HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Odisha Andhra Pradesh Territorial Dispute To Be Resolved Through Committee

ఏపీ, ఒడిస్సా సరిహద్దులోని 21 వివాదాస్పద గ్రామాలపై సుప్రీం కోర్టు కీలక వాఖ్

ఏపీ, తమిళనాడు సరిహద్దులో ఉన్న 21 గ్రామాలపై వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని, కమిటీ చెప్పిన ప్రకారం తాము నడుచుకుంటాయని సుప్రీం కోర్టు తెలిపింది.

  • Author : Hashtag U Date : 27-11-2021 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

ఏపీ, తమిళనాడు సరిహద్దులో ఉన్న 21 గ్రామాలపై వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని, కమిటీ చెప్పిన ప్రకారం తాము నడుచుకుంటాయని సుప్రీం కోర్టు తెలిపింది.

రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఈ వివాదం పరిష్కారం కోసం చాలా రోజుల నుండి రెండు రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి నవంబర్ 9న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయి ఈ వివాదాన్ని పరిష్కారం చేసుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడానికి అంగీకరించాయి.

ఆంధ్రా, ఒడిశా సరిహద్దులో ఉన్న పలు గ్రామాలపై రెండు రాష్ట్రాలు పంతానికి పోయాయి. ఆ గ్రామాలు తమ గ్రామాలంటూ ఒడిశా పెత్తనం చలాయించగా, ఏపీ కూడా ఆ గ్రామాలన్నీ తమవేనంటూ అక్కడ తమ ఓటర్లు ఉన్నారని అప్పట్లో ఎన్నికలు నిర్వహించాలనే ప్రయత్నం కూడా చేసింది. ఇక రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ గ్రామాల్ పైచేయి సాధించడం కోసం అధికారిక కార్యక్రామాలు కూడా నిర్వహించాయి.

అయితే అక్కడి ప్రజల్లో మాత్రం ఏ రాష్ట్రానికి చెందాలనే విషయంపై కొంత మిశ్రమ అభిప్రాయాలున్నాయి. ఇక కమిటీ ఏం తేలుస్తుంది, ఆ గ్రామాల ప్రజల భవితవ్యం ఏం కానుందనే విషయం తేలాల్సి ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra and Odisha
  • Supreme Court
  • Territorial dispute

Related News

Sc Revanth

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం కోర్ట్ నుండి పెద్ద రిలీఫ్ లభించింది. వనస్థలిపురం పరిధిలోని సాహెబ్ నగర్‌లో ఉన్న ప్రభుత్వ భూమి పై ఉన్న వివాదానికి సుప్రీం కోర్ట్ చెక్ పెట్టింది. ఈ భూమి ప్రభుత్వానిదే అని తేల్చింది.

    Latest News

    • చలికాలంలో ఈ ఫుడ్స్ తింటే అంతే.. ఫుడ్ ఎక్సపర్ట్స్ వార్నింగ్

    • ఈ ఏడాది చివరి అమావాస్య.. ఏ రోజు వచ్చిందో తెలుసా ప్రాముఖ్యత ఇదే

    • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

    • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

    • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

    Trending News

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd