HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Andhra Pradesh

Andhra Pradesh

  • ఫేక్ న్యూస్ పై టీటీడీ సీరియస్.. ఆ సందేశాలకు చెక్!

    రెండు తెలుగు రాష్ట్రాలేకాక దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల భ‌క్తులు తిరుమ‌ల వెంకటేశ్వ‌ర‌స్వామి వారిని ద‌ర్శించుకుంటారు. క‌రోనా కంటే ముందు ల‌క్ష‌ల సంఖ్య‌లో స్వామివారిని భ‌క్తులు ద‌ర్శించుకునేవారు.

    Date : 20-10-2021 - 2:44 IST
  • ఏపీ బంద్‌…క‌థాక‌మామీషు

    తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాల‌యాన్ని వైసీపీ కార్య‌క‌ర్త‌లు ధ్వ‌సం చేసినందుకు నిర‌స‌న‌గా ఏపీ వ్యాప్తంగా బంద్ కొన‌సాగుతోంది. స్వ‌చ్చంధంగా కొన్ని చోట్ల బంద్ లో సాధార‌ణ ప్ర‌జ‌లు పాల్గొన్నారు. షాపుల‌ను మూసివేసి వ్యాపారులు న‌గ‌ర, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో నిర‌స‌న తెలిపారు. టీడీపీ నేత‌ల‌ను ముంద‌స్తుగా ఎక్క‌డిక‌క్క‌డే పోలీసులు అరెస్ట్ చేశారు. గృహ నిర్బంధంలో కొంద‌ర్ని ఉంచ

    Date : 20-10-2021 - 11:58 IST
  • స్మగ్లర్ల గుప్పిట్లో మన్యం ప్రాంతాలు.. గంజాయి దందాలో గిరి‘జనం’

    వాళ్లంతా అమాయక గిరిజన యువకులు.. పొట్ట కూటి కోసం అడవిపై ఆధారపడి జీవిస్తుంటారు. ఉన్నదాంట్లో సర్దుకుపోతూ కాలం వెళ్లదీస్తుంటారు. పాపం, పుణ్యం తెలియని గిరిజన యువకులపై స్మగర్ల కన్ను పడింది.

    Date : 19-10-2021 - 8:45 IST
  • బద్వేల్ బైపోల్లో సెకండ్ ప్లేస్ ఏ పార్టీది..?

    కడప జిల్లా బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే జి.వెంకట సుబ్బయ్య మృతితో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది.అయితే అధికార వైసీపీ పార్టీ వెంకట సుబ్బయ్య కుమార్తె దాసరి సుధాకి టికెట్ ఇవ్వడంతో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, జనసేన పార్టీలు పోటీ నుంచి తప్పుకున్నాయి.

    Date : 19-10-2021 - 11:19 IST
  • ఎన్టీయే భాగ‌స్వామిగా వైసీపీ? జ‌గ‌న్‌, జ‌న‌సేనాని ఎత్తుగ‌డల్లో కొత్త కోణం

    ఎన్డీయేలో భాగ‌స్వామ్యం కావాలని వైసీపీ భావిస్తుందా? లేక బీజేపీ ఒత్తిడి చేస్తుందా? బీజేపీ, వైసీపీ ఒక తానులో ముక్క‌ల‌ని చాలా కాలంగా టీడీపీ చెబుతోంది. దాన్ని నిజం చేసేలా కేంద్ర మంత్రి రామ్ దాస్ అథ‌వాలే ఆదివారం విశాఖ కేంద్రంగా చేసిన వ్యాఖ్య‌లు ఉన్నాయి.

    Date : 18-10-2021 - 4:30 IST
  • ఏపీలో స్థానిక ఫ‌లితాల ట‌మారం అసెంబ్లీ ర‌ద్దు?..చంద్ర‌బాబు రాజీనామా?

    స్థానిక ఫ‌లితాల ఆధారంగా పార్టీల బ‌లాబ‌లాల‌ను నిర్థారించ‌లేం. సాధార‌ణ ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు, స్థానిక ఫ‌లితాల‌కు పొంత‌న ఉండ‌దు. అధికారంలో ఉన్న పార్టీకి సానుకూల‌మైన ఫ‌లితాలు రావ‌డం అత్యంత స‌హ‌జం. అందుకు సంబంధించిన ఉదాహ‌ర‌ణ‌లు అనేకం ఉన్నాయి. కానీ, స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను బేరీజు వేసుకుంటూ 2019 కంటే బ‌లంగా ఉన్నామ‌ని వైసీపీ భావిస్తోంది. టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబ

    Date : 18-10-2021 - 3:19 IST
  • దేవరగట్టు.. కొట్టరాకొట్టు.. కర్రల యుద్ధంలో పగులుతున్న తలలు!

    అదొక ట్రెడిషనల్ ఫైట్.. అక్కడికొచ్చేవాళ్లు రెండు వర్గాలుగా విడిపోతారు. పెద్ద పెద్ద కర్రలను చేతిలోకి తీసుకొని ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు. ఈ యుద్ధంలో కొందరు గాయాలపాలు కావచ్చు.. ఇంకొందరు ప్రాణాలు కూడా కోల్పోవచ్చు.

    Date : 16-10-2021 - 5:11 IST
  • ఏపీలో “జగన్నాధ” చక్రాలు

    స్థానిక ఫ‌లితాల ఆధారంగా పార్టీల బ‌లాబ‌లాల‌ను నిర్థారించ‌లేం. సాధార‌ణ ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు, స్థానిక ఫ‌లితాల‌కు పొంత‌న ఉండ‌దు. అధికారంలో ఉన్న పార్టీకి సానుకూల‌మైన ఫ‌లితాలు రావ‌డం అత్యంత స‌హ‌జం. అందుకు సంబంధించిన ఉదాహ‌ర‌ణ‌లు అనేకం ఉన్నాయి. కానీ, స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను బేరీజు వేసుకుంటూ 2019 కంటే బ‌లంగా ఉన్నామ‌ని వైసీపీ భావిస్తోంది. టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబ

    Date : 16-10-2021 - 3:18 IST
  • ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న హాజరుశాతం.. కారణం ఇదేనా?

    కరోనా మొదటి రెండవ దశ తరువాతఏపీలో ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలలు ఆగష్టు 16వ తేదీనుంచి పునః ప్రారంభమైయ్యాయి. అయితే మొదట్లో పిల్లలను పాఠశాలలకు పంపించాలంటే తల్లిందండ్రులు భయపడ్డారు.

    Date : 14-10-2021 - 2:48 IST
  • అంధ‌కారంలోకి ఆంధ్రా.. థ‌ర్మ‌ల్ కేంద్రాల మూసివేత‌, క‌రెంట్ కోత‌

    కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్వ‌హించిన స‌మీక్షా స‌మావేశంలో క‌రెంట్ స‌ర‌ఫ‌రా చేయ‌లేని రాష్ట్రాల్లో ప్ర‌ధ‌మంగా ఏపీ ఉంది. ద‌క్షిణాది రాష్ట్రాల్లో మిగిలిన అన్నింటి కంటే బొగ్గు నిల్వ‌లు త‌క్కువ‌గా ఉన్న రాష్ట్రం ఏపీ. ఇప్ప‌టికే మూడు ధ‌ర్మ‌ల్ కేంద్రాల‌ను గ‌త వారం మూసివేసింది.

    Date : 12-10-2021 - 5:14 IST
  • మోడీకి జగన్ రిక్వెస్ట్.. వెంటనే జోక్యం చేసుకోవాలంటూ..!

    దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తుండటం.. బొగ్గు ఉత్తత్పి చేసే కంపెనీల్లో పనులు నిలిచిపోవడంతో అంతటా విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ రెడ్డి ప్రధాని మోడీకి లేఖ రాశారు.

    Date : 11-10-2021 - 4:39 IST
  • ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నయ్..!

    ఏపీలో కరోనా సెకండ్ వేవ్ క్రమక్రమంగా తగ్గుతోంది. వ్యాక్సినేషన్ లో భాగంగా ప్రజలు రెండు డోసులు తీసుకోవడం పాటు పలు జాగ్రత్తలు పాటిస్తుండటంతో తక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి.

    Date : 11-10-2021 - 1:34 IST
  • ఏపీ టు తెలంగాణ.. స్థానికేతర ఉద్యోగులకు గుడ్ న్యూస్!

    తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన సమయంలో తెలంగాణ ఉద్యోగులు ఏపీలో, ఏపీ ఉద్యోగులు తెలంగాణలో ఉన్నారు. వాళ్లంతా వివిధ ప్రభుత్వపరమైన హోదాల్లో పనిచేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటైనప్పటికీ అలాగే తమ విధులను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

    Date : 08-10-2021 - 3:20 IST
  • నేను బతికే ఉన్నా.. నా భూమి నాకు ఇప్పించండి!

    అతనో రైతు, వయస్సు 55. ఉన్న ఊళ్లో  ఎలాంటి ఆదాయ మార్గాలు లేకపోవడంతో పొట్టచేత పట్టుకొని వేరే ఊరికి వెళ్లాడు. అదే అతనికి శాపమైంది. కొన్నాళ్లకు తిరిగివచ్చేసరికి అతని పేరు ఉన్న అరఎకరం  భూమి వేరొకరి పేరు మీదు రిజిష్ట్రేషన్ అయ్యింది.

    Date : 07-10-2021 - 5:00 IST
  • విద్యార్థులకు టీచర్ల కొరత.. చదువులు సాగెదెట్లా?

    ప్రతి తరగతికి లెక్కకు మించి విద్యార్థులు.. మెరుగైన స్కూల్ బిల్డింగ్స్. కావాల్సిన పాఠ్య పుస్తకాలు.. ఇలా అన్ని అసౌకర్యాలు ఉన్న పాఠశాలలకు టీచర్లే లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నచందంగా ఉంటుంది అని చెప్పక తప్పదు.

    Date : 07-10-2021 - 2:58 IST
  • వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు రాహుల్ మద్దతు

    త్వరలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తారని, ఉక్కు ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా వైజాగ్ ను సందర్శిస్తారని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు.

    Date : 07-10-2021 - 2:05 IST
  • సీఎం జగన్.. రైతుల పక్షపాతి

    రైతుల సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతుందని, రైతులు ఆనందంగా ఉండటం చూడలేక టీడీపీ నేతలకు కడుపు మంట మొదలైందని, అందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు.

    Date : 07-10-2021 - 11:45 IST
  • తిరుమల వెళ్తున్నారా.. అయితే వ్యాక్సినేషన్ మస్ట్!

    ఇప్పుడిప్పుడు కొవిడ్ ప్రభావం తగ్గుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పడిపోతోంది. ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన జనాలు పర్యాటక ప్రదేశాలు, వివిధ  ప్రాంతాలను విజిట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నామనే ధీమానో, కరోనా తగ్గిందనే కారణమో కానీ.. జనాలు మళ్లీ గుంపులుగుంపులుగా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రముఖ ఆలయాలు కొవిడ్ నిబంధనలను పక్కాగా పాట

    Date : 06-10-2021 - 2:51 IST
  • ఏపీ విద్యార్థినులకు గుడ్ న్యూస్.. శానిటరీ న్యాప్ కిన్స్ ఫ్రీ!

    ఏపీలో రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న వైఎస్ జగన్ ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకుసాగుతోంది. ఇప్పటికే ఎయిడెడ్ స్కూళ్ల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే తీసుకునేలా చొరవ చూపిన ఆయన, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

    Date : 06-10-2021 - 2:08 IST
  • డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్ పై సీఎం జ‌గ‌న్ సీరియ‌స్.. మ‌త్తు ఫ్రీ ఏపీ కోసం పోలీసుల‌కు ఆదేశం

    ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎట్ట‌కేల‌కు డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్ మీద స్పందించారు. వాటి నిరోధానికి ప్ర‌త్యేకంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌ను ఆదేశించారు. కాలేజి యాజ‌మాన్యాలు నిశితంగా విద్యార్థుల క‌ద‌లిక‌ల‌ను ప‌రిశీలించాల‌ని సూచించారు

    Date : 05-10-2021 - 4:06 IST
← 1 … 614 615 616 617 618 619 →


ads
HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd