Andhra Pradesh
-
ఏపీలో మా పొత్తు ఆ పార్టీతోనే.. తేల్చేసిన బీజేపీ నేతలు
ఏపీలో టీడీపీతో పొత్తు ఉండదని బీజేపీ జాతీయ నాయకులు తేల్చి చెప్పారు.
Date : 28-10-2021 - 10:51 IST -
ఢిల్లీలో గొల్లుమన్న చంద్రబాబు.. 40ఏళ్ల అనుభవానికి అవమానం
ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ మాదిరిగా చంద్రబాబు ఢిల్లీ టూర్ ముగిసింది. అనుకున్నదానికి భిన్నంగా అక్కడి పరిస్థితులు ఉన్నాయని టీడీపీ గ్రహించింది. ఆలస్యం చేయకుండా టీడీపీ చీఫ్ ఢిల్లీ నుంచి రాత్రికిరాత్రి ఇంటికి చేరుకున్నాడు. రాష్ట్రపతి కోవింద్ ను కలిసి ఏపీలోని దారుణ పరిస్థితులను తెలియడం మినహా ఎలాంటి రాజకీయ పరమైన ప్రొగ్రెస్ కనిపించలేదు. రెండున
Date : 27-10-2021 - 2:09 IST -
ఆంధ్రప్రద్రేశ్ నార్కోటిక్స్ హబ్గా మారింది.. జగన్ పై పవన్ ఫైర్!
తెలుగు నేల రెండుగా చీలిపోయినా.. ఇప్పటికీ కొన్ని ఉమ్మడి సమస్యలు రాష్ట్రాలను తీవ్రంగా వేధిస్తున్నాయి. అందులో మొదటిది డ్రగ్స్ రవాణా. తెలంగాణతో పోల్చితే ఏపీలోనే డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉంది.
Date : 27-10-2021 - 2:07 IST -
మచిలీపట్నం గతమెంత వైభవమో మీకు తెలుసా?
మచిలీపట్నం గురించి చెప్పాలంటే.. తుపానుకు ముందు తుపాన్ తర్వాత అని చెప్పుకోవాలి. ఒకప్పుడు ఓడరేవులకు ప్రసిద్ధి అయిన మచిలీపట్నం ఇప్పుడు మురికిరోడ్లతో, సేమ్ సీన్ తో మార్కెట్లు, బస్ స్టాప్ తో కనిపిస్తుంది.
Date : 27-10-2021 - 12:10 IST -
మంగళగిరి నుంచి కలంకారి వరకు ఏపీలో ఎక్కడ దొరుకుతాయో తెలుసా?
కొన్నేళ్లుగా ఫ్యాషన్ కల్చర్ రూట్ మార్చుకుంది. చేనేత, దేశీయ వస్త్రాలపై యువతకే కాదు సెలబ్రెటీలు సైతం మోజు పెంచుకుంటున్నారు. అందుకేనేమో మార్కెట్స్ లోనూ ఇలాంటి బట్టల హవానే నడుస్తుంది. అయితే ఏపీలో మంగళగిరి నుంచి కలంకారీ వరకూ ఏవి ఎక్కడ దొరుకుతాయోనని చాలామందికి తెలియదు. టూరిస్ట్ లకు కూడా ఆ ప్రత్యేకతలున్న ప్రాంతాలు చాలామందికి అసలు తెలీదు. పెడన కలంకారి ఆంధ్రప్రదేశ్లోని కృ
Date : 27-10-2021 - 11:52 IST -
క్రికెట్ బెట్టింగ్ మోజులో యూత్.. పేరెంట్స్ బీ అలర్ట్
రెండు తెలుగు రాష్ట్రాల్లో యువత ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ మోజులో పడుతున్నారు. వరల్డ్ కప్ నుంచి ఐపీఎల్, రంజీ మ్యాచ్లపై కూడా యువత విచ్చలవిడిగా బెట్టింగ్లకు పాల్పడుతుంది.
Date : 27-10-2021 - 11:32 IST -
బీజేపీ చక్రంలో చంద్రబాబు..జగన్ కు టీడీపీ బూచి
ఢిల్లీ బీజేపీ పెద్దలు ఏపీ రాజకీయ పార్టీలతో మైండ్ గేమ్ ను ప్రారంభించారు.
Date : 26-10-2021 - 4:01 IST -
జగన్ ముందు కేసీఆర్ దిగదుడుపే! ఏపీలో లండన్ తరహా విద్య, వైద్యం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతలతో పాటు మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు చేయలేని సాహసాన్ని ఏపీ సీఎం జగన్ చేశాడు. కెనడా తరహా విద్యను అందిస్తానని ఎన్నికల హామీ ఇచ్చిన కేసీఆర్ ఇంగ్లీషు మీడియం ను ప్రాథమిక స్థాయిలో ప్రవేశపెట్టలేక పోయాడు.
Date : 26-10-2021 - 1:15 IST -
ఏపీలోని టాప్-10 బీచ్ల గురించి మీకు తెలుసా..
ఏపీ బీచ్లు టూరిజం డెస్టినేషన్గా మారుతోంది. తీరప్రాంతాల్లోని బీచ్లు సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. ఏపీలోని ప్రముఖ బీచ్లు ఏంటి? ఓ సారి చూద్దాం..
Date : 26-10-2021 - 11:41 IST -
కొల్లేరులో వలస పక్షులు కనుమరుగవడానికి కారణాలేంటి?
వలస పక్షులకు కేరాఫ్ అయిన కొల్లేరులో పరిస్ధితి క్రమంగా మారిపోతోంది. వలస పక్షుల జాడ ఈ మధ్యకాలంలో ఏ మాత్రం కనిపించడంలేదు. అందుకు కారణాలేమిటో చదవండి..,
Date : 26-10-2021 - 11:22 IST -
రాష్ట్రపతి పాలన విధించండి.. డీజీపీని రీకాల్ చేయండి!
టీడీపీ కార్యాలయాలు, పట్టాభి ఇంటిపై జరిగిన దాడులపై సీబీఐతో విచారణ జరిపించి, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కోరామని చంద్రబాబు తెలిపారు. ఏపీ డ్రగ్స్ కు అడ్డాగా మారిందని చెప్పినందుకే దాడులు చేశారని చెప్పారు. దాడి చేసిన వెంటనే డీజీపీకి ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదని మండిపడ్డారు. పోలీసులే దగ్గరుండి దాడులు చేయించారని అన్నారు. వైస
Date : 25-10-2021 - 5:52 IST -
పౌరాణిక నాటకాల్లో పురుషుడి పాత్రలు.. భళా అనిపిస్తున్న ఆంధ్రా మహిళ!
మేల్ యాక్టర్ స్త్రీపాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించడం కొంచెం తేలికే. కానీ పౌరాణిక నాటకాల్లో పురుష పాత్రను నటించడం స్త్రీ నటించి మెప్పించడం అంత తెలికేమీ కాదు.
Date : 25-10-2021 - 4:46 IST -
ఏపీలో గంజాయి దందా.. పోలీసుల లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఏపీలో గంజాయి అక్రమ రవాణా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది 2,040 గంజాయి అక్రమ రవాణా కేసులు నమోదైయ్యాయి. గంజాయి స్మగ్లర్లు, చిరువ్యాపారులపై
Date : 25-10-2021 - 3:32 IST -
అప్పుడు-ఇప్పుడు.. అసైన్డ్ భూమూల్లో అక్రమ మైనింగ్ కామన్!
అక్రమ మైనింగ్కి కేరాఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులు అక్రమ మైనింగ్ పై కన్నెస్తున్నారు. అడవులు,అసైన్డ్ భూముల్లో ఈ అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా కొనసాగుతుంది.
Date : 24-10-2021 - 9:20 IST -
సీబీఎస్ఈ కాకపోతే ఐసీఎస్ఈ..?
ఏపీలోని అన్నిపాఠశాలలకు సీబీఎస్ఈ అఫిలియేషన్ తీసుకురావాలని ఇటీవల సీఎం జగన్మోహన్రెడ్డి విద్యాశాఖ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 45వేల పాఠశాలలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)
Date : 23-10-2021 - 11:28 IST -
ఎన్నికల్లో గెలవలేకనే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంది
తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలవలేక తీవ్రనిరాశతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుందని ఆరోపించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వంపై దురుద్దేశంతో కొత్తతరహా నేరాలు వెలుగుచూస్తున్నాయని… ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పోలీస్ సిబ్బందికి సీఎం తెలిపారు. గురువారం విజయవాడలోని ఇందిరా
Date : 22-10-2021 - 11:20 IST -
మూడు రాజధానుల నిర్మాణం.. గుజరాత్ కంపెనీకి!
ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల నిర్మాణం ప్రాజెక్టును గుజరాత్ ఆర్కిటెక్ట్ భీమాల్ పటేల్ కు అప్పగించేందుకు రంగం సిద్ధం అయింది. ఇప్పటికే సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పటేల్ డిజైన్ మేరకు నిర్మితం అవుతోంది.
Date : 22-10-2021 - 10:59 IST -
ఏపీ రాజకీయాల్లో `సంప్రదాయ` వేడి..బద్వేల్, నంద్యాల, తిరుపతి ఉప చర్చ
సిట్టింగ్ ఎమ్మెల్మే మరణిస్తే..అదే కుటుంబానికి చెందిన సభ్యులు మళ్లీ పోటీ చేస్తే ఏకగ్రీవంగా గెలిపించడం రాజకీయ సంపద్రాయం. దాన్ని ఉమ్మడి ఏపీలో అనుసరించిన తొలి పార్టీ తెలుగుదేశం.
Date : 21-10-2021 - 5:00 IST -
రాష్ట్రపతి పాలనకు చంద్రబాబు డిమాండ్
ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై మూకుమ్మడి దాడులకు వైసీపీ దిగడాన్ని నిరసిస్తూ ఆయన దీక్షకు దిగారు.
Date : 21-10-2021 - 4:15 IST -
నన్ను తిట్టడంతో బీపీ పెరిగి.. అభిమానులు రియాక్షన్ చూపారు!
ఏపీలో పొలిటికల్ హీట్ రోజురోజుకి పెరుగుతుంది. రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి, డ్రగ్స్ పై తెలుగుదేశం పార్టీ నేతలు ప్రతిరోజు మీడియా సమావేశంలో ఆధారాలతో సహా చూపిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
Date : 21-10-2021 - 12:49 IST