావా?’ అంటూ ఆఫీస్ బాయ్ నాని మీద సీఐ అసహనం వ్యక్తం చేస్తూ చెప్పుతో కొట్టారు.
Date : 17-05-2025 - 10:41 IST -
Operation Sindoor: ఉగ్రవాదం ఆగేవరకూ ‘ఆపరేషన్ సిందూర్’ ఆగదు – పవన్ కళ్యాణ్
Operation Sindoor: దేశ భద్రతకు ఏ రాజకీయ భేదాలు అడ్డుకావు అని చాటిచెప్పారు. అన్ని వర్గాలు, మతాలు కలిసి ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి అని ఆయన విజ్ఞప్తి చేశారు
Date : 17-05-2025 - 7:21 IST -
AP Liquor scam Case : ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి అరెస్ట్
AP Liquor scam Case : ఈరోజు ఉదయం నుంచి తొమ్మిది గంటలపాటు జరిగిన విచారణ అనంతరం ఈ చర్య తీసుకున్నారు. వీరిద్దరూ కేసులో ఏ31, ఏ32 నిందితులుగా నమోదు కాగా, మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.
Date : 16-05-2025 - 9:37 IST -
Land Disputes : ఏపీలో ఇక భూ వివాదాలు అనేవి ఉండవు..ఎందుకంటే !!
Land Disputes : ఈ డిజిటల్ సర్వే ద్వారా భూమి హక్కులు స్పష్టంగా నమోదు కావడంతో భూ తగాదాలు తలెత్తే అవకాశం లేకుండా చేస్తుంది. ఇప్పటికే 8 మున్సిపాలిటీలలో ఏరియల్ సర్వే పూర్తయిందని మంత్రి నారాయణ తెలిపారు.
Date : 16-05-2025 - 8:24 IST -
Nara Lokesh Delhi Tour: ప్రధాని మోదీతో మంత్రి నారా లోకేష్ భేటీ!
రేపు ఢిల్లీకి వెళ్లనున్న మంత్రి నారా లోకేష్.. ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఖరారు.. రేపు సాయంత్రం ప్రధానితో కీలక భేటీ జరగనుంది.
Date : 16-05-2025 - 5:31 IST -
International Yoga Day: రికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే!
ఆర్కె బీచ్లో ప్రధాని కార్యక్రమం, ప్రజల పాల్గొనే ప్రాంతాలు, నిర్వహణపై అధికారులు ప్రజెటేషన్ ఇచ్చారు. ఆర్కె బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు అన్ని చోట్లా ప్రజలు యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Date : 16-05-2025 - 4:54 IST -
AP Liquor Scam : కృష్ణమోహన్రెడ్డి, ధనుంజయరెడ్డిలకు షాక్.. ముందస్తు బెయిల్కు ‘సుప్రీం’ నో
దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఇప్పుడు ముందస్తు బెయిల్(AP Liquor Scam) ఇవ్వలేమని తేల్చి చెప్పింది.
Date : 16-05-2025 - 1:18 IST -
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊహించని షాక్? మరో కేసు నమోదు…
వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు. అక్రమ మైనింగ్కు పాల్పడ్డారని వంశీపై కేసు నమోదు చేసిన మైనింగ్ శాఖ, 100 కోట్ల పైన అక్రమాలకు పాల్పడ్డారని గన్నవరం పోలీస్ స్టేషన్ లో మైనింగ్ ఏడీ ఫిర్యాదు చేసారు.
Date : 16-05-2025 - 12:53 IST -
AP Mega DSC: ముగిసిన ఏపీ మెగా డీఎస్సీ గడువు… ఎన్ని దరఖాస్తులు అంటే?
ఏపీ డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 3,53,598 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారి నుంచి మొత్తం 5,67,067 దరఖాస్తులు అందాయి.
Date : 16-05-2025 - 12:25 IST -
Vallabhaneni Vamsi : తీవ్ర దగ్గు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వల్లభనేని వంశీ
Vallabhaneni Vamsi : ఆయనకు తీవ్రమైన దగ్గు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తడంతో అధికారులు ఆందోళన చెందారు. దీంతో పోలీసులు వెంటనే వైద్య సాయాన్ని ఏర్పాటు చేసి, వంశీకి మరోసారి పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేయించారు. గత కొద్ది కాలంలో ఆయన బరువు సుమారుగా 20 కేజీల వరకు తగ్గినట్టు సమాచారం.
Date : 16-05-2025 - 11:57 IST -
Tirupati IIT : తిరుపతి ఐఐటీకి కేంద్రం గుడ్ న్యూస్
Tirupati IIT : రూ.2,313 కోట్ల నిధులను విడుదల చేసినట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి. దేశంలోని ప్రముఖ సాంకేతిక విద్యాసంస్థలలో ఒకటైన ఈ ఐఐటీ అభివృద్ధికి ఇది ఓ కీలక ముందడుగుగా భావిస్తున్నారు
Date : 16-05-2025 - 8:45 IST -
Nadendla Manohar : రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్న్యూస్
Nadendla Manohar : దరఖాస్తు చేసిన తర్వాత ఈకేవైసీ, వీఆర్వో, తహసీల్దార్ స్థాయిలో మూడు దశల్లో పరిశీలన జరుగుతుంది
Date : 16-05-2025 - 8:39 IST -
Good News : రైతులకు ఉచితంగా బోర్లు, కరెంట్ అందించబోతున్న ఏపీ సర్కార్
Good News : రైతులకు దాదాపు రూ.2 లక్షల వరకు లాభం చేకూరేలా ఈ పథకం రూపుదిద్దుకుంటోంది. ఇది అమలైతే రాష్ట్రంలోని పలువురు చిన్న రైతులకు స్వయం సాగునీటి వనరులు లభించే అవకాశం ఉంది.
Date : 16-05-2025 - 8:35 IST -
CM Chandrababu: ముగిసిన ఎస్ఐపీబీ సమావేశం.. 19 ప్రాజెక్టులకు ఆమోదం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తాజాగా రాష్ట్రంలో 19 ప్రాజెక్టులకు రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
Date : 15-05-2025 - 5:41 IST