Andhra Pradesh
-
AP : అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ ఏర్పాటుపై ఐటీ శాఖ ఉత్తర్వులు
ఈ టెక్నాలజీ పార్క్ నిర్మాణానికి మూడింటి పైగా ప్రముఖ దేశీయ-అంతర్జాతీయ సంస్థలు భాగస్వామ్యంగా ముందుకు వస్తున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సన్ అండ్ టూబ్రో (L&T), అంతర్జాతీయ టెక్ దిగ్గజం IBM సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
Date : 31-05-2025 - 1:44 IST -
Ration Rice Distribution: ఏపీ కూటమి ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు నోటీసులు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఇంటింటి రేషన్ పంపిణీ వాహనాలను కొత్త ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయడం కొత్త దుమారం రేపుతోంది. వాహనాల రద్దుతో పాటు డ్రైవర్లు మరియు వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి జారిపోతున్నామని వాపోతున్నారు.
Date : 31-05-2025 - 1:08 IST -
Sajjala Ramakrishna Reddy : పర్యవసానం భయంకరంగా ఉంటుంది.. సీఎం చంద్రబాబుపై సజ్జల కీలక వ్యాఖ్యలు
Sajjala Ramakrishna Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సజ్జల... టీడీపీ ప్రభుత్వం వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభించిందని ఆరోపించారు.
Date : 31-05-2025 - 12:54 IST -
Vallabhaneni Vamsi : వంశీ కుటుంబంలో జగన్ చిచ్చు..?
Vallabhaneni Vamsi : వంశీ స్థానంలో ఆయన భార్య పంకజశ్రీ (Vallabhaneni Vamsi Wife)కి గన్నవరం ఇంచార్జ్ పదవి ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాలు లీక్ చేశాయి
Date : 31-05-2025 - 12:39 IST -
Visakha Metro : విశాఖ మెట్రో ప్రాజెక్ట్కు జోరు.. నగర రూపు మార్చనుందా..?
Visakha Metro : శక్తివంతమైన మౌలిక సదుపాయాల దిశగా విశాఖపట్నం దూసుకుపోతోంది. తూర్పు తీరం మీద ఉన్న ఈ సాగరనగరం, ఇప్పుడు మెట్రో రైలు కూత కోసం సిద్ధమవుతోంది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్కి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా నిద్రిస్తున్న పనులు, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ వేగం పుంజుకున్నాయి.
Date : 31-05-2025 - 12:31 IST -
Real Estate : చంద్రన్న ‘పవర్’ కు ఏలూరు లో ఊపందుకున్న రియల్ ఎస్టేట్
Real Estate : చంద్రబాబు (Chandrababu) నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడం తో రియల్ ఎస్టేట్ రంగం ఉత్సాహాన్ని సంతరించుకుంది
Date : 31-05-2025 - 12:28 IST -
Video Viral : పందెం ఓడి అరగుండు గీయించుకున్న వైసీపీ వీరాభిమాని..
Video Viral : తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం ఉనగట్ల గ్రామానికి చెందిన శివరామకృష్ణ అలియాస్ శివ అనే యువకుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని. తాను జగన్ గెలుస్తారని నమ్మి స్నేహితులతో చేసిన ఓ పందెం ఇప్పుడు ఆయనను అరగుండు వరకు తీసుకెళ్లింది. అదే విషయం సోషల్మీడియాలో హాట్టాపిక్గా మారింది.
Date : 31-05-2025 - 12:02 IST -
Corona Alert: ఏలూరు కలెక్టరేట్లో నలుగురికి కోవిడ్ పాజిటివ్
Corona Alert: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ పంజా విప్పుతోంది. కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ కేసులు ఇటీవల తిరిగి పెరుగుతున్నాయి.
Date : 31-05-2025 - 10:27 IST -
Mega DSC : ఏపీలో మెగా డీఎస్సీ.. పరీక్షల షెడ్యూల్ విడుదల
పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. గతంలో కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీని ప్రకటించిన విషయం తెలిసిందే.
Date : 31-05-2025 - 10:24 IST -
TDP Flexi: పులివెందులలో టీడీపీ ఫ్లెక్సీలు చించివేత.. ఏ1గా అవినాష్ రెడ్డి పీఏ!
పులివెందులలో టీడీపీ ఫ్లెక్సీలు చించివేసిన ఘటనపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటనలో పాల్గొన్న 15 మంది వైసీపీ నాయకులపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు.
Date : 30-05-2025 - 10:27 IST -
Revaluation : టెన్త్ పేపర్ల రీవాల్యుయేషన్ పై వైసిపి అనవసర రాద్ధాంతం
Revaluation : 2022 నుంచి 2025 వరకు వచ్చిన రీకౌంటింగ్ దరఖాస్తులు, వాటిలో మార్పులు జరిగిన స్క్రిప్టులు శాతాలను ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది 66,363 పేపర్లకు 34,709 మంది విద్యార్థులు రీవెరిఫికేషన్ కోరగా
Date : 30-05-2025 - 10:22 IST -
CM Chandrababu: రండి.. పరీక్షించండి.. ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి: సీఎం చంద్రబాబు
ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
Date : 30-05-2025 - 9:40 IST -
CM Chandrababu: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన!
భారతదేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్విఘ్నంగా నిర్వహిస్తోంది. నెలకు దాదాపు 64 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో ఫించన్లు ఇస్తోంది.
Date : 30-05-2025 - 8:59 IST -
Pithapuram : నాగబాబు కు టీడీపీ నేతలు కౌంటర్
Pithapuram : పిఠాపురంలో పవన్ గెలుపు అభిమానుల కృషి వల్లే సాధ్యమైందని, వేరే ఎటువంటి సహకారం లేదని నాగబాబు వ్యాఖ్యానించడం టీడీపీ నేతల్లో అసహనం రేపింది.
Date : 30-05-2025 - 5:01 IST -
LAWCET : ఏపి లాసెట్ హాల్ టికెట్లు విడుదల
ఈ సంవత్సరం జూన్ 5వ తేదీన లాసెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. పరీక్షను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. అభ్యర్థులు పరీక్షకు హాజరు కావడానికి హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. పరీక్ష ఆన్లైన్ విధానంలో జరుగనుంది.
Date : 30-05-2025 - 4:46 IST -
APFU : ఏపి మత్స్య (ఫిషరీస్) పాలిటెక్నిక్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల
ఇందులో భాగంగా, రెండు సంవత్సరాల డిప్లమా ఇన్ ఫిషరీస్ కోర్సుకు నేటి నుంచే (మే 30) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు చేయడానికి చివరి తేది జూన్ 20గా పేర్కొనబడింది. ఈ నోటిఫికేషన్ను కృష్ణా జిల్లాలోని దివిసీమ ప్రాంతానికి చెందిన భవదేవరపల్లి గ్రామంలోని మత్స్య విశ్వవిద్యాలయం అధికారులు విడుదల చేశారు.
Date : 30-05-2025 - 4:29 IST -
Janasena : సొంత పార్టీ ఎమ్మెల్యేలపై పవన్ సీరియస్..ఎందుకంటే !!
Janasena : ఈ సమావేశంలో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది
Date : 30-05-2025 - 3:58 IST -
Vallabhaneni Vamsi Wife : రాజకీయాల్లోకి వంశీ భార్య..?
Vallabhaneni Vamsi Wife : వంశీ భార్య రాజకీయాల్లోకి రాబోతుందనే వార్త వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపుతుంది. భర్త పట్ల ప్రజల్లో ఉన్న మద్దతును నిలబెట్టుకోవడమే కాకుండా, నియోజకవర్గాన్ని రిప్రెజెంట్ చేయాలనే ఉద్దేశంతో పంకజశ్రీ రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు తెలుస్తుంది
Date : 30-05-2025 - 3:33 IST -
AP Liquor Scam : ఏపీ మద్యం కుంభకోణం కేసు.. సిట్ కస్టడీకి నలుగురు కీలక నిందితులు
సిట్ కస్టడీకి లోనైన వారిలో ఐటీ శాఖకు మాజీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కెసిరెడ్డి, సీఎంవో మాజీ కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె. ధనుంజయరెడ్డి, జగన్ కార్యాలయానికి ఓఎస్డీగా పనిచేసిన పి. కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ఉన్నారు.
Date : 30-05-2025 - 10:13 IST -
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ముందస్తు బెయిల్ మంజూరు
Vallabhaneni Vamsi : విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స అందించాలని వంశీ తరపు న్యాయవాది కోర్టును కోరగా, దీనికి కూడా కోర్టు అనుమతించింది
Date : 29-05-2025 - 8:24 IST